తెలంగాణ - Page 42
కోవిడ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు : మంత్రి
కరోనా వైరస్ వ్యాప్తి, సీజనల్ డిసీజ్ల నివారణ, నియంత్రణపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష చేశారు.
By Medi Samrat Published on 24 May 2025 5:16 PM IST
తెలంగాణ రైజింగ్-2047కు కేంద్రం సహకారం అవసరం: సీఎం రేవంత్
వికసిత్ భారత్ కు అనుగుణంగా 'తెలంగాణ రైజింగ్ 2047' అనే నినాదంతో మా రాష్ట్ర కార్యచరణ పథకాన్ని సమర్పిస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.
By Knakam Karthik Published on 24 May 2025 4:40 PM IST
సామాను తిరిగి ఇచ్చేందుకు రూ.15 వేలు లంచం డిమాండ్..ఏసీబీకి చిక్కిన ఎస్ఐ
హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.
By Knakam Karthik Published on 24 May 2025 4:08 PM IST
కవిత చెప్పిన దెయ్యాలు 'ఆ ముగ్గురే'.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు
కవిత లేఖ గురించి పది రోజుల ముందే చెప్పానని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి అన్నారు
By Medi Samrat Published on 24 May 2025 3:52 PM IST
కవిత ఇచ్చిన ఝలక్తో కేటీఆర్కు మతి భ్రమించింది: టీపీసీసీ చీఫ్
నేషనల్ హెరాల్డ్ కేసులో నైతిక బాధ్యతగా సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని మాట్లాడిన కేటీఆర్ వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కౌంటర్ ఇచ్చారు.
By Knakam Karthik Published on 24 May 2025 2:08 PM IST
కేంద్రాన్ని నిలదీయలేరు, ఏపీతో పోరాటం చేయలేరు..కాంగ్రెస్పై మాజీ మంత్రి ఫైర్
గోదావరి జలాలను ఎత్తుకుపోయేందుకు ఏపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు ఏం చేస్తున్నట్లు? అని.. మాజీ మంత్రి హరీష్...
By Knakam Karthik Published on 24 May 2025 12:17 PM IST
అన్ని పార్టీల్లో కోవర్టులు ఉంటారు..కవిత లేఖపై స్పందించిన కేటీఆర్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నైతిక బాధ్యత ఉంటే వెంటనే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు
By Knakam Karthik Published on 24 May 2025 11:43 AM IST
కేసీఆర్కు లేఖ రాసింది నేనే.. లీక్ చేసింది ఎవరు..? : ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
శంషాబాద్ విమానాశ్రయంలో విలేకరులతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 23 May 2025 9:58 PM IST
ఏసీబీకి చిక్కిన అధికారులు
ఒకే రోజు నలుగురు నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీకి చిక్కారు.
By Medi Samrat Published on 23 May 2025 8:44 PM IST
రాష్ట్రానికి ఐపీఎస్ కేడర్ సంఖ్య 151కి పెంచుతూ కేంద్రం ఆమోదం
ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) తెలంగాణ కేడర్ అధికారుల సంఖ్యను 139 నుంచి 151కి పెంచుతూ కేంద్రం ఆమోదం తెలిపింది.
By Knakam Karthik Published on 23 May 2025 5:15 PM IST
సంధ్య థియేటర్ ఘటన..హైదరాబాద్ సీపీకి NHRC నోటీసులు
సంధ్య థియేటర్లో తొక్కిసలాట ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్కు మరోసారి నోటీసులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 23 May 2025 4:17 PM IST
రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే వరకు నిద్రపోయేది లేదు: సీఎం రేవంత్
తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు అంకితం చేసే వరకు నిద్ర పోయేది లేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
By Knakam Karthik Published on 23 May 2025 4:03 PM IST