తెలంగాణ - Page 43
Video: సభా వేదిక దగ్గరే ల్యాండయిన హెలికాప్టర్.. జనం పరుగులు
నిజామాబాద్ జిల్లాలో నిర్వహిస్తోన్న రైతు మహోత్సవ వేడుకల్లో ఊహించని ఘటన చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 21 April 2025 1:08 PM IST
కాంగ్రెస్, బీఆర్ఎస్..ఆ పార్టీ మోచేతి నీళ్లు తాగుతున్నాయి: కిషన్ రెడ్డి
కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా మజ్లిస్ పార్టీకి అండగా నిలబడుతున్నారు..అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.
By Knakam Karthik Published on 21 April 2025 11:18 AM IST
రాజ్యాంగ వ్యవస్థలను అవమానపరచడం బీజేపీకి పరిపాటిగా మారింది: పొన్నం
బీజేపీ ఎంపీ నిషికాంత్ దూభేను పార్టీ నుండి శాశ్వత బహిష్కరణ చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలి..అని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎక్స్లో ట్వీట్ చేశారు.
By Knakam Karthik Published on 21 April 2025 10:52 AM IST
త్వరలో హైదరాబాద్లో ఎకో టౌన్: సీఎం రేవంత్
జపాన్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పర్యావరణహిత కిటాక్యూషు నగరాన్ని సందర్శించింది.
By అంజి Published on 21 April 2025 9:00 AM IST
Telangana: విద్యార్థులకు అలర్ట్.. రేపే ఇంటర్ ఫలితాలు
రాష్ట్రంలో ఇంటర్ ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. రేపు ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు రిలీజ్ కానున్నాయి.
By అంజి Published on 21 April 2025 6:37 AM IST
నల్లా కనెక్షన్లకు మోటార్లు..హైదరాబాద్ జలమండలికి 12 వేల ఫిర్యాదులు
HMWSSB అధికారుల ప్రకారం, మెట్రో కస్టమర్ కేర్ (MCC) గత నాలుగు నెలలుగా లో ప్రెషర్ గురించి ఫిర్యాదుల అందుకుంటోంది.
By Knakam Karthik Published on 20 April 2025 6:34 PM IST
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మరో తీపికబురు
లబ్ధిదారులకు మరో గుడ్ న్యూస్ శుభవార్త చెప్పేందుకు రెడీ అయింది.
By Knakam Karthik Published on 20 April 2025 6:09 PM IST
మందుబాబులకు చేదువార్త..రేపటి నుంచి మద్యంషాపులు క్లోజ్
మందుబాబులకు ఇది చేదు వార్త.. అయితే అది కేవలం హైదరాబాద్లోని వారికి మాత్రమే.
By Knakam Karthik Published on 20 April 2025 5:36 PM IST
జపాన్లో కొనసాగుతున్న తెలంగాణ రైజింగ్ బృందం పర్యటన
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన కొనసాగుతోంది.
By Knakam Karthik Published on 20 April 2025 5:07 PM IST
ఆ పార్టీ విషసర్పాల కంటే డేంజర్: బండి సంజయ్
మజ్లిస్ పార్టీ విష సర్పాల కంటే డేంజర్ పార్టీ అని బండి సంజయ్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 20 April 2025 4:51 PM IST
బీఆర్ఎస్ ఓటమితో తెలంగాణకే నష్టం: కేటీఆర్
ఎన్టీఆర్ పెట్టిన టీడీపీ, కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ పార్టీలు మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో నిలబడ్డాయి..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...
By Knakam Karthik Published on 20 April 2025 3:35 PM IST
జేఈఈ అడ్వాన్స్డ్ -2025కి .. 526 మంది తెలంగాణ సోషల్ వెల్ఫేర్ విద్యార్థులు అర్హత
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (TGSWREIS) నుండి 526 మంది విద్యార్థులు JEE అడ్వాన్స్డ్ 2025 కి అర్హత...
By అంజి Published on 20 April 2025 1:30 PM IST