తెలంగాణ - Page 323
మూసీ నది పనుల్లో నష్టపోయే కుటుంబాలను ఆదుకుంటాం: మంత్రి పొన్నం
మూసి ఆధునీకరణ పనులను ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 21 Sept 2024 8:45 PM IST
ఆర్టీసీ సిబ్బందిపై దాడులు చేస్తే కఠిన చర్యలు: ఎండీ సజ్జనార్
గణేష్ను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పరామర్శించారు.
By Srikanth Gundamalla Published on 21 Sept 2024 5:43 PM IST
సీతారాం ఏచూరి లాంటి వ్యక్తులు చాలా అరుదు : సీఎం రేవంత్
దేశ రాజకీయాల్లో ప్రజాస్వామిక స్ఫూర్తిని రగిలించి.. పేదల పక్షాన గళం విప్పిన సీతారాం ఏచూరి మరణం తీరని లోటు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు
By Medi Samrat Published on 21 Sept 2024 2:30 PM IST
తెలంగాణలో అరుదైన స్కిన్ డొనేషన్
మెదక్లోని నర్సాపూర్కు చెందిన ఒక కుటుంబం గురువారం బ్రెయిన్డెడ్గా ప్రకటించిన ఓ వ్యక్తి చర్మాన్ని దానం చేశారు.
By Medi Samrat Published on 21 Sept 2024 9:23 AM IST
రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్న్యూస్.. సన్నవడ్లకు రూ. 500 బోనస్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
By Medi Samrat Published on 21 Sept 2024 7:28 AM IST
హైడ్రాకు ఫుల్ పవర్స్.. తెలంగాణ కేబినెట్ నిర్ణయం
తెలంగాణలో హైడ్రా కొద్ది కాలంగా హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 20 Sept 2024 9:30 PM IST
Sangareddy: గుడిలో భజన కోసమని పొలంలో గంజాయి సాగు
భజనలు చేసే సమయంలో గంజాయిని వినియోగిస్తామని ఓ వ్యక్తి గంజాయి మొక్కలను పెంచాడు.
By Srikanth Gundamalla Published on 20 Sept 2024 8:45 PM IST
రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధుల జమకు డేట్ ఫిక్స్!
తెలంగాణలో రైతుభరోసా నిధుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 20 Sept 2024 7:15 PM IST
సింగరేణి కార్మికులకు రూ.లక్షా 90వేల దసరా బోనస్
సింగరేణి కార్మికుల తెలంగాణ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది.
By Srikanth Gundamalla Published on 20 Sept 2024 6:30 PM IST
దేవుడు దగ్గరే కరప్షన్ చేస్తారా.? : లడ్డూ వివాదంపై వీహెచ్ ఫైర్
తిరుపతి లడ్డూ వివాదం తీవ్ర చర్చనీయాంశమైంది. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును వాడారని..
By Medi Samrat Published on 20 Sept 2024 1:09 PM IST
ఫోన్ ట్యాపింగ్ కేసులో వారికి త్వరలో రెడ్ కార్నర్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీప్ ప్రభాకర్ రావు, ఛానల్ ఎండీ శ్రవణ్ రావుకు త్వరలో రెడ్ కార్నర్ నోటీసులు జారీ కానున్నాయి.
By అంజి Published on 20 Sept 2024 11:15 AM IST
Telangana: నేడు కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఛాన్స్
ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో రాజకీయ, పరిపాలనా పరంగా పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది.
By అంజి Published on 20 Sept 2024 9:45 AM IST














