తెలంగాణ - Page 292
సీఎం రేవంత్ భారీ శుభవార్త.. రైతు భరోసా కింద రూ.12,000
నూతన సంవత్సరంలో తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ ఎకరాకు 12 వేల చొప్పున రైతు...
By అంజి Published on 5 Jan 2025 7:06 AM IST
నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్.. బెయిల్ పూచీకత్తు పత్రాలు సమర్పణ
సంధ్య థియేటర్ తొక్కిసలాల ఘటనలో ఇటీవల రెగ్యులర్ బెయిల్ పొందిన సినీ నటుడు అల్లు అర్జున్ శనివారం హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు.
By Medi Samrat Published on 4 Jan 2025 6:48 PM IST
ఆ రిపోర్టు అడిగిన సీఎం రేవంత్ రెడ్డి
పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే దానిపై హైదరాబాద్ ఐఐటీ సహకారంతో సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి...
By Medi Samrat Published on 4 Jan 2025 5:16 PM IST
అప్పుడే మీకు ప్రజలు దూరం అయ్యారు : వీహెచ్
బీజేపీని విమర్శించే హక్కు BRS కి ఉండవచ్చు.. కాంగ్రెస్ ను విమర్శించే హక్కు BRS కు లేదని మాజీ ఎంపీ వీహెచ్ అన్నారు.
By Medi Samrat Published on 4 Jan 2025 1:30 PM IST
గుడ్ న్యూస్.. తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఎన్ని రోజులంటే.?
తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఎన్ని రోజులనే విషయమై కన్ఫ్యూజన్ నెలకొంది.
By Medi Samrat Published on 4 Jan 2025 8:57 AM IST
కేటీఆర్కు ఏసీబీ సమన్లు
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) జనవరి 6వ తేదీ ఉదయం 10 గంటలకు ఫార్ములా ఈ-రేస్ కేసులో...
By Medi Samrat Published on 3 Jan 2025 6:04 PM IST
మేము ప్రతీ ఎలక్షన్కు ఆస్తులు అమ్ముకుంటున్నం : షబ్బీర్ అలీ
కేసీఆర్ ఫ్యామిలీ ఇష్టం వచ్చినట్టు అవినీతి, 6 గ్యారంటీలు అని రోజు విమర్శలు చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ అన్నారు..
By Medi Samrat Published on 3 Jan 2025 5:13 PM IST
ఫాం హౌస్లో పడుకున్న వ్యక్తికి ప్రతిపక్ష హోదా ఎందుకు.?
మహిళల విద్యా ప్రధాత సావిత్రి బాయి పూలే.. దేశంలో మొదటి మహిళా పాఠశాల స్థాపించి దళిత, అణగారిన వర్గాలకు విద్యనందించిన మహిళ ఉపాధ్యాయురాలు అని టీపీసీసీ...
By Medi Samrat Published on 3 Jan 2025 4:15 PM IST
కాంగ్రెస్ పార్టీలో చచ్చిన పాములా పడి ఉన్నావ్.. కడియంపై తాటికొండ రాజయ్య ఫైర్
కేసీఆర్ కుటుంబంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన ఆరోపణలకు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కౌంటర్ ఇచ్చారు.
By Medi Samrat Published on 3 Jan 2025 3:30 PM IST
బీసీల కోసం బీఆర్ఎస్ ధర్నా విడ్డూరం: ఎంపీ చామల
బీసీల కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ధర్నా చేయడం విడ్డూరంగా ఉందని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు.
By అంజి Published on 3 Jan 2025 2:27 PM IST
Telangana: త్వరలో కేబినెట్ విస్తరణ.. అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య హోరాహోరీ పోరు
సంక్రాంతి తర్వాత తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరగనున్న నేపథ్యంలో పదవులు దక్కించుకోడానికి అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 3 Jan 2025 1:23 PM IST
2030 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి: డిప్యూటీ సీఎం భట్టి
ఐఐటీలు కేవలం విద్యాసంస్థలు మాత్రమే కాదని.. దేశ నిర్మాణానికి వేదికలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
By అంజి Published on 3 Jan 2025 12:00 PM IST














