తెలంగాణ - Page 292
ఆ 863 కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించిన ప్రభుత్వం
వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కు కోసం భూములు ఇచ్చిన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Medi Samrat Published on 16 Nov 2024 3:30 PM IST
సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
ఏపీ సీఎం చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు మరణించారు. టాలీవుడ్ హీరో నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు.
By Medi Samrat Published on 16 Nov 2024 3:00 PM IST
లగచర్ల ఘటన.. పోలీసుల అదుపులో మరో 8 మంది
లగచర్లలో ఫార్మా విలేజ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ నిరసనలు చేసిన గ్రామస్తులను పోలీసులు అరెస్టు చేస్తూనే ఉన్నారు.
By Medi Samrat Published on 16 Nov 2024 2:16 PM IST
Hyderabad : అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. రూ.50 లక్షల ఆస్తి దగ్ధం
హైదరాబాద్లోని మణికొండలోని రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది.
By Kalasani Durgapraveen Published on 16 Nov 2024 12:34 PM IST
మూసీ ప్రక్షాళన అవసరం.. సహకరించండి : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడమే లక్ష్యంగా బీజేపీ ప్రవర్తిస్తుందన్ని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
By Kalasani Durgapraveen Published on 16 Nov 2024 11:30 AM IST
22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలు.. శంకుస్థాపన చేయనున్న సీఎం
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాది కాలంలో సాధించిన విజయాలు, చేపట్టిన కార్యక్రమాలు, వివిధ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని...
By అంజి Published on 15 Nov 2024 8:30 AM IST
ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్జెండర్లు.. తెలంగాణ సర్కార్ నిర్ణయం
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్జెండర్లను నియమించడంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
By అంజి Published on 15 Nov 2024 6:53 AM IST
త్వరలోనే టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
త్వరలోనే టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయబోతున్నామని సీఎం రేవంత్ తెలిపారు. కులగణన వల్ల సంక్షేమ కార్యక్రమాలు నిలిపివేస్తారంటూ జరుగుతున్న...
By అంజి Published on 15 Nov 2024 6:46 AM IST
Telangana : గ్రూప్-4 ఫలితాలు విడుదల
తెలంగాణలో గ్రూప్-4 ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. మొత్తం 8,084 మంది అభ్యర్థుతో ప్రొవిజినల్ జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది
By Medi Samrat Published on 14 Nov 2024 8:30 PM IST
అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పా : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ఫోన్ టాపింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విచారణ ముగిసింది. అడిషనల్ ఎస్పీ తిరుపతన్నతో మాట్లాడిన కాల్స్ పైన పోలీసులు విచారణ చేసినట్లు...
By Medi Samrat Published on 14 Nov 2024 7:15 PM IST
లగచర్ల ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది : మంత్రి పొంగులేటి
రైతులను నష్టపెట్టాలన్నది ఈ ప్రభుత్వ ఉద్దేశం కాదని, వారి సమస్యలను వినడానికి, పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని...
By Medi Samrat Published on 14 Nov 2024 3:12 PM IST
ఆ దాడిలో మొదటి ముద్దాయి కేటీఆరే : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
కేటీఆర్ పై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఫైర్ అయ్యారు. కేటీఆర్ కి శిక్ష తప్పదు. కేటీఆర్ శిక్ష అనుభవించాల్సిందేనని సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 14 Nov 2024 2:42 PM IST














