తెలంగాణ - Page 291
ఆ ఘనత ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంది : మంత్రి ఉత్తమ్
వరి దిగుబడిలో తెలంగాణా రికార్డ్ సృష్టించిందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
By Kalasani Durgapraveen Published on 17 Nov 2024 9:30 PM IST
ఉద్యోగాల పేరుతో మోసం చేసేవారికి మంత్రి వార్నింగ్
ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే వారి మాటలు నమ్మి మోసపోవద్దని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ నిరుద్యోగులకు సూచించారు.
By Kalasani Durgapraveen Published on 17 Nov 2024 9:00 PM IST
కేటీఆర్కు కాంగ్రెస్ ఎంపీ సవాల్..!
ఫార్మా కంపెనీ లలో స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పాం.. కానీ అక్కడ స్థానికులను రెచ్చగొట్టి దాడులు చేయిస్తున్నారని ఎంపీ బలరాం నాయక్ బీఆర్ఎస్పై...
By Kalasani Durgapraveen Published on 17 Nov 2024 5:45 PM IST
ఒక్కరోజు నిద్రతో ఏం సాధించారు.. కిషన్ రెడ్డికి పీసీసీ చీఫ్ ప్రశ్నలు
మూసీ ప్రాజెక్టు ఆపేందుకు బీజేపీ, BRS కుమ్మక్కై కుట్ర చేస్తున్నారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు.
By Kalasani Durgapraveen Published on 17 Nov 2024 5:15 PM IST
గుండెపోటు రోగిని మధ్యలో వదిలేసి వెళ్లిన 108 డ్రైవర్.. మంత్రి సీరియస్ రియాక్షన్
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 'గుండెపోటు రోగిని మధ్యలో వదిలేసి వెళ్లిన 108 డ్రైవర్' సంఘటనపై తక్షణం...
By Kalasani Durgapraveen Published on 17 Nov 2024 4:15 PM IST
ట్రాన్స్జెండర్లకు మంత్రి సీతక్క గుడ్న్యూస్..!
నవంబర్ 19 న హన్మకొండ ఆర్ట్స్ & సైన్స్ కాలేజీలో ప్రజా పాలన విజయోత్సవ సభ జరుగుతుందని మంత్రి సీతక్క తెలిపారు.
By Kalasani Durgapraveen Published on 17 Nov 2024 2:45 PM IST
విద్యార్థికి గుండు కొట్టించిన ఘటనపై మంత్రి ఆగ్రహం
మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ ఘటనలపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ అసంతృప్తి వ్యక్తం చేశారు.
By Kalasani Durgapraveen Published on 17 Nov 2024 2:15 PM IST
కొడంగల్లో బలవంతపు భూసేకరణ.. రాహుల్ గాంధీని నిలదీసిన కేటీఆర్
తెలంగాణలో 'బలవంతంగా' భూసేకరణపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని నవంబర్ 17 ఆదివారం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...
By అంజి Published on 17 Nov 2024 11:04 AM IST
తెలంగాణ రైతులకు శుభవార్త.. ఖాతాల్లో బోనస్ డబ్బుల జమ
తెలంగాణ సర్కార్.. రైతులకు మరో శుభవార్త చెప్పింది. రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ చేస్తోంది.
By అంజి Published on 17 Nov 2024 7:16 AM IST
Telangana: నేటి నుంచే గ్రూప్-3 పరీక్షలు.. అభ్యర్థులు ఈ సూచనలు పాటించాల్సిందే
గ్రూప్-3 పరీక్షలకు టీజీపీఎస్సీ ఏర్పాట్లు సిద్ధం చేసింది. నేడు, రేపు జరిగే ఈ పరీక్షల కోసం సెంటర్ల వద్ద పకడ్బందీ చర్యలను చేపట్టింది.
By అంజి Published on 17 Nov 2024 6:33 AM IST
నిజామాబాద్లో కొత్త ఫైనాన్షియల్ సెంటర్ ప్రారంభించిన యూటీఐ మ్యుచువల్ ఫండ్
భారతదేశంలోని అసెట్ మేనేజ్మెంట్ దిగ్గజాల్లో ఒకటైన యూటీఐ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (యూటీఐ ఏఎంసీ) తెలంగాణలోని నిజామాబాద్లో తమ కొత్త యూఎఫ్సీని...
By న్యూస్మీటర్ తెలుగు Published on 16 Nov 2024 4:15 PM IST
ఆ 863 కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించిన ప్రభుత్వం
వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కు కోసం భూములు ఇచ్చిన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Medi Samrat Published on 16 Nov 2024 3:30 PM IST














