తెలంగాణ - Page 290
రాసి పెట్టుకోండి.. కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం : సీఎం రేవంత్
ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలని ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 19 Nov 2024 7:20 PM IST
ఓ వైపు పట్నం నరేందర్ రెడ్డికి ఊరట.. మరోవైపు లొంగిపోయిన ప్రధాన నిందితుడు
లగచర్ల దాడి కేసులో అరెస్టయి, రిమాండ్ లో ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది
By Medi Samrat Published on 19 Nov 2024 6:44 PM IST
ఇందిరాగాంధీ చరిత్రను వక్రీకరిస్తున్నారు : భట్టి విక్రమార్క
భారతదేశాన్ని అస్థిరపరచాలి, దేశాన్ని విభాజించాలి అనుకునేవాళ్లు దివంగత ప్రధాని ఇందిరాగాంధీ చరిత్రను వక్రీకరిస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క...
By Kalasani Durgapraveen Published on 19 Nov 2024 12:50 PM IST
Telangana: నేటి నుంచి డిగ్రీ కాలేజీలు బంద్!
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు నేటి నుంచి నిరవధిక బంద్కు సిద్ధమయ్యాయి.
By అంజి Published on 19 Nov 2024 6:39 AM IST
మీ ముఖ్యమంత్రి అరాచకాలను ఆపండి.. ఢిల్లీలో కేటీఆర్
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం గిరిజన మహిళలపై చేసిన అఘాయిత్యాలను ఢిల్లీ వేదికగా దేశ ప్రజందరికీ తెలిసేలా చేసేందుకే ఇక్కడికి వచ్చామని కేటీఆర్...
By Kalasani Durgapraveen Published on 18 Nov 2024 9:15 PM IST
మరో అవినీతి తిమింగలం దొరికిపోయింది
ఇటిక్యాల మండలం గద్వాల్లో పంచాయతీ రాజ్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్ పాండు రంగారావును అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పోలీసులు అరెస్టు చేశారు
By Medi Samrat Published on 18 Nov 2024 8:21 PM IST
కొణతం దిలీప్ అరెస్ట్.. ఖండించిన కేటీఆర్
సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కొణతం దిలీప్ను సోమవారం సైబర్ క్రైమ్ పోలీసులు...
By Medi Samrat Published on 18 Nov 2024 5:55 PM IST
సీఎం నియోజకవర్గంలో గొడవ చేస్తే హైలైట్ అవుతామని ఉసిగొల్పారు
లగచర్ల లంగతనం కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ముందుకు పోయారని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల...
By Medi Samrat Published on 18 Nov 2024 4:52 PM IST
Warangal: మామ్నూర్ ఎయిర్పోర్ట్.. భూసేకరణకు రూ.205 కోట్లు విడుదల
వరంగల్ వాసుల కల నెరవేరబోతోంది. త్వరలోనే మామ్నూర్ ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని సమాచారం.
By అంజి Published on 18 Nov 2024 7:08 AM IST
Mulugu: 2 నెలల్లో 20 మంది మృతి.. గ్రామస్తుల్లో భయాందోళన
ములుగు జిల్లా జంగాలపల్లిలో రెండు నెలల వ్యవధిలో 20 మంది మృతి చెందడం స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది.
By అంజి Published on 18 Nov 2024 6:57 AM IST
కాళేశ్వరం లేకుండానే.. వరి ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానం: సీఎం
ఖరీఫ్ సీజన్లో వరి ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, 66.77 లక్షల ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటి) దిగుబడిని నమోదు చేసిందని...
By అంజి Published on 18 Nov 2024 6:47 AM IST
టెట్ అభ్యర్థులకు అలర్ట్.. దరఖాస్తుల్లో తప్పుల సవరణకు ఛాన్స్
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) దరఖాస్తుల్లో తప్పుల సవరణకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.
By అంజి Published on 18 Nov 2024 6:26 AM IST














