తెలంగాణ - Page 278
'100 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం'.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
రానున్న వందేళ్ల అవసరాలకు తగినట్లు పూర్తి ఆధునిక వసతులతో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.
By అంజి Published on 26 Jan 2025 8:26 AM IST
తెలుగువాళ్లు ఎవరెవరికి పద్మ అవార్డులు వచ్చాయంటే
కేంద్ర ప్రభుత్వం 139 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. వీటిని 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిన్న ప్రకటించారు. వీరిలో ఏడుగురికి పద్మ విభూషణ్, 19...
By అంజి Published on 26 Jan 2025 6:45 AM IST
తెలంగాణ నుంచి గ్యాలంటరీ అవార్డులు పొందింది వీరే
జనవరి 26, భారత 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గ్యాలంటరీ మెడల్స్ను ప్రకటించింది కేంద్ర హోం శాఖ. ఈ గ్యాలంటరీ అవార్డులకు మొత్తం 942 మందిని ఎంపిక...
By అంజి Published on 26 Jan 2025 6:34 AM IST
నేడు తెలంగాణలో భారీ సంక్షేమ పథకాల ప్రారంభం
గణతంత్ర దినోత్సవమైన (ఆదివారం) నేడు ప్రభుత్వం నాలుగు ప్రధాన సంక్షేమ పథకాలను ఆవిష్కరించనుంది.
By అంజి Published on 26 Jan 2025 6:30 AM IST
బీఆర్ఎస్ నాలుగు ముక్కలు అవుతుంది : టీపీసీసీ చీఫ్
కేంద్ర మంత్రి బండి సంజయ్పై టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు.
By Medi Samrat Published on 25 Jan 2025 9:15 PM IST
ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెడితే.. కేంద్రం ఒక్కటి కూడా ఇవ్వదు
తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేదలు, అట్టడుగు వర్గాలకు చెందిన కుటుంబాలకు ఇచ్చే ఇళ్లకు 'ఇందిరమ్మ’ పేరు పెట్టడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్...
By Medi Samrat Published on 25 Jan 2025 5:33 PM IST
Sangareddy : ముగ్గురు టీచర్లను సస్పెండ్ చేసిన కలెక్టర్
సంగారెడ్డి కలెక్టరేట్ సమీపంలోని ప్రాథమిక పాఠశాలకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులను కలెక్టర్ వల్లూరు క్రాంతి సస్పెండ్ చేశారు
By Medi Samrat Published on 25 Jan 2025 4:53 PM IST
గులాబీ కళ్లజోడుతో చూడడం ఆపండి.. అన్ని కనిపిస్తాయి : కిషన్ రెడ్డికి కాంగ్రెస్ ఎంపీ కౌంటర్
భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి శనివారం మాట్లాడుతూ.. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు.
By Medi Samrat Published on 25 Jan 2025 3:28 PM IST
రేపటి నుంచి అమల్లోకి 4 కొత్త పథకాలు..అనర్హులకు లబ్ధి చేకూరిస్తే చర్యలు తప్పవని సర్కార్ వార్నింగ్
తెలంగాణ ప్రభుత్వం రేపటి నుంచి నాలుగు కొత్త సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకురానుంది.
By Knakam Karthik Published on 25 Jan 2025 2:25 PM IST
బీఆర్ఎస్పై బ్యానర్లతో విరుచుకుపడ్డ కాంగ్రెస్
దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశంలో తెలంగాణలోని కాంగ్రెస్-ప్రభుత్వం 1.78 లక్షల కోట్ల భారీ పెట్టుబడులను సాధించడంతో హైదరాబాద్లో...
By Medi Samrat Published on 25 Jan 2025 2:15 PM IST
నా ఒక్కడిపైనే కాదు, ఇండస్ట్రీ అంతా ఐటీ రైడ్స్.. తప్పుడు వార్తలు రాయవద్దని దిల్ రాజ్ రిక్వెస్ట్
ఇన్ కం ట్యాక్స్ అధికారుల సోదాల తర్వాత టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు తొలిసారి స్పందించారు.
By Knakam Karthik Published on 25 Jan 2025 12:28 PM IST
హామీలు అమలు చేస్తున్నామని కడుపుమంట..బీఆర్ఎస్పై మంత్రి సీతక్క ఫైర్
తెలంగాణలో ప్రభుత్వ పథకాలపై బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర మంత్రి సీతక్క విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 25 Jan 2025 11:37 AM IST














