తెలంగాణ - Page 250
ఇక నుంచి దేవాదాయశాఖ పరిధిలోకి చార్మినార్ 'భాగ్యలక్ష్మీ' ఆలయం
హైదరాబాద్లో చార్మినార్ను ఆనుకొని ఉన్న భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం దేవాదాయశాఖ పరిధిలోకి రానుంది.
By Knakam Karthik Published on 27 Feb 2025 7:45 AM IST
సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్, వారిని దూషించారనే కేసులో..
వైసీపీ మద్దతు దారుడు, సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని పోలీసులు అరెస్ట్ చేశారు.
By Knakam Karthik Published on 27 Feb 2025 6:58 AM IST
SLBC ఘటనలో NDRF ఆపరేషన్కు మద్దతుగా ఏరోస్పేస్ డ్రోన్లను మోహరించిన గరుడ
భారతదేశంలోని ప్రముఖ డ్రోన్ కంపెనీ గరుడ ఏరోస్పేస్, తెలంగాణలోని నాగర్ కర్నూల్ లోని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) టన్నెల్ కూలిపోవడంతో జరుగుతున్న...
By న్యూస్మీటర్ తెలుగు Published on 26 Feb 2025 6:45 PM IST
హైదరాబాద్ మెట్రో ఫేజ్-II కు అనుమతి ఇవ్వండి.. ప్రధానికి సీఎం వినతి
హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-IIకు అనుమతించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
By Medi Samrat Published on 26 Feb 2025 5:17 PM IST
కమీషన్లు రావనే ఆ ప్రాజెక్టును కేసీఆర్ మూలకు పడేశారు: సీఎం రేవంత్
కమీషన్లు రావనే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును కేసీఆర్ మూలకు పడేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.
By Knakam Karthik Published on 26 Feb 2025 4:49 PM IST
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలి..జూమ్ మీటింగ్లో టీపీసీసీ చీఫ్
రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ నాయకులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు.
By Knakam Karthik Published on 26 Feb 2025 2:13 PM IST
ప్రయాగ్ రాజ్ వెళ్లాల్సిన విమానం లేట్..శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికుల ఆందోళన
ప్రయాగ్ రాజ్ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం ఆలస్యం కావడంతో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో కొందరు ప్రయాణికులు ఆందోళనకు దిగారు.
By Knakam Karthik Published on 26 Feb 2025 2:01 PM IST
Tunnel collapse: సొరంగం చివరి స్థానానికి రెస్క్యూ బృందాలు.. కనిపించని కార్మికుల జాడ!
తెలంగాణలోని కూలిపోయిన SLBC సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను రక్షించడానికి పనిచేస్తున్న రెస్క్యూ బృందాలు సొరంగం చివరి స్థానానికి చేరుకుని...
By అంజి Published on 26 Feb 2025 1:00 PM IST
హైదరాబాద్లో మహాశివరాత్రి రోజున అందుబాటులోకి మరో ఫ్లై ఓవర్..
హైదరాబాద్ వాసులకు సిటీలో మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 26 Feb 2025 12:36 PM IST
ప్రధాని మోడీని కలిసిన సీఎం రేవంత్..కీలక విజ్ఞప్తులు
ప్రధాని మోడీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు.
By Knakam Karthik Published on 26 Feb 2025 11:47 AM IST
మహిళలకు గుడ్న్యూస్ చెప్పిన ప్రభుత్వం
నిరుద్యోగ మహిళలకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఉమెన్ కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఉచితంగా ఈవీ ఆటో, టూ వీలర్ డ్రైవింగ్ శిక్షణ...
By అంజి Published on 26 Feb 2025 7:24 AM IST
ఆ స్కూళ్లలో తెలుగు తప్పనిసరి.. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ బోధించే స్కూళ్లలో తప్పనిసరి సబ్జెక్టుగా తెలుగు ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వులు...
By అంజి Published on 26 Feb 2025 6:59 AM IST














