తెలంగాణ - Page 249
గుడ్న్యూస్.. త్వరలో మహిళల ఖాతాల్లోకి డబ్బులు!
'అభయహస్తం' పథకం కింద 2009 - 2016 మధ్య మహిళా సంఘాల సభ్యులు జమ చేసిన డబ్బుల్ని తిరిగి చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
By అంజి Published on 28 Jan 2025 9:46 AM IST
రైతుల ఖాతాల్లో రూ.579 కోట్లు జమ
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కింద 6.87 లక్షల మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా రూ.579 కోట్లు...
By అంజి Published on 28 Jan 2025 9:00 AM IST
Telangana: 16 ఏళ్లలోపు పిల్లలకు థియేటర్లలోకి నో ఎంట్రీ.. కేవలం ఆ సమయాల్లో మాత్రమే!
రాష్ట్రవ్యాప్తంగా 16 ఏళ్లలోపు పిల్లలను రాత్రి 11 గంటల తర్వాత థియేటర్లు, మల్టీప్లెక్స్ల్లో సినిమాలు చూసేందుకు అనుమతించకూడదని హైకోర్టు ఆదేశించింది.
By అంజి Published on 28 Jan 2025 7:39 AM IST
Telangana: ఆత్మీయ భరోసాపై హైకోర్టు కీలక ఆదేశాలు
పట్టణాల్లోని రైతు కూలీలకూ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయాలనే వినతిపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
By అంజి Published on 28 Jan 2025 7:20 AM IST
లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కిన అధికారులు
తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు ఘటనల్లో లంచం తీసుకున్న ఆరోపణలపై అసిస్టెంట్ ఇంజనీర్ సహా ఇద్దరు వ్యక్తులను తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అరెస్టు...
By Medi Samrat Published on 27 Jan 2025 8:30 PM IST
రేవంత్ సర్కార్కు షాకివ్వనున్న ఆర్టీసీ ఉద్యోగులు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిజిఎస్ఆర్టిసి) యూనియన్ ప్రతినిధులు సమ్మె నోటీసులు ఇచ్చారు.
By Medi Samrat Published on 27 Jan 2025 7:27 PM IST
హైకోర్టును ఆశ్రయించిన ఈటల రాజేందర్
తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ బీజేపీ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
By Medi Samrat Published on 27 Jan 2025 6:53 PM IST
కేటీఆర్కు ఆవేశమెక్కువ, ఆలోచన తక్కువ..ఇంగితజ్ఞానం లేదంటూ మంత్రి సీతక్క ఫైర్
కేటీఆర్కు ఆవేశమెక్కువ, ఆలోచన తక్కువ అని తెలంగాణ మంత్రి సీతక్క విమర్శించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన...
By Knakam Karthik Published on 27 Jan 2025 5:37 PM IST
బీజేపీ కార్యకర్తలను చంపిన గద్దర్కు పద్మ అవార్డు ఎలా ఇస్తాం?..బండి సంజయ్ సంచలన కామెంట్స్
బీజేపీ కార్యకర్తలను చంపించిన గద్దర్కు పద్మ అవార్డులు ఎలా ఇస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సంచలన కామెంట్స్ చేశారు.
By Knakam Karthik Published on 27 Jan 2025 4:54 PM IST
సూర్యాపేటలో యువకుడు దారుణ హత్య.. ఎన్నో అనుమానాలు
సూర్యాపేట శివారులో మూసీ కాల్వకట్టపై మామిళ్ళగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ(మాల బంటి) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.
By Medi Samrat Published on 27 Jan 2025 4:15 PM IST
గాంధీ పరివార్, గాడ్సే పరివార్ మధ్య యుద్ధం జరుగుతుంది.. మనం ఆయనతో కలిసి..
రాజ్యాంగ పరిరక్షణకు రాహుల్ గాంధీతో కలిసి మనం పోరాటం చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 27 Jan 2025 4:13 PM IST
మాకేదో జీర్ణం కావడంలేదని ENO ప్రచారమెందుకు? పెట్టుబడులు ఎక్కడో ప్రజలకు చూపాలి: కేటీఆర్
నిజం గడప దాటే లోపే అబద్ధం ఊరంతా ప్రచారం అయినట్లు సీఎం రేవంత్ తీరు కూడా అలాగే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు.
By Knakam Karthik Published on 27 Jan 2025 2:57 PM IST














