తెలంగాణ - Page 234
2008 డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త..1,382 మంది ఎస్జీటీలుగా నియామకం
తెలంగాణలోని 2008 డీఎస్సీ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారిని కాంట్రాక్ట్ సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు...
By Knakam Karthik Published on 15 Feb 2025 8:04 AM IST
దీపాదాస్ మున్షీ ఔట్..తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా రాహుల్ టీమ్లోని సభ్యురాలికి ఛాన్స్
తెలంగాణ కాంగ్రెస్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్ను ఏఐసీసీ నియమించింది.
By Knakam Karthik Published on 15 Feb 2025 7:03 AM IST
ఫుల్ ఫాం గురించి ఆలోచిస్తే ఐఐటీ వచ్చేది కాదు.. రఘునందన్ రావుకు జగ్గారెడ్డి కౌంటర్
ఎంపీ రఘునందన్ రావుకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు.
By Medi Samrat Published on 14 Feb 2025 8:41 PM IST
అప్పుడు ఆయన అధ్యక్షుడు.. చంద్రబాబు, కేసీఆర్ యూత్ కాంగ్రెస్లో పని చేశారు
హనుమంత రావు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ యూత్ కాంగ్రెస్లో పని చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 14 Feb 2025 8:04 PM IST
కుర్చీలో ఉన్నప్పుడే ఓడగొట్టారు? బయటికి వచ్చి ఏం చేస్తారు?..కేసీఆర్పై సీఎం రేవంత్ హాట్ కామెంట్స్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్పై కీలక వ్యాఖ్యలు చేశారు. గట్టిగా కొడతానని అంటున్న కేసీఆర్.. గట్టిగా కొట్టాలంటే దుర్మార్గంగా ప్రజలను...
By Knakam Karthik Published on 14 Feb 2025 5:45 PM IST
తండ్రి మీద కొడుకు వలె.. అలక బూనిన మాట వాస్తవం.. అందరికీ న్యాయం చేస్తా..
కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ చారిత్రాత్మక నిర్ణయాలు అని పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
By Medi Samrat Published on 14 Feb 2025 4:57 PM IST
విద్యారంగంపై రేవంత్కు అవగాహన లేదు: ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్
సీఎం రేవంత్ రెడ్డికి విద్యా రంగంపై అవగాహన లేదని బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 14 Feb 2025 3:38 PM IST
ఇక జ్ఞాపకమే.. వందేళ్ల నాటి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కూల్చివేత
తెలంగాణ రాజధాని హైదరాబాద్కు తలమానికంగా ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భవనాలు నేలమట్టమయ్యాయి.
By Knakam Karthik Published on 14 Feb 2025 2:49 PM IST
యంగ్ ఇండియా స్కూళ్లపై సీఎం రేవంత్ సమీక్ష
తెలంగాణలో యూనివర్సిటీల అభివృద్ధికి అవసరమైన నిధులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 14 Feb 2025 2:30 PM IST
కులగణన సర్వే కుట్రపూరితంగా చేశారు: మాజీ మంత్రి తలసాని
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన సర్వేను కుట్ర పూరితంగానే చేపట్టిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 14 Feb 2025 12:58 PM IST
ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే బీఆర్ఎస్కు 100 సీట్లు పక్కా: ఎర్రబెల్లి దయాకర్
తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీ వంద సీట్లు గెలుచుకుంటుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 14 Feb 2025 12:13 PM IST
పార్టీకి నా అవసరం లేదనుకుంటే రాజీనామా చేస్తా..రాజాసింగ్ హాట్ కామెంట్స్
హైదరాబాద్కు సంబంధించి గోల్కొండ జిల్లా అధ్యక్షుడి నియామకంపై తాను చెప్పిన వారికి కాకుండా వేరే వారి పేరు ప్రకటించడంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్...
By Knakam Karthik Published on 14 Feb 2025 12:00 PM IST














