తెలంగాణ - Page 235
Telangana: ఇసుక.. ఇకపై 24 అవర్స్ ఆన్లైన్ బుకింగ్
నేటి నుంచి ఇసుక 24 గంటల ఆన్లైన్ బుకింగ్ను అందుబాటులోకి తెస్తున్నట్టు గనుల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ తెలిపారు.
By అంజి Published on 14 Feb 2025 8:33 AM IST
అన్ని రకాల జూదాలకు కేటీఆర్ నాయకుడు.. టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రంలో రాక్షస పాలన చేసింది బీఆర్ఎస్ అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డాడు.
By Medi Samrat Published on 13 Feb 2025 7:33 PM IST
ఫామ్హౌస్లో కోడిపందేలు..బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి పోలీసుల నోటీసులు
ఫామ్ హౌస్లో కోడిపందేలు నిర్వహించారనే కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.
By Knakam Karthik Published on 13 Feb 2025 1:30 PM IST
వారిని బీసీల్లో కలిపితే, హిందూసమాజం తిరగబడటం ఖాయం: బండి సంజయ్
ముస్లింలను బీసీల్లో కలిపితే హిందూ సమాజమంతా తిరగబడటం ఖాయమని బండి సంజయ్ హెచ్చరించారు.
By Knakam Karthik Published on 13 Feb 2025 12:21 PM IST
వారనుకుంటున్నట్లు ఇది రీ సర్వే కాదు..జస్ట్ సమాచారం ఇవ్వడానికే: మంత్రి పొన్నం
బీఆర్ఎస్ నేతలు చెబుతున్నట్లు ఇదీ రీ సర్వే కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 13 Feb 2025 11:30 AM IST
ఇంత దారుణమా? మళ్లీ ఆనాటి దృశ్యాలు కళ్ల ముందు అంటూ కేటీఆర్ ట్వీట్
జనగామ జిల్లాలో ఓ రైతు తీసుకున్న లోన్ కట్టలేదని తన ఇంటి గేటును బ్యాంకు అధికారులు తొలగించి తీసుకెళ్లారు. అయితే ఈ ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ సోషల్...
By Knakam Karthik Published on 13 Feb 2025 10:22 AM IST
ఇవేం వెర్రి పనులు, ఏదో ఘనత సాధించినట్లు..సజ్జనార్ ఫైర్
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ మరోసారి ఆసక్తికర పోస్టును ఎక్స్ వేదికగా చేశారు.
By Knakam Karthik Published on 13 Feb 2025 9:39 AM IST
హైదరాబాద్లో వల్లభనేని వంశీ అరెస్ట్.. విజయవాడకు తరలింపు
న్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. కాగా వంశీ ఇంటికి పోలీసులు నోటీసులు అంటించి విజయవాడకు...
By Knakam Karthik Published on 13 Feb 2025 9:17 AM IST
రేపు టీపీసీసీ ఆధ్వర్యంలో కుల గణనపై ప్రజెంటేషన్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వేపై రేపు టీపీసీసీ ఆధ్వర్యంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్...
By Knakam Karthik Published on 13 Feb 2025 8:03 AM IST
మరో ఛాన్స్ ఇచ్చిన ప్రభుత్వం..కానీ వారికి మాత్రమే
కుల గణన సర్వేలో పాల్గొనని వారికి మరో అవకాశం ఇస్తున్నట్లు రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.
By Knakam Karthik Published on 13 Feb 2025 6:47 AM IST
93 లక్షల గృహాలకు డిజిటల్ కనెక్టివిటీ: మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణలోని 93 లక్షల గృహాలను డిజిటల్ కనెక్టివిటీ పరిధిలోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు.
By Knakam Karthik Published on 12 Feb 2025 5:24 PM IST
మూడెకరాలలోపు రైతులకు గుడ్ న్యూస్..అకౌంట్లలో డబ్బులు జమ
తెలంగాణలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మూడు ఎకరాల వరకు సాగులో ఉన్న భూములకు ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతు భరోసా నిధులు జమ...
By Knakam Karthik Published on 12 Feb 2025 3:51 PM IST














