తెలంగాణ - Page 235
తెలంగాణలో మండుతోన్న ఎండలు..ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
వేసవి ఆరంభంలోనే తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.
By Knakam Karthik Published on 14 March 2025 6:14 PM IST
ఇలాంటి నిరసనలు మంచిది కాదు..బీఆర్ఎస్కు మంత్రి పొన్నం వార్నింగ్
అసెంబ్లీలో ఏ విధంగా ప్రవర్తించాలో తెలిసి కూడా బీఆర్ఎస్ నేతలు ఉద్దేశపూర్వకంగా నిరసనలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.
By Knakam Karthik Published on 14 March 2025 5:47 PM IST
బీజేపీని రాజకీయంగా ఎదుర్కోలేకే విద్వేషాలు రెచ్చగొడుతున్నారు: ఎంపీ లక్ష్మణ్
డీఎంకే ముసుగులో తెలంగాణ కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 14 March 2025 5:18 PM IST
అలర్ట్: గ్రూప్-3 రిజల్ట్స్ రిలీజ్ చేసిన TGSPC, జనరల్ ర్యాంకుల లిస్ట్ ప్రకటన
తెలంగాణ గ్రూప్-3 ఫలితాలు రిలీజ్ అయ్యాయి.
By Knakam Karthik Published on 14 March 2025 4:48 PM IST
ఇంత అసహనం పనికిరాదు, మార్పు ఎలా తెస్తారు?: ఎమ్మెల్సీ కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎక్స్ వేదికగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
By Knakam Karthik Published on 14 March 2025 4:17 PM IST
రాష్ట్రానికి నిధులు రాకుండా చేస్తుంది ఆయనే..కేంద్రమంత్రిపై కాంగ్రెస్ ఎంపీ ఫైర్
కేంద్రంలోని బీజేపీ చిత్తశుద్ధి లేని పాలన చేస్తుందని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.
By Knakam Karthik Published on 14 March 2025 3:23 PM IST
'తెలంగాణ రైజింగ్కు ప్రాధాన్యం ఇవ్వండి'.. కేంద్రమంత్రిని కోరిన సీఎం రేవంత్
రాబోయే 25 ఏళ్ల పాటు తెలంగాణ రైజింగ్ విజన్ను సమున్నతంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతునివ్వాలని ముఖ్యమంత్రి రేవంత్...
By అంజి Published on 14 March 2025 8:15 AM IST
Telangana: రేపటి నుంచే ఒంటిపూట బడులు
పాఠశాల విద్యా శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం తెలంగాణలో మార్చి 15 నుండి హాఫ్ డే పాఠశాలలు ప్రారంభం కానున్నాయి.
By అంజి Published on 14 March 2025 7:30 AM IST
Telangana: వారికి గుడ్న్యూస్.. త్వరలోనే గ్రీన్ రేషన్ కార్డులు
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో దారిద్య్రరేఖకు ఎగువన ఉన్న (APL) కుటుంబాలకు గ్రీన్ రేషన్ కార్డులను జారీ చేయనుంది.
By అంజి Published on 14 March 2025 6:30 AM IST
బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం...
By Medi Samrat Published on 13 March 2025 5:15 PM IST
దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వ కుట్రను తిప్పికొడతాం : సీఎం రేవంత్
సరైన విధానాలు లేకుండా లోక్సభ నియోజకవర్గాల డీలిమిటేషన్ చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి...
By Medi Samrat Published on 13 March 2025 4:14 PM IST
స్పీకర్ను అడ్డం పెట్టుకొని డైవర్ట్ చేస్తున్నారు : మాజీ మంత్రి వేముల
ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు.
By Medi Samrat Published on 13 March 2025 2:31 PM IST














