తెలంగాణ - Page 14
రైల్ రోకో ఘటన.. కేసీఆర్ పిటిషన్పై హైకోర్టులో విచారణ
తెలంగాణ ఉద్యమం సమయంలో రైల్ రోకో ఘటనకు సంబంధించి నమోదైన కేసును కొట్టివేయాలంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెచంద్రశేఖర రావు పిటీషన్ ను దాఖలు...
By Medi Samrat Published on 1 April 2025 9:15 PM IST
సీఎం రేవంత్కు రాజా సింగ్ ఆహ్వానం
ఏప్రిల్ 6న జరిగే శ్రీరామ నవమి శోభ యాత్రలో పాల్గొనాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని బీజేపీ ఎమ్మెల్యే టి. రాజా సింగ్ ఆహ్వానించారు.
By Medi Samrat Published on 1 April 2025 8:14 PM IST
హెచ్సీయూకి చెందిన ఇంచు భూమిని కూడా ప్రభుత్వం కబ్జా చేయలేదు
కంచె గచ్చిబౌలి లోని సర్వే నంబర్ 25లోని 400 ఎకరాల భూమి ముమ్మాటికి ప్రభుత్వ ఆస్తి అని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
By Medi Samrat Published on 1 April 2025 7:08 PM IST
డేట్లు, డెడ్లైన్లు మారుతున్నాయి.. ఇంకెన్ని సార్లు మోసం చేస్తారు రేవంత్.?: హరీష్ రావు
రైతు భరోసా అమలుపై మరోసారి మాట తప్పారని సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 1 April 2025 5:45 PM IST
శాతవాహన వర్సిటీకి ‘లా కాలేజీ’మంజూరు చేయండి..కేంద్ర న్యాయశాఖ మంత్రికి బండి సంజయ్ రిక్వెస్ట్
శాతవాహన వర్సిటీకి ‘లా కాలేజీ’మంజూరు చేయాలని కేంద్ర న్యాయశాఖ మంత్రికి బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు.
By Knakam Karthik Published on 1 April 2025 5:16 PM IST
గుడ్న్యూస్..ఆ సర్టిఫికెట్ అవసరం లేకున్నా రాజీవ్ యువ వికాసం అప్లయ్ చేసుకోవచ్చు
ఈ పథకానికి సంబంధించి ఓ కీలకమైన అప్డేట్ను ప్రభుత్వం అనౌన్స్ చేసింది.
By Knakam Karthik Published on 1 April 2025 4:02 PM IST
బినామీలకిచ్చినప్పుడు వన్యప్రాణులు కనపడలేదా? లెక్కలు తీస్తే బొక్కలు విరుగుతాయి: టీపీసీసీ చీఫ్
తెలంగాణలో కోట్లాది రూపాయల భూములను కొల్లగొట్టింది బీఆర్ఎస్ నాయకులు..అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 1 April 2025 2:57 PM IST
ఆ జిల్లాల ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటివ్వండి, ఏఐసీసీకి జానారెడ్డి లేఖ
తెలంగాణ కేబినెట్ విస్తరణలో ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అధిష్టానానికి లేఖ రాశారు
By Knakam Karthik Published on 1 April 2025 1:42 PM IST
కంచ గచ్చిబౌలి భూముల విషయంలో జోక్యం చేసుకోండి : కేంద్రమంత్రికి తెలంగాణ బీజేపీ ఎంపీల విజ్ఞప్తి
కంచ గచ్చిబౌలి భూముల విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ను తెలంగాణ బీజేపీ ఎంపీలు కోరారు.
By Knakam Karthik Published on 1 April 2025 1:25 PM IST
కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై హైకోర్టులో పిటిషన్, రేపు వాదనలు
తెలంగాణలో హాట్ టాపిక్గా మారిన హైదరాబాద్లోని కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది.
By Knakam Karthik Published on 1 April 2025 1:11 PM IST
పండుగ పూట విద్యార్థుల నెత్తురు కళ్ల చూడటం ప్రజాపాలన అవుతుందా.? : ఏలేటి
తెలంగాణలో నిర్బంధ, అరాచక పాలన కొనసాగుతుంది..అని బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.
By Knakam Karthik Published on 1 April 2025 12:29 PM IST
గౌరవెల్లి పూర్తి చేసి నీళ్లు తీసుకువచ్చే బాధ్యత మాది: మంత్రి పొన్నం
గౌరవెల్లి ప్రాజెక్టు కాలువలు త్వరగా పూర్తిచేసి పంటలకు నీళ్లు అందిస్తాం..అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
By Knakam Karthik Published on 1 April 2025 12:04 PM IST