తెలంగాణ - Page 14
హన్మకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు
హన్మకొండ అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తులు కూడ బెట్టినట్లు వచ్చిన ఆరోపణల రావడంతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు...
By అంజి Published on 21 Jan 2026 11:39 AM IST
రైతన్నలూ.. దయచేసి ధైర్యం కోల్పోకండి.. వచ్చేది మన ప్రభుత్వమే: కేటీఆర్
తెలంగాణలో ఒకే రోజు ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు అన్నారు.
By అంజి Published on 21 Jan 2026 11:25 AM IST
Video: కాంగ్రెస్ ఎంపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మధ్య 'టెంకాయ' ఫైట్
గద్వాల జిల్లా వడ్డేపల్లిలో నాగర్కర్నూలు ఎంపీ మల్లు రవి, అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు మధ్య ప్రోటో కాల్ వివాదం తలెత్తింది.
By అంజి Published on 21 Jan 2026 11:09 AM IST
ప్రతి ఏటా జులైలో హైదరాబాద్లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఫాలో-అప్ సదస్సు!
ప్రతి ఏడాది జులై లో హైదరాబాద్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) ఫాలో-అప్ సదస్సు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు.
By అంజి Published on 21 Jan 2026 8:56 AM IST
23 వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బుల జమ
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం పనులు శరవేగంగా సాగుతున్నాయి. లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణంలో ఇబ్బందులు కలగకుండా...
By అంజి Published on 21 Jan 2026 8:48 AM IST
మేడారం నుంచి నిమిషానికి 4 బస్సులు: మంత్రి పొన్నం
మేడారం నుంచి భక్తులు ఇళ్లకు చేరేందుకు నిమిషానికి 4 బస్సులు ఉండేలా ఏర్పాట్లు చేసినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
By అంజి Published on 21 Jan 2026 8:06 AM IST
రైతు భరోసా నిధుల విడుదలపై బిగ్ అప్డేట్!
రబీ (అక్టోబర్-మార్చి) సీజన్ కోసం రైతు భరోసా పథకం కింద రైతులకు ఎకరానికి రూ.6,000 క్రెడిట్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
By అంజి Published on 21 Jan 2026 6:56 AM IST
హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-II.. కేంద్రానికి సీఎం రేవంత్ లేఖ
హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-II మంజూరు కోసం రాష్ట్ర ప్రభుత్వం భారత ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు.
By అంజి Published on 21 Jan 2026 6:34 AM IST
చట్టం మీద నమ్మకం, గౌరవం ఉంది.. ఎక్కడకు పిలిచినా వస్తా : హరీష్ రావు
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత హరీష్రావు విచారణ ముగిసింది.
By Medi Samrat Published on 20 Jan 2026 7:42 PM IST
యూరియా యాప్ను కేంద్రం అభినందించింది.. రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి తెస్తాం: మంత్రి తుమ్మల
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా (ఫెర్టిలైజర్) యాప్ ను కేంద్ర ఫెర్టిలైజర్ శాఖ అభినందించిందని మంత్రి తుమ్మల తెలిపారు
By Knakam Karthik Published on 20 Jan 2026 5:30 PM IST
పెండింగ్ చలాన్ల కోసం బలవంతం చేయొద్దు..ట్రాఫిక్ పోలీసులకు హైకోర్టు ఆదేశం
రాష్ట్రంలో వాహనాల పెండింగ్ చలాన్ల వసూలుపై ట్రాఫిక్ పోలీసులకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 20 Jan 2026 4:55 PM IST
సింగరేణి అవకతవకలపై సమగ్ర దర్యాప్తు జరగాలి: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు
సింగరేణి కాలరీస్, నైని కోల్ బ్లాక్ వ్యవహారాల్లో జరిగిన అవకతవకలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రెండూ సమానంగా బాధ్యత వహించాలని...
By Knakam Karthik Published on 20 Jan 2026 4:32 PM IST














