తెలంగాణ - Page 14
గ్రూప్-1పై నేడు విచారణ.. ఎంపికైన వారిలో ఉత్కంఠ!
గ్రూప్-1 మెయిన్స్ తిరిగి నిర్వహించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఇటీవల తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.
By అంజి Published on 24 Sept 2025 9:20 AM IST
తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. నేడు, రేపు భారీ వర్షాలు.. ఎల్లుండి నుంచి అతి భారీ వర్షాలు
అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
By అంజి Published on 24 Sept 2025 6:36 AM IST
Heavy Rain Alert : రాబోయే రెండు, మూడు గంటలలో భారీ వర్షం
రాబోయే రెండు, మూడు గంటలలో హన్మకొండ, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, మెదక్, ములుగు, సూర్యాపేట, వరంగల్ జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి ఉరుములతో కూడిన భారీ...
By Medi Samrat Published on 23 Sept 2025 8:20 PM IST
అగ్రికల్చర్ విద్యార్థులకు టెక్నికల్ విద్య అందించే దిశగా సర్కార్ కసరత్తు
మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల సొసైటీ, ఫ్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం అధికారుల కీలక సమావేశం జరిగింది.
By Knakam Karthik Published on 23 Sept 2025 3:47 PM IST
ఇలాంటి అవకాశం ఈ జన్మకు దక్కిన వరం లాంటిది, భక్తితో పనిచేయాలి: సీఎం రేవంత్
పోరాటానికి, పౌరుషానికి సమ్మక్క, సారలమ్మలు స్ఫూర్తి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 23 Sept 2025 2:47 PM IST
పదేళ్లు దోచుకుని ఇప్పుడు లబ్ధి చేసినట్లు బిల్డప్ ఇస్తున్నారు: మంత్రి పొన్నం
హైదరాబాద్: పది సంవత్సరాలుగా బీజేపీ ప్రజలను దోచుకుంది..అని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 23 Sept 2025 1:25 PM IST
రేషన్ డీలర్లకు కమీషన్లు పెండింగ్..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై హరీశ్ రావు ఫైర్
రేషన్ డీలర్ల కమీషన్ చెల్లించకపోవడం పట్ల మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 23 Sept 2025 1:00 PM IST
బీసీ రిజర్వేషన్ల ఖరారు విషయంలో కాంగ్రెస్ కుట్ర కనిపిస్తోంది: కవిత
కులగణన సర్వే వివరాలు బయటపెట్టకుండా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వ కుట్ర కనపడుతున్నది..అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత...
By Knakam Karthik Published on 23 Sept 2025 10:27 AM IST
నేడు మేడారం క్షేత్రస్థాయి పర్యటనకు సీఎం రేవంత్
ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మేడారం ఆదివాసీ గిరిజన జాతరను మరింత ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి..
By అంజి Published on 23 Sept 2025 9:55 AM IST
విషాదం.. బతుకమ్మ ఆడుతూ ఇద్దరు మృతి
బతుకమ్మ పండుగ వేళ రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. బతుకమ్మ ఆడుతుండగా గుండెపోటు రావడంతో ఇద్దరు మహిళలు మృతి చెందారు.
By అంజి Published on 23 Sept 2025 8:13 AM IST
Telangana: 41,000 మంది ఉద్యోగులు.. ఒక్కొక్కరికి రూ.1.95 లక్షల బోనస్
ప్రభుత్వ రంగ మైనింగ్ సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) 2024-25 సంవత్సరంలో ఆర్జించిన లాభాలలో 34 ...
By అంజి Published on 23 Sept 2025 6:46 AM IST
సింగరేణి ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
దసరా పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు శుభవార్త తెలిపింది. సంస్థకు వచ్చిన లాభాల్లో వాటాగా ప్రతి కార్మికుడికి రూ. 1,95,610 చొప్పున...
By Medi Samrat Published on 22 Sept 2025 4:50 PM IST