తెలంగాణ - Page 15
Good News: రెండో విడత ఇందిరమ్మ ఇళ్లపై శుభవార్త చెప్పిన సీఎం రేవంత్
రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను ఏప్రిల్ తర్వాత ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెల్పూర్ సభలో ప్కటించారు. గోదావరి సింగరేణి మెడికల్ బోర్డును రద్దు చేసే యోచన...
By అంజి Published on 9 Feb 2026 6:36 AM IST
కొత్త జిల్లాలు, సింగరేణి బోర్డు రద్దు ప్రచారంపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
తెలంగాణలోని కొన్ని జిల్లాలను రద్దు చేస్తారని, సింగరేణి మెడికల్ బోర్డును రద్దు చేస్తారంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి...
By Knakam Karthik Published on 8 Feb 2026 9:15 PM IST
రైతులకు శుభవార్త..యాసంగి రైతు భరోసా కోసం నిధుల సమీకరణ పూర్తి
తెలంగాణ రైతులకు యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా నిధులను అందించేందుకు ప్రభుత్వం భారీ కసరత్తు ప్రారంభించింది
By Knakam Karthik Published on 8 Feb 2026 6:20 PM IST
సీఎం రేవంత్.. కాంగ్రెస్ ముసుగు ధరించిన బీజేపీ వ్యక్తి: కేటీఆర్
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిజమైన కాంగ్రెస్ నాయకుడు కాదని, 'కాంగ్రెస్ ముసుగు ధరించిన బిజెపి వ్యక్తి' అని భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్...
By అంజి Published on 8 Feb 2026 9:20 AM IST
మున్సిపాలిటీల్లో ఇందిరమ్మ ఇళ్లు.. డిప్యూటీ సీఎం భట్టి కీలక ప్రకటన
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
By అంజి Published on 8 Feb 2026 8:39 AM IST
గోదావరి జలాలతో వికారాబాద్ను సస్యశ్యామలం చేస్తా: సీఎం రేవంత్
గోదావరి జలాల ద్వారా తాండూరు, పరిగి, వికారాబాద్ ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
By అంజి Published on 8 Feb 2026 6:41 AM IST
నేను రోజూ పాలిచ్చే ఆవును.. కాపాడుకోండి : జగ్గారెడ్డి
సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి.
By Medi Samrat Published on 7 Feb 2026 8:31 PM IST
Telangana: బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్.. 40 మంది విద్యార్థినిలకు అస్వస్థత
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది.
By అంజి Published on 7 Feb 2026 11:06 AM IST
పెద్దపులికి హాని కలిగించేలా విద్యుత్ తీగలు, ఉచ్చులు పెట్టొద్దు.. రైతులను హెచ్చరించిన అటవీ శాఖ
జనగాం, యాదాద్రి-భువనగిరి, సిద్దిపేట జిల్లాల సరిహద్దు ప్రాంతాల ప్రజలు తమ పొలాల్లో విద్యుత్ తీగలు లేదా ఉచ్చులు ఉంచవద్దని...
By అంజి Published on 7 Feb 2026 7:30 AM IST
Telangana: 'వాట్సాప్ మీ సేవ'లో 581 సేవలు.. ఇప్పటి వరకు 3.25 లక్షల మందికి సర్వీస్
'వాట్సాప్ మీ సేవ'లో ఇప్పటి వరకు 4.5 లక్షల మంది తమ వివరాలు నమోదు చేసుకున్నారని ప్రభుత్వం వెల్లడించింది. వారిలో 3.25 లక్షల మంది డిజిటల్ సేవలు...
By అంజి Published on 7 Feb 2026 7:12 AM IST
తెలంగాణ అభివృద్ధికి మీ అందరి సహకారం కావాలి: సీఎం రేవంత్
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో రూ. 600 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల...
By అంజి Published on 7 Feb 2026 6:24 AM IST
దిల్ రాజు మాట్లాడుతూ ఉంటారు.. టాలీవుడ్కు మేమున్నాం..!
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కమిటీ మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 6 Feb 2026 9:20 PM IST














