తెలంగాణ - Page 15
Telangana: ఇంటర్ విద్యార్థులకు గుడ్న్యూస్..5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు శుభవార్త చెప్పింది
By Knakam Karthik Published on 20 Jan 2026 3:20 PM IST
బొగ్గు కుంభకోణంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి భాగస్వామ్యం ఉంది: కేటీఆర్
బొగ్గు గని టెండర్ల కుంభకోణంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డికి భాగస్వామ్యం ఉంది..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 20 Jan 2026 2:27 PM IST
మేడారం మహా జాతరకు కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత భద్రతా గ్రిడ్ ఏర్పాటు
జనవరి 28 నుండి 31 వరకు జరగనున్న మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర కోసం తెలంగాణ ప్రభుత్వం విస్తృతమైన, సాంకేతికత ఆధారిత సెఫ్టీ, భద్రతా చట్రాన్ని...
By అంజి Published on 20 Jan 2026 1:16 PM IST
గద్దర్ ఫిల్మ్ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోన్న సర్కార్..ఫిబ్రవరి 3 వరకు ఛాన్స్
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్–2025 నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 20 Jan 2026 12:00 PM IST
తెలంగాణలో ప్రైవేట్ బస్సు బోల్తా..ప్రమాద సమయంలో బస్సులో 43 మంది
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గట్టుడెం గ్రామంలో సోమవారం తెల్లవారుజామున ఒక ప్రైవేట్ బస్సు బోల్తా పడటంతో కనీసం 12 మంది ప్రయాణికులు...
By Knakam Karthik Published on 20 Jan 2026 11:02 AM IST
మున్సిపల్ ఎన్నికల్లో అవినీతి బయటపడుతుందనే రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్: హరీశ్రావు
సీఎం రేవంత్ బామ్మర్ది బాగోతాన్ని సోమవారం బయటపెట్టగానే తనకు సిట్ నోటీసులు వచ్చాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు.
By Knakam Karthik Published on 20 Jan 2026 10:13 AM IST
Phone Tapping: నేడు సిట్ విచారణకు హాజరుకానున్న హరీష్ రావు
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను సిట్ వేగవంతం చేసింది. నేడు బీఆర్ఎస్ నేత హరీష్రావుకు సిట్ ముందు హాజరుకానున్నారు.
By అంజి Published on 20 Jan 2026 8:45 AM IST
WEF: స్విట్జర్లాండ్ చేరుకున్న సీఎం రేవంత్ బృందం
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని 'తెలంగాణ రైజింగ్' ప్రతినిధి బృందం సోమవారం స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్కు చేరుకుంది. అక్కడ తెలంగాణ ప్రవాసుల...
By అంజి Published on 20 Jan 2026 8:26 AM IST
Telangana: రైతులకు శుభవార్త.. 50 శాతం రాయితీతో వ్యవసాయ యంత్రాలు.. ఎలా దరఖాస్తు చేయాలంటే?
తెలంగాణలో సన్న, చిన్నకారు, మహిళా రైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం 'వ్యవసాయ యాంత్రీకరణ' పథకాన్ని తిరిగి ప్రారంభించింది.
By అంజి Published on 20 Jan 2026 8:14 AM IST
ప్రతి ఇంటికి సోలార్ యూనిట్: డిప్యూటీ సీఎం భట్టి
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం బోనకల్లు మండలం రావినూతల గ్రామంలో సోలార్ మోడల్ విలేజ్ కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సోమవారం నాడు...
By అంజి Published on 20 Jan 2026 7:39 AM IST
నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్
నిర్మల్ జిల్లా భైంసా బస్ డిపో సమీపంలో సత్పూల్ బ్రిడ్జి వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, కంటైనర్ ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి.
By అంజి Published on 20 Jan 2026 7:06 AM IST
సీఎంపై చర్యలు తీసుకోవాలి : అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఖమ్మంలో చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ స్పందించారు.
By Medi Samrat Published on 19 Jan 2026 6:15 PM IST














