తెలంగాణ - Page 15
పంట రుణాలు మాఫీ చేయిస్తామంటూ నకిలీ నోట్లు ఇస్తారు
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నకిలీ కరెన్సీకి సంబంధించిన సంఘటనలు పెరిగిపోయాయి. నకిలీ ₹500 నోట్లను చలామణి చేస్తూ రైతులను మోసం చేస్తున్నారు.
By అంజి Published on 25 Dec 2025 1:19 PM IST
మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణకు చెందిన నలుగురు మహిళలు మృతి
బుధవారం తెల్లవారుజామున మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమురం భీమ్ ఆసిఫాబాద్కు చెందిన నలుగురు మహిళలు మృతి చెందారు.
By న్యూస్మీటర్ తెలుగు Published on 25 Dec 2025 12:41 PM IST
విషాదం.. మహిళా సర్పంచ్ కన్నుమూత.. బాధ్యతలు చేపట్టిన 48 గంటల్లోపే..
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా ఎన్నికైన ఎర్రోళ్ల అక్కమ్మ 48 గంటల కంటే తక్కువ కాలం మాత్రమే తన పదవిలో కొనసాగారు.
By అంజి Published on 25 Dec 2025 10:39 AM IST
నేను ప్రజల గొంతుక.. ఏ పార్టీకీ కీలుబొమ్మని కాదు: కవిత
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె. కవిత.. తాను తెలంగాణ ప్రజల నిజమైన గొంతుక అని చెప్పారు. ఎవరో తనను వెనుక నుండి ఆపరేట్ చేస్తున్నారనే ఆరోపణలను...
By అంజి Published on 25 Dec 2025 8:27 AM IST
గ్రామ పంచాయతీలకు సీఎం రేవంత్ భారీ శుభవార్త.. చిన్న గ్రామాలకు రూ.5 లక్షలు, పెద్దగ్రామాలకు రూ.10 లక్షలు
తెలంగాణలోని 12,706 గ్రామ పంచాయతీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్తను అందించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి...
By అంజి Published on 25 Dec 2025 6:34 AM IST
ఫోన్ టాపింగ్ కేసు: ప్రభాకర్ రావు పెన్డ్రైవ్లో కీలక సమాచారం?
ఫోన్ టాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఓ పెన్డ్రైవ్ సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) చేతికి చిక్కడం ఇప్పుడు తీవ్ర చర్చకు...
By అంజి Published on 24 Dec 2025 2:08 PM IST
మహబూబ్నగర్ డీటీసీ మూడ్ కిషన్పై ఏసీబీ కేసు నమోదు.. రూ.12.72 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు
మహబూబ్నగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మూడ్ కిషన్పై అవినీతి నిరోధక శాఖ (ACB) ఆదాయానికి మించిన ఆస్తుల (DA) కేసు నమోదు చేసింది.
By అంజి Published on 24 Dec 2025 11:20 AM IST
పాలమూరు ప్రాజెక్టుకు రెండేళ్లలో రూ.7 వేల కోట్లు ఖర్చుచేశాం: ఉత్తమ్
పాలమూరు ప్రాజెక్టు అంశంలో బీఆర్ఎస్పై మంత్రి ఉత్తమ్ విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 24 Dec 2025 10:56 AM IST
వారికి రైతుభరోసా బంద్..సీఎం రేవంత్ కీలక ప్రకటన
తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకంలో కీలక మార్పులు చేస్తోంది
By Knakam Karthik Published on 24 Dec 2025 9:54 AM IST
మేడారంలో నేడు కీలక ఘట్టం ఆవిష్కృతం
మేడారం జాతర పనులకు సంబంధించి నేడు కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది.
By Knakam Karthik Published on 24 Dec 2025 7:48 AM IST
కేసీఆర్ను చూసి గజగజ వణుకుతున్నారు
కేసీఆర్ తెలంగాణ తెచ్చినందుకే కాంగ్రెస్ నేతలు పీసీసీ అధ్యక్షులు, మంత్రులు అయ్యారని మాజీమంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
By Medi Samrat Published on 23 Dec 2025 6:13 PM IST
భక్తులకు అలర్ట్..మేడారంలో రేపు దర్శనాలు బంద్..కారణం ఇదే!
ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి వెళ్లే భక్తులకు కీలక సూచన జారీ అయింది.
By Knakam Karthik Published on 23 Dec 2025 4:27 PM IST














