తెలంగాణ - Page 16
రాజీవ్ యువ వికాసం పథకం.. మరో బిగ్ అప్డేట్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి మరో బిగ్ అప్డేట్ వచ్చింది.
By అంజి Published on 19 May 2025 6:52 AM IST
మందుబాబులకు బిగ్షాక్.. తెలంగాణలో మద్యం ధరలు పెంపు
ఎండలు దంచికొడుతున్న వేళ.. మందుబాబులకు ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ చెప్పింది. తాజాగా మద్యం ధరలపై రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 19 May 2025 6:30 AM IST
బీర్లను, బార్లను నమ్ముకొని పాలన కొనసాగిస్తారా? ఇదేనా రైజింగ్?: హరీష్ రావు
రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలు పెంచినట్లు జరుగుతోన్న ప్రచారంపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు
By Knakam Karthik Published on 18 May 2025 9:15 PM IST
గుడ్న్యూస్..రాష్ట్రంలో రేపే సబ్సిడీపై సోలార్ పంపు సెట్ల పంపిణీ
తెలంగాణలో పోడు భూములను వ్యవసాయ యోగ్యంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిర సౌర గిరి జల వికాసం పథకాన్ని తీసుకొస్తుంది.
By Knakam Karthik Published on 18 May 2025 8:32 PM IST
తీవ్ర విషాదం...తెలుగు రాష్ట్రాల్లో ఒక్కరోజే 15 మంది చిన్నారులు మృతి
తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం తీవ్ర విషాదాన్ని నింపింది
By Knakam Karthik Published on 18 May 2025 7:28 PM IST
హైదరాబాద్లో తప్పిన మరో ముప్పు..53 మంది సురక్షితం
మైలార్దేవ్పల్లిలో మరో అగ్నిప్రమాదం జరిగింది.
By Knakam Karthik Published on 18 May 2025 6:56 PM IST
నిజాం కాలం నాటి నక్షాలకు మోక్షం..పైలట్ ప్రాజెక్టుగా 5 గ్రామాల్లో రీ సర్వే
రాష్ట్రంలో నిజాం కాలం నుంచి ఉన్న నక్షాలకు మోక్షం కల్పించబోతున్నామని రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి...
By Knakam Karthik Published on 18 May 2025 6:35 PM IST
గుల్జార్ హౌస్ ప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా
హైదరాబాద్లోని పాతబస్తీ అగ్నిప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది.
By Knakam Karthik Published on 18 May 2025 3:37 PM IST
పుస్తకావిష్కరణకు సీఎంను ఆహ్వానించిన హర్యానా గవర్నర్
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆదివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిశారు.
By Knakam Karthik Published on 18 May 2025 3:18 PM IST
గుల్జార్హౌస్ అగ్నిప్రమాదం: 17 మంది మృతుల్లో 8 మంది చిన్నారులే..అధికారిక ప్రకటన
గుల్జార్ హౌస్లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 17కు చేరినట్లు తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్, సివిల్ డిఫెన్స్ సంయుక్త ప్రకటన రిలీజ్ చేశాయి.
By Knakam Karthik Published on 18 May 2025 2:51 PM IST
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మరో శుభవార్త!
రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోంది. ఇప్పటికే మొదటి విడత లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం చేపట్టారు.
By అంజి Published on 18 May 2025 8:38 AM IST
'వారికి నెలకు రూ.4,500'.. మంత్రి సీతక్క ప్రకటన
రాష్ట్ర ప్రభుత్వం మరో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అనాథ పిల్లలందరికీ ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేస్తోంది.
By అంజి Published on 18 May 2025 6:27 AM IST