తెలంగాణ - Page 16
ట్రంప్ ఆలోచన తీరు ఆయన ప్రియ మిత్రుడు మోదీకే బాగా తెలుసు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆలోచన తీరు ఆయన ప్రియ మిత్రుడు ప్రధాని మోదీకే బాగా తెలుసని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
By Medi Samrat Published on 20 Sept 2025 7:46 PM IST
తెలంగాణలో ఆ 9 పార్టీలు రద్దు
నామ మాత్రంగా ఉన్న పార్టీలను ఎన్నికల సంఘం రద్దు చేస్తూ వస్తోంది.
By Medi Samrat Published on 20 Sept 2025 7:05 PM IST
ప్రజల ముక్కుపిండి రూ. 270 కోట్లు వసూలు చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోంది : కేటీఆర్
కొత్తగా వాహనాలు కొనుగోలు చేసేవారిపై 'రోడ్ సేఫ్టీ సెస్' పేరుతో ప్రభుత్వం అదనపు భారం మోపడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్...
By Medi Samrat Published on 20 Sept 2025 2:45 PM IST
Video: డిజిటల్ అరెస్ట్ అంటూ కాల్స్ వస్తే.. ఇలా చేయండి
ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్ అనే మోసం.. దేశంలో ఆర్థిక నేరాలకు సంబంధించిన పెద్ద సమస్యగా మారింది.
By అంజి Published on 20 Sept 2025 1:40 PM IST
ఎమ్మెల్సీ పదవి రాజీనామాపై కవిత కీలక వ్యాఖ్యలు
బీఆర్ఎస్ నుంచి తన సస్పెన్షన్ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తనకు తెలియదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు.
By అంజి Published on 20 Sept 2025 12:40 PM IST
Telangana: నకిలీ క్లినిక్పై డీసీఏ దాడులు.. రూ.50,000 విలువైన మందులు స్వాధీనం
తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం, నాగరం గ్రామంలోని ఒక నకిలీ క్లినిక్పై దాడి చేసి, అమ్మకానికి అక్రమంగా...
By అంజి Published on 20 Sept 2025 12:00 PM IST
Telangana: ప్రైవేట్ ఆస్పత్రుల్లో 'ఆరోగ్యశ్రీ సేవలు' తిరిగి ప్రారంభం
తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (TANHA) రాష్ట్రంలోని ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS), జర్నలిస్ట్స్...
By అంజి Published on 20 Sept 2025 10:58 AM IST
'ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలు'.. అధికారులకు మంత్రి పొంగులేటి స్ట్రాంగ్ వార్నింగ్
బలహీన వర్గాల గృహనిర్మాణ పథకం కింద ఇళ్ల మంజూరులో ఎవరైనా అధికారులు అవకతవకలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది.
By అంజి Published on 20 Sept 2025 9:20 AM IST
మైనార్టీలకు భారీ శుభవార్త.. రెండు కొత్త పథకాలు ప్రారంభం
రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం రెండు కొత్త పథకాలు ప్రారంభించింది. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన పేరుతో ఒంటరి మహిళలు, వితంతువులు, విడాకులు...
By అంజి Published on 20 Sept 2025 6:52 AM IST
జూబ్లీహిల్స్ బైపోల్.. ఆవిడే బీఆర్ఎస్ అభ్యర్థి..!
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిపై ఉత్కంఠత వీడింది.
By Medi Samrat Published on 19 Sept 2025 9:20 PM IST
టికెట్ చార్జీలు పెరిగాయనే ప్రచారంలో వాస్తవం లేదు
పండగుల నేపథ్యంలో బస్సు టికెట్ చార్జీలను పెంచినట్లు జరుగుతున్న ప్రచారాన్ని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఖండించింది.
By Medi Samrat Published on 19 Sept 2025 7:40 PM IST
సనత్నగర్ టిమ్స్ పనులపై అధికారులకు మంత్రి రాజనర్సింహ డెడ్లైన్
సనత్నగర్ టిమ్స్ పనులను అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేయాలని ఆర్అండ్బీ అధికారులను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు.
By Knakam Karthik Published on 19 Sept 2025 5:30 PM IST