తెలంగాణ - Page 16
ఆ స్థలంలో వాటిని చూసి నెమళ్లు సాయం కోరుతున్నాయి: కేటీఆర్
కంచ గచ్చిబౌలి భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 31 March 2025 3:13 PM IST
ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే..కంచ గచ్చిబౌలి వివాదంపై TGIIC ప్రకటన
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించి టీజీఐఐసీ కీలక ప్రకటన చేసింది.
By Knakam Karthik Published on 31 March 2025 1:59 PM IST
కొడాలి నాని గుండెలో మూసుకుపోయిన మూడు వాల్స్, స్పెషల్ ఫ్లైట్లో ముంబైకి తరలింపు
మెరుగైన చికిత్స కోసం కొడాలి నానిని ముంబైకి తరలించారు
By Knakam Karthik Published on 31 March 2025 1:31 PM IST
బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్ ఓఆర్ఆర్పై టోల్ ఛార్జీలు పెంపు
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ఛార్జీలను పెంచారు.
By Knakam Karthik Published on 31 March 2025 12:52 PM IST
గొడ్డలి పాతదే, కానీ చేతులు కొత్తవి..కాంగ్రెస్, బీఆర్ఎస్లపై బండి ఫైర్
తెలంగాణ రాష్ట్రంలో గ్రీన్ మర్డర్ జరుగుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 31 March 2025 11:53 AM IST
రేపటి నుంచే ఆయుష్మాన్ భారత్ వయో వందన స్కీమ్, వారికి మాత్రమే
ఆయుష్మాన్ భారత్ వయో వందన పథకం ద్వారా 70ఏళ్లు పైబడిన వృద్ధులకు కేంద్ర ప్రభుత్వం రూ.5లక్షల వరకు ఆరోగ్య బీమా అందించనుంది.
By Knakam Karthik Published on 31 March 2025 11:14 AM IST
విషాదం.. ఐఐటీ అలహాబాద్లో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య.. బర్త్ డే రోజే..
అలహాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మొదటి సంవత్సరం బి. టెక్ విద్యార్థి ఝల్వా ప్రాంతంలోని బాలుర హాస్టల్ ఐదవ అంతస్తు నుంచి...
By అంజి Published on 31 March 2025 9:24 AM IST
బెట్టింగ్ యాప్స్పై దర్యాప్తు వేగవంతం.. సిట్ చీఫ్గా ఐజీ రమేష్
బెట్టింగ్ యాప్స్ వ్యవహారాలను పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) అధిపతిగా ఐజీ...
By అంజి Published on 31 March 2025 8:39 AM IST
హైదరాబాద్ టూ విజయవాడ హైవే.. టోల్ ఛార్జీలు తగ్గించిన ఎన్హెచ్ఏఐ
హైదరాబాద్ - విజయవాడ నేషనల్ హైవేపై ప్రయాణించే వాహనదారులకు గుడ్న్యూస్. ఈ హైవేపై టోల్ ఛార్జీలను తగ్గిస్తూ నేషనల్ హైవేస్ ఆథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయం...
By అంజి Published on 31 March 2025 7:14 AM IST
వాళ్లు కోట్లల్లో దందా చేస్తున్నారు, అందుకే సన్నబియ్యం ఇస్తున్నాం: సీఎం రేవంత్
రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ ప్రారంభించారు.
By Knakam Karthik Published on 30 March 2025 8:38 PM IST
అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపించాలి: బండి సంజయ్
అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ కుటుంబంపై చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
By Knakam Karthik Published on 30 March 2025 8:09 PM IST
తెలంగాణ జరుగుతోన్న అరాచకత్వానికి రాహుల్గాంధీ సమాధానం చెప్పాలి: కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ అరాచకత్వం, దమనకాండ విచ్చలవిడిగా పెరిగిపోయిందని, పాత్రికేయులను సైతం అరెస్టు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 30 March 2025 7:00 PM IST