You Searched For "telugu news"
టాలీవుడ్ నిర్మాతల ఇళ్లపై మూడో రోజూ ఐటీ సోదాలు.. తనిఖీలు ఎవరెవరి ఇంట్లో అంటే?
హైదరాబాద్లో వరుసగా మూడో రోజూ టాలీవుడ్ ప్రొడ్యూసర్ల నివాసాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.
By Knakam Karthik Published on 23 Jan 2025 9:54 AM IST
బ్రేకింగ్: పుష్ప డైరెక్టర్ ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు
హైదరాబాద్లోని ప్రముఖ మూవీ డైరెక్టర్ సుకుమార్ నివాసంలో ఇన్ కం ట్యాక్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పుష్ప-2 మూవీ భారీ కలెక్షన్ల నేపథ్యంలో సినిమా...
By Knakam Karthik Published on 22 Jan 2025 1:53 PM IST
వీల్ఛైర్లో ఎయిర్పోర్టులోకి నేషనల్ క్రష్..త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కామెంట్స్
ఫిల్మ్ ఇండస్ట్రీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. రీసెంట్గా పుష్ప-2 మూవీతో ఆడియెన్స్ను మెప్పించిన ఆ భామ...
By Knakam Karthik Published on 22 Jan 2025 11:55 AM IST
టీటీడీలో ఇక నుంచి కల్తీ నెయ్యికి బ్రేక్.. అందుబాటులోకి అధునాతన పరికరాలు
తిరుమల శ్రీవారి భక్తులు పరమ పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదాల్లో కల్తీకి ఏ మాత్రం ఆస్కారం లేకుండా టీటీడీ పకడ్బందీ విధానాలను ప్రవేశపెట్టబోతుంది....
By Knakam Karthik Published on 21 Jan 2025 12:16 PM IST
పర్సనల్ ఒపీనియన్స్ పార్టీపై రుద్దొద్దు.. లోకేశ్కు డిప్యూటీ సీఎం పదవి కామెంట్స్పై టీడీపీ క్లారిటీ
ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ను డిప్యూటీ సీఎం చేయాలంటూ రాష్ట్రంలో వినిపిస్తోన్న డిమాండ్ల నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ కీలక ఆదేశాలు జారీ...
By Knakam Karthik Published on 20 Jan 2025 8:38 PM IST
జనసేన ఆఫీస్పై డ్రోన్ ఎగిరిన వ్యవహారంలో ట్విస్ట్
మంగళగిరిలోని జనసేన సెంట్రల్ ఆఫీస్పై డ్రోన్ ఎగిరిన వ్యహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 20 Jan 2025 3:45 PM IST
బీజేపీ ప్రోగ్రామ్లా పసుపు బోర్డు ఓపెనింగ్.. ఎంపీ అర్వింద్పై ఎమ్మెల్సీ కవిత సెటైర్
నిజామాబాద్లో పసుపు బోర్డు ప్రకటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. పసుపు బోర్డు స్టేట్మెంట్ను స్వాగతిస్తున్నట్లు తెలిపిన ఆమె,...
By Knakam Karthik Published on 19 Jan 2025 10:47 AM IST
నేడు దావోస్కు సీఎం చంద్రబాబు..బ్రాండ్ ఏపీ ప్రమోషన్ పేరుతో పెట్టుబడులే టార్గెట్
ఏపీకి పెట్టుబడులు లక్ష్యంగా ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు నేడు దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు.
By Knakam Karthik Published on 19 Jan 2025 7:26 AM IST
రేషన్కార్డుల జారీపై ప్రభుత్వం గుడ్న్యూస్
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. తెలంగాణలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని మంత్రి ఉత్తమ్...
By Knakam Karthik Published on 19 Jan 2025 6:52 AM IST
నేటితో ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనం.. తిరుమలలో రద్దీ
తిరుమల శ్రీవారి ఆలయంలో కొన్ని రోజులుగా సాగుతోన్న వైకుంఠ ద్వార దర్శనం నేటితో ముగియనుంది. పది రోజుల పాటు టీటీడీ భక్తులకు ఉత్తర ద్వార దర్శనం...
By Knakam Karthik Published on 19 Jan 2025 6:32 AM IST
ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు గ్రామసభ నిర్ణయమే ఫైనల్: మంత్రి సీతక్క
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతిష్టాత్మక పథకాలను ప్రభుత్వం ప్రారంభించబోతుందని మంత్రి సీతక్క వెల్లడించారు. సొంత భూమి లేని ఉపాధి హామీ కూలీలకు ఏడాది...
By Knakam Karthik Published on 18 Jan 2025 1:48 PM IST
జేసీపై 'మా'కు మాధవీలత కంప్లయింట్
అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డిపై సినీ నటి మాధవీ లత హైదరాబాద్లోని ఫిల్మ్ ఛాంబర్లో కంప్లయింట్ చేశారు. జేసీ ప్రభాకర్...
By Knakam Karthik Published on 18 Jan 2025 1:13 PM IST