You Searched For "telugu news"
పర్సనల్ ఒపీనియన్స్ పార్టీపై రుద్దొద్దు.. లోకేశ్కు డిప్యూటీ సీఎం పదవి కామెంట్స్పై టీడీపీ క్లారిటీ
ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ను డిప్యూటీ సీఎం చేయాలంటూ రాష్ట్రంలో వినిపిస్తోన్న డిమాండ్ల నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ కీలక ఆదేశాలు జారీ...
By Knakam Karthik Published on 20 Jan 2025 8:38 PM IST
జనసేన ఆఫీస్పై డ్రోన్ ఎగిరిన వ్యవహారంలో ట్విస్ట్
మంగళగిరిలోని జనసేన సెంట్రల్ ఆఫీస్పై డ్రోన్ ఎగిరిన వ్యహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 20 Jan 2025 3:45 PM IST
బీజేపీ ప్రోగ్రామ్లా పసుపు బోర్డు ఓపెనింగ్.. ఎంపీ అర్వింద్పై ఎమ్మెల్సీ కవిత సెటైర్
నిజామాబాద్లో పసుపు బోర్డు ప్రకటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. పసుపు బోర్డు స్టేట్మెంట్ను స్వాగతిస్తున్నట్లు తెలిపిన ఆమె,...
By Knakam Karthik Published on 19 Jan 2025 10:47 AM IST
నేడు దావోస్కు సీఎం చంద్రబాబు..బ్రాండ్ ఏపీ ప్రమోషన్ పేరుతో పెట్టుబడులే టార్గెట్
ఏపీకి పెట్టుబడులు లక్ష్యంగా ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు నేడు దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు.
By Knakam Karthik Published on 19 Jan 2025 7:26 AM IST
రేషన్కార్డుల జారీపై ప్రభుత్వం గుడ్న్యూస్
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. తెలంగాణలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని మంత్రి ఉత్తమ్...
By Knakam Karthik Published on 19 Jan 2025 6:52 AM IST
నేటితో ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనం.. తిరుమలలో రద్దీ
తిరుమల శ్రీవారి ఆలయంలో కొన్ని రోజులుగా సాగుతోన్న వైకుంఠ ద్వార దర్శనం నేటితో ముగియనుంది. పది రోజుల పాటు టీటీడీ భక్తులకు ఉత్తర ద్వార దర్శనం...
By Knakam Karthik Published on 19 Jan 2025 6:32 AM IST
ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు గ్రామసభ నిర్ణయమే ఫైనల్: మంత్రి సీతక్క
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతిష్టాత్మక పథకాలను ప్రభుత్వం ప్రారంభించబోతుందని మంత్రి సీతక్క వెల్లడించారు. సొంత భూమి లేని ఉపాధి హామీ కూలీలకు ఏడాది...
By Knakam Karthik Published on 18 Jan 2025 1:48 PM IST
జేసీపై 'మా'కు మాధవీలత కంప్లయింట్
అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డిపై సినీ నటి మాధవీ లత హైదరాబాద్లోని ఫిల్మ్ ఛాంబర్లో కంప్లయింట్ చేశారు. జేసీ ప్రభాకర్...
By Knakam Karthik Published on 18 Jan 2025 1:13 PM IST
ఫొటోలకు ఫోజులు కాదు, ఫలితాలు కావాలి.. మంత్రులు, ఎంపీలకు బాబు వార్నింగ్
టీడీపీ మంత్రులు, ఎంపీల సమావేశంలో సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి ఎంపీలు కొంత మంది హాజరుకాకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 18 Jan 2025 11:13 AM IST
ఆయన దేశద్రోహి.. ఏపీలో అడుగుపెట్టే అర్హత లేదు.. అమిత్షాపై షర్మిల ట్వీట్
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ట్వీట్ చేశారు. పార్లమెంట్లో భారతరత్న...
By Knakam Karthik Published on 18 Jan 2025 10:45 AM IST
నాన్నతోనే తెలుగు వారిలో రాజకీయ చైతన్యం: ఎమ్మెల్యే బాలకృష్ణ
దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పించారు. ఎన్టీఆర్ కుమారులు...
By Knakam Karthik Published on 18 Jan 2025 10:15 AM IST
ఎన్టీఆర్ వర్ధంతి..తాతకు నివాళులర్పించిన జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్
ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఘాట్లో పుష్పాంజలి ఘటించారు.
By Knakam Karthik Published on 18 Jan 2025 8:25 AM IST