You Searched For "telugu news"
కర్ణాటకలో హైదరాబాద్ వైద్యురాలు మృతి, నదిలో ఈతకు దిగి తిరిగిరాని లోకాలకు..
మహిళా వైద్యుల బృందం విహార యాత్ర విషాద యాత్రగా మారి ఓ వైద్యురాలు ప్రాణం తీసుకుంది.
By Knakam Karthik Published on 20 Feb 2025 1:23 PM IST
చదివింది పదే కానీ, అన్నిటిపై పట్టు..రంగరాజన్పై దాడి కేసు నిందితుడు వీరరాఘవరెడ్డి
రంగరాజన్ పై దాడి సహా పలు అంశాలపై పోలీసులకు కీలక విషయాలు వెల్లడించాడు.
By Knakam Karthik Published on 20 Feb 2025 12:40 PM IST
హైదరాబాద్లో విషాదం.. గుండెపోటుతో మరో లాయర్ మృతి
హైదరాబాద్లో ఇవాళ మరో లాయర్ గుండెపోటుతో చనిపోయారు.
By Knakam Karthik Published on 19 Feb 2025 4:28 PM IST
కేటీఆర్, హరీష్ సర్వేలో పాల్గొని..జనాభా లెక్కల్లో ఉండేలా చూసుకోవాలి: మంత్రి పొన్నం
కుల గణన సర్వేలో సమాచారం ఇవ్వని వారు ఈ నెల 28వ తేదీ వరకు నమోదు చేసుకోవాలని రాష్ట్ర బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.
By Knakam Karthik Published on 19 Feb 2025 3:01 PM IST
సైబర్ సేఫ్టీలో తెలంగాణను నంబర్వన్గా నిలపడమే లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి
దేశంలోనే సైబర్ సేఫ్టీలో తెలంగాణను నంబర్ వన్గా నిలపడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 18 Feb 2025 2:13 PM IST
ఆస్తిలో వాటా ఇవ్వనందుకే కత్తితో కసితీరా తాతను పొడిచా.. పోలీస్ విచారణలో కీర్తితేజ
తనను అవమానించినందుకే తాతను హత్య చేసినట్లు కీర్తితేజ ఒప్పుకున్నాడు
By Knakam Karthik Published on 18 Feb 2025 12:34 PM IST
24 గంటల్లో ఏదీ మార్చలేరు, వీకెండ్లో కూల్చివేతలేంటి? హైడ్రాపై మరోసారి హైకోర్టు సీరియస్
హైడ్రా అధికారుల తీరుపై తెలంగాణ హైకోర్టు మరోసారి తీవ్ర స్థాయిలో సీరియస్ అయ్యింది.
By Knakam Karthik Published on 18 Feb 2025 10:50 AM IST
రుషికొండ ప్యాలెస్ కాంట్రాక్టర్కు బిల్లులు..అధికారులపై మంత్రి పయ్యావుల సీరియస్
రుషికొండ ప్యాలెస్ నిర్మాణ కాంట్రాక్టర్కు బిల్లుల చెల్లింపు వ్యవహారంపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సీరియస్ అయ్యారు.
By Knakam Karthik Published on 15 Feb 2025 1:08 PM IST
నటిపై వ్యాఖ్యల కేసులో జేసీ ప్రభాకర్రెడ్డిపై కేసు నమోదు
టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదయింది.
By Knakam Karthik Published on 15 Feb 2025 10:15 AM IST
జూబ్లీహిల్స్ చెక్పోస్టు వద్ద కారు బీభత్సం, ట్రాఫిక్ పోలీస్ బూత్ను ఢీకొట్టి..
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ చెక్పోస్టు వద్ద బీఎండబ్ల్యూ కారు బీభత్సం సృష్టించింది.
By Knakam Karthik Published on 15 Feb 2025 9:51 AM IST
సడెన్గా ఢిల్లీకి సీఎం రేవంత్..వారం తిరగకముందే మరోసారి వెళ్లడంపై ఉత్కంఠ
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. శుక్రవారం రాత్రి ఆయన హుటాహుటిన హస్తినకు పయనమయ్యారు.
By Knakam Karthik Published on 15 Feb 2025 8:26 AM IST
మార్చి 15 నుంచి దంచికొట్టుడే..ఎండల తీవ్రతపై నిపుణుల హెచ్చరిక
దేశంలో ఈ సంవత్సరం ఉష్ణోగ్రతల్లో కొత్త రికార్డులు నమోదు అవుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
By Knakam Karthik Published on 15 Feb 2025 7:25 AM IST