You Searched For "telugu news"
ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు నేడు బీఆర్ఎస్ బృందం
ప్రమాదం జరిగిన ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు నేడు బీఆర్ఎస్ బృందం వెళ్లనుంది.
By Knakam Karthik Published on 27 Feb 2025 3:13 AM
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
By Knakam Karthik Published on 27 Feb 2025 2:55 AM
100 కోట్ల మంది ఇండియన్స్ దగ్గర అదనపు ఖర్చుకు డబ్బు లేదు: నివేదిక
100 కోట్ల మంది భారతీయుల వద్ద ఖర్చు చేయడానికి అదనపు డబ్బు లేదని ప్రముఖ వెంచర్ కేపిటల్ కంపెనీ బ్లూమ్ వెంచర్స్ నివేదిక తెలిపింది.
By Knakam Karthik Published on 27 Feb 2025 2:35 AM
సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్, వారిని దూషించారనే కేసులో..
వైసీపీ మద్దతు దారుడు, సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని పోలీసులు అరెస్ట్ చేశారు.
By Knakam Karthik Published on 27 Feb 2025 1:28 AM
ప్రయాగ్ రాజ్ వెళ్లాల్సిన విమానం లేట్..శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికుల ఆందోళన
ప్రయాగ్ రాజ్ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం ఆలస్యం కావడంతో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో కొందరు ప్రయాణికులు ఆందోళనకు దిగారు.
By Knakam Karthik Published on 26 Feb 2025 8:31 AM
హైదరాబాద్లో మహాశివరాత్రి రోజున అందుబాటులోకి మరో ఫ్లై ఓవర్..
హైదరాబాద్ వాసులకు సిటీలో మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 26 Feb 2025 7:06 AM
ప్రధాని మోడీని కలిసిన సీఎం రేవంత్..కీలక విజ్ఞప్తులు
ప్రధాని మోడీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు.
By Knakam Karthik Published on 26 Feb 2025 6:17 AM
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎన్నికల నగారా..ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీకి షెడ్యూల్ రిలీజ్
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.
By Knakam Karthik Published on 24 Feb 2025 9:20 AM
బీసీలకు ప్రయోజనం దక్కకుండా ఆ పార్టీ రాజకీయం చేస్తుంది: భట్టి
దేశంలో ఇప్పటివరకు బీసీ జన గణన సైంటిఫిక్గా తేల్చలేదని..మొదటిసారి తేల్చింది తెలంగాణ ప్రభుత్వమే అని.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
By Knakam Karthik Published on 22 Feb 2025 8:42 AM
హైదరాబాద్లో ఫాల్కన్ కంపెనీ రూ.1700 కోట్ల స్కామ్..రంగంలోకి ఈడీ
హైదరాబాద్ కేంద్రంగా వెలుగు చూసిన ఫాల్కన్ స్కామ్ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది.
By Knakam Karthik Published on 22 Feb 2025 7:21 AM
కర్ణాటకలో హైదరాబాద్ వైద్యురాలు మృతి, నదిలో ఈతకు దిగి తిరిగిరాని లోకాలకు..
మహిళా వైద్యుల బృందం విహార యాత్ర విషాద యాత్రగా మారి ఓ వైద్యురాలు ప్రాణం తీసుకుంది.
By Knakam Karthik Published on 20 Feb 2025 7:53 AM
చదివింది పదే కానీ, అన్నిటిపై పట్టు..రంగరాజన్పై దాడి కేసు నిందితుడు వీరరాఘవరెడ్డి
రంగరాజన్ పై దాడి సహా పలు అంశాలపై పోలీసులకు కీలక విషయాలు వెల్లడించాడు.
By Knakam Karthik Published on 20 Feb 2025 7:10 AM