You Searched For "telugu news"
ప్రయాగ్ రాజ్ వెళ్లాల్సిన విమానం లేట్..శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికుల ఆందోళన
ప్రయాగ్ రాజ్ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం ఆలస్యం కావడంతో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో కొందరు ప్రయాణికులు ఆందోళనకు దిగారు.
By Knakam Karthik Published on 26 Feb 2025 2:01 PM IST
హైదరాబాద్లో మహాశివరాత్రి రోజున అందుబాటులోకి మరో ఫ్లై ఓవర్..
హైదరాబాద్ వాసులకు సిటీలో మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 26 Feb 2025 12:36 PM IST
ప్రధాని మోడీని కలిసిన సీఎం రేవంత్..కీలక విజ్ఞప్తులు
ప్రధాని మోడీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు.
By Knakam Karthik Published on 26 Feb 2025 11:47 AM IST
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎన్నికల నగారా..ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీకి షెడ్యూల్ రిలీజ్
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.
By Knakam Karthik Published on 24 Feb 2025 2:50 PM IST
బీసీలకు ప్రయోజనం దక్కకుండా ఆ పార్టీ రాజకీయం చేస్తుంది: భట్టి
దేశంలో ఇప్పటివరకు బీసీ జన గణన సైంటిఫిక్గా తేల్చలేదని..మొదటిసారి తేల్చింది తెలంగాణ ప్రభుత్వమే అని.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
By Knakam Karthik Published on 22 Feb 2025 2:12 PM IST
హైదరాబాద్లో ఫాల్కన్ కంపెనీ రూ.1700 కోట్ల స్కామ్..రంగంలోకి ఈడీ
హైదరాబాద్ కేంద్రంగా వెలుగు చూసిన ఫాల్కన్ స్కామ్ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది.
By Knakam Karthik Published on 22 Feb 2025 12:51 PM IST
కర్ణాటకలో హైదరాబాద్ వైద్యురాలు మృతి, నదిలో ఈతకు దిగి తిరిగిరాని లోకాలకు..
మహిళా వైద్యుల బృందం విహార యాత్ర విషాద యాత్రగా మారి ఓ వైద్యురాలు ప్రాణం తీసుకుంది.
By Knakam Karthik Published on 20 Feb 2025 1:23 PM IST
చదివింది పదే కానీ, అన్నిటిపై పట్టు..రంగరాజన్పై దాడి కేసు నిందితుడు వీరరాఘవరెడ్డి
రంగరాజన్ పై దాడి సహా పలు అంశాలపై పోలీసులకు కీలక విషయాలు వెల్లడించాడు.
By Knakam Karthik Published on 20 Feb 2025 12:40 PM IST
హైదరాబాద్లో విషాదం.. గుండెపోటుతో మరో లాయర్ మృతి
హైదరాబాద్లో ఇవాళ మరో లాయర్ గుండెపోటుతో చనిపోయారు.
By Knakam Karthik Published on 19 Feb 2025 4:28 PM IST
కేటీఆర్, హరీష్ సర్వేలో పాల్గొని..జనాభా లెక్కల్లో ఉండేలా చూసుకోవాలి: మంత్రి పొన్నం
కుల గణన సర్వేలో సమాచారం ఇవ్వని వారు ఈ నెల 28వ తేదీ వరకు నమోదు చేసుకోవాలని రాష్ట్ర బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.
By Knakam Karthik Published on 19 Feb 2025 3:01 PM IST
సైబర్ సేఫ్టీలో తెలంగాణను నంబర్వన్గా నిలపడమే లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి
దేశంలోనే సైబర్ సేఫ్టీలో తెలంగాణను నంబర్ వన్గా నిలపడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 18 Feb 2025 2:13 PM IST
ఆస్తిలో వాటా ఇవ్వనందుకే కత్తితో కసితీరా తాతను పొడిచా.. పోలీస్ విచారణలో కీర్తితేజ
తనను అవమానించినందుకే తాతను హత్య చేసినట్లు కీర్తితేజ ఒప్పుకున్నాడు
By Knakam Karthik Published on 18 Feb 2025 12:34 PM IST