You Searched For "telugu news"
హైదరాబాద్లో దారుణం..వ్యక్తిని బండరాళ్లతో కొట్టిచంపిన దుండగులు
సికింద్రాబాద్ పరిధిలోని అల్వాల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.
By Knakam Karthik Published on 13 Feb 2025 7:25 AM IST
ఆయన వచ్చాకే మత కల్లోలాలు..సీఎం రేవంత్పై ఎమ్మెల్సీ కవిత సంచలన కామెంట్స్
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 12 Feb 2025 3:06 PM IST
ఏపీలో బర్డ్ ఫ్లూ..తెలంగాణ సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ వైరస్ సోకడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. పక్క రాష్ట్రాల నుంచి వచ్చే కోళ్ల వాహనాలను తనిఖీలు చేసేందుకు చెక్...
By Knakam Karthik Published on 12 Feb 2025 1:06 PM IST
రంగరాజన్పై దాడిని ఖండించిన ఏపీ సీఎం చంద్రబాబు
చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ పై దాడిని ఏపీ సీఎం చంద్రబాబు ఖండించారు. మనం నాగరిక సమాజంలో హింసకు తావులేదని చంద్రబాబు హితవు...
By Knakam Karthik Published on 11 Feb 2025 8:53 PM IST
అక్కడ బైపోల్ పక్కా..ఆ ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతారు: కేసీఆర్
పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం పక్కా అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
By Knakam Karthik Published on 11 Feb 2025 8:40 PM IST
ఏపీలో బర్డ్ ఫ్లూ ప్రచారం..అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం
ఏపీలో బర్డ్ ఫ్లూతో పలు ఫారాల్లో కోళ్లు మృతి చెందిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.
By Knakam Karthik Published on 11 Feb 2025 4:23 PM IST
10 నెలలు గడిచింది,ఇంకెంత టైమ్ కావాలి?..ఫిరాయింపులపై సుప్రీం మరోసారి సీరియస్
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ జరిగింది.
By Knakam Karthik Published on 10 Feb 2025 2:54 PM IST
తెలంగాణ ఉద్యమం తరహా పోరాటానికి బీసీలు సిద్ధం కావాలి: కవిత
మరో తెలంగాణ ఉద్యమం తరహా పోరాటానికి బీసీలంతా సిద్ధంగా ఉండాలని, తప్పుడు జనాభా లెక్కలు చెప్పడంతో బీసీ సమాజం అట్టుడుకుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత...
By Knakam Karthik Published on 10 Feb 2025 2:32 PM IST
పల్నాడు జిల్లాలో విషాదం..ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు మహిళా కూలీలు మృతి
పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం బొల్లవరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు.
By Knakam Karthik Published on 9 Feb 2025 8:04 PM IST
తాను మరణించినా ఐదుగురికి ప్రాణం పోసిన డాక్టరమ్మ
ప్రమాదంలో తాను మరణించినా.. ఐదుగురికి జీవితాన్ని పోసింది ఆ వైద్యురాలు
By Knakam Karthik Published on 9 Feb 2025 7:21 PM IST
చిలుకూరు ఆలయ అర్చకుడు రంగరాజన్పై 20 మంది దాడి
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.
By Knakam Karthik Published on 9 Feb 2025 3:52 PM IST
ప్రధాని మోడీని కలిసిన అక్కినేని ఫ్యామిలీ.. ఎందుకో తెలుసా?
భారత ప్రధాని మోడీని అక్కినేని ఫ్యామిలీ పార్లమెంట్ హౌస్లో శుక్రవారం కలిశారు.
By Knakam Karthik Published on 7 Feb 2025 5:43 PM IST