You Searched For "Ration Card Holders"
రేషన్ కార్డుదారులకు భారీ గుడ్న్యూస్
నేటి నుంచి రేషన్ షాపుల్లో ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి బియ్యం, ఇతర వస్తువులు పంపిణీ చేస్తారు. ఎండల తీవ్రత నేపథ్యంలో...
By అంజి Published on 1 April 2026 7:07 AM IST
రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..!
రేషన్ షాపుల్లో ఉచిత బియ్యంతోపాటు ఇతర నిత్యావసర వస్తువులు పంపిణీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే ఈ పథకాన్ని...
By Medi Samrat Published on 23 Jan 2026 8:11 AM IST
రేషన్కార్డుదారులకు శుభవార్త..జనవరి 1 నుంచి కేజీ రూ.20కే పంపిణీ
ఆంధ్రప్రదేశ్లోని రేషన్ కార్డులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 24 Dec 2025 7:06 AM IST
Telangana: రేషన్కార్డుదారులకు పౌరసరఫరాల శాఖ అలర్ట్
తెలంగాణలో రేషన్ కార్డుదారులకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది.
By Knakam Karthik Published on 14 Dec 2025 5:28 PM IST
రేషన్ కార్డుదారులకు తీపికబురు చెప్పిన ఏపీ సర్కార్
రేషన్ కార్డుదారులకు కూటమి ప్రభుత్వం మరో గుడ్న్యూస్ చెప్పింది. రేషన్షాపుల్లో రాగులు, నూనె, గోధుమపిండి, కందిపప్పు అందిస్తామని మంత్రి నాదెండ్ల...
By అంజి Published on 31 Aug 2025 7:29 PM IST
గుడ్న్యూస్.. రేషన్ బియ్యంతో పాటు రాగులు కూడా
రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు రాగులు కూడా ఇస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తొలి విడతగా రాయలసీమలోని 8 జిల్లాల్లో వచ్చే నెల నుంచి వీటిని...
By అంజి Published on 11 Jun 2025 6:40 AM IST
Andhrapradesh: రేషన్కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఇంకా 4 రోజులే టైమ్
రాష్ట్రంలోని రేషన్కార్డుదారులు ఈ నెల 30 లోగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. దీనికి ఇంకా నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది.
By అంజి Published on 28 April 2025 10:00 AM IST
రేషన్కార్డుదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ను నిర్మించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 27 April 2025 6:31 AM IST
రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్..ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి ఆ పథకం
తెలంగాణలో రేషన్ కార్డు వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది.
By Knakam Karthik Published on 20 March 2025 10:39 AM IST
Telangana: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్!
రేషన్ కార్డుదారులకు ఫిబ్రవరి లేదా మార్చి నుంచి సన్నబియ్యం ఫ్రీగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఒక్కో మనిషికి 6 కిలోల చొప్పున...
By అంజి Published on 3 Jan 2025 6:39 AM IST
Telangana: రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్న్యూస్
రాష్ట్రంలో జనవరి నుంచి రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
By అంజి Published on 18 Oct 2024 7:05 AM IST
రేషన్ కార్డుదారులకు శుభవార్త.. త్వరలోనే సన్నబియ్యం పంపిణీ
రాష్ట్రంలోని పేదలకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం పంపిణీ చేస్తామని తెలిపింది.
By అంజి Published on 17 Sept 2024 6:26 AM IST











