You Searched For "National News"
పెళ్లికి వెళ్లి వస్తుండగా విషాదం..కారుపై ట్రాలీ బోల్తాపడటంతో ఆరుగురు మృతి
రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న కారుపై ట్రాలీ బోల్తాపడిన ఘటనలో ఆరుగురు మృతి చెందారు.
By Knakam Karthik Published on 20 March 2025 9:26 AM IST
గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నటి రన్యారావుపై బీజేపీ ఎమ్మెల్యే అసభ్యకర కామెంట్స్
బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన కన్నడ నటి రన్యారావుపై కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ అసభ్యకర వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 17 March 2025 2:03 PM IST
వీలునామా తర్వాత వదిలేస్తున్నారు.. పిల్లలు తల్లిదండ్రులను వదిలేస్తే ఆస్తి బదిలీలు రద్దు చేస్తాం.. మంత్రి వార్నింగ్
ఆస్తుల బదలాయింపు తర్వాత వృద్ధులను వారి పిల్లలు ప్రభుత్వ ఆసుపత్రులలో వదిలిపెట్టిన సందర్భాల్లో వీలునామాలు.. ఆస్తి బదిలీలను రద్దు చేస్తామని కర్ణాటక...
By Knakam Karthik Published on 16 March 2025 7:20 PM IST
నో బెయిల్..గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కన్నడ నటికి షాక్ ఇచ్చిన కోర్టు
బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన ప్రముఖ కన్నడ నటి రన్యా రావుకు ఎకనమిక్ అఫెన్సెస్ కోర్టులో చుక్కెదురైంది.
By Knakam Karthik Published on 14 March 2025 9:35 PM IST
తుంగభద్ర నదిలో శవమై కనిపించిన యువతి.. విచారణ చేస్తే!!
కర్ణాటకలోని హవేరి జిల్లాలోని తుంగభద్ర నదిలో మార్చి 6, 2025న ఒక యువతి మృతదేహం కనిపించింది.
By Knakam Karthik Published on 14 March 2025 7:54 PM IST
రూపీ సింబల్ మార్పుపై విమర్శలు.. రూపకర్త ఏమన్నారంటే?
తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం రూపీ సింబల్ను మార్చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది విభజనవాదానికి దారి తీస్తుందని పలువురు ఆందోళన వ్యక్తం...
By అంజి Published on 14 March 2025 9:07 AM IST
ఇదే ఫస్ట్ టైమ్, అది కూడా యూట్యూబ్ నుంచే నేర్చుకున్నా..గోల్డ్ స్మగ్లింగ్పై నటి స్టేట్మెంట్
బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన కన్నడ నటి రన్యారావు విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి.
By Knakam Karthik Published on 13 March 2025 9:10 AM IST
నెలకు రూ.5,000.. దరఖాస్తు గడువు పొడిగింపు
పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ దరఖాస్తు గడువు రేపటితో ముగియాల్సి ఉండగా.. ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
By అంజి Published on 12 March 2025 6:52 AM IST
షాకింగ్: షోరూమ్లోకి చొరబడి, తలపై గన్ పెట్టి రూ.25 కోట్ల విలువైన గోల్డ్ చోరీ
ప్రముఖ జ్యువెల్లరీ షోరూమ్లో ఏకంగా రూ.25 కోట్ల విలువైన సొత్తును దొంగల ముఠా ఎత్తుకెళ్లిపోయారు.
By Knakam Karthik Published on 10 March 2025 9:02 PM IST
అండర్గ్రౌండ్ వాటర్ ట్యాంక్ క్లీన్ చేసేందుకు వెళ్లి నలుగురు కార్మికులు మృతి
మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఘోర విషాదం జరిగింది.
By Knakam Karthik Published on 9 March 2025 6:17 PM IST
కదులుతున్న రైల్లో నుంచి జారిపడిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
మహారాష్ట్రలోని ముంబై బోరివలి స్టేషన్లో ఘోర ప్రమాదం తప్పింది.
By Knakam Karthik Published on 9 March 2025 3:46 PM IST
భారీ శుభవార్త.. త్వరలోనే జీఎస్టీ రేట్లు మరింత తగ్గింపు
త్వరలోనే జీఎస్టీ రేట్లను మరింతగా తగ్గిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.
By అంజి Published on 9 March 2025 6:52 AM IST











