You Searched For "National News"
పీఎం యశస్వీ స్కాలర్షిప్ స్కీమ్.. దరఖాస్తు ఆఖరు తేదీ ఇదే
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం యశస్వీ స్కాలర్షిప్ స్కీమ్ దరఖాస్తుకు ఆగస్టు 31 ఆఖరు తేదీ.
By అంజి Published on 18 July 2025 1:32 PM IST
రైతుల ఖాతాల్లోకి రూ.2,000.. నేడు కీలక ప్రకటన!
పీఎం కిసాన్ 20వ విడత డబ్బుల గురించి రైతులు ఎదురుచూస్తున్నారు. దీనిపై నేటి బిహార్ పర్యటనలో ప్రధాని మోదీ ప్రకటన చేసే అవకాశం ఉంది.
By అంజి Published on 18 July 2025 7:40 AM IST
మరో ఉచిత పథకం ప్రకటించిన బిహార్ సీఎం
నీతీశ్ కుమార్ తాజాగా మరో పథకాన్ని తీసుకొచ్చారు. 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందిస్తున్నట్లు వెల్లడించారు
By Knakam Karthik Published on 17 July 2025 11:49 AM IST
విమానాల్లో ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లలో ఎలాంటి సమస్య లేదు: ఎయిర్ ఇండియా
గత నెలలో జరిగిన ఘోర ప్రమాదం తర్వాత DGCA ఆదేశాలను అనుసరించి, ఎయిర్ ఇండియా తన బోయింగ్ 787 విమానాల ఇంధన నియంత్రణ స్విచ్ల తనిఖీలను పూర్తి చేసింది.
By Knakam Karthik Published on 17 July 2025 7:43 AM IST
ప్రధాని మోదీకి రాహుల్గాంధీ లేఖ..ఆ బిల్లు ప్రవేశపెట్టాలని వినతి
ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
By Knakam Karthik Published on 16 July 2025 1:50 PM IST
ఏటా 83 లక్షలకు పైగా మరణాలు..అయినా యాక్టివ్గానే ఆధార్ కార్డులు
దేశంలో 14 సంవత్సరాలలో సుమారు 11.7 కోటి మంది మరణించినప్పటికీ, భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కేవలం 1.15 కోట్ల ఆధార్ నంబర్లను మాత్రమే...
By Knakam Karthik Published on 16 July 2025 11:39 AM IST
ఆ రూట్లో టోల్ ఛార్జీల వసూళ్లు లేవు..ఎందుకంటే?
అమృత్సర్-జామ్నగర్ ఎక్స్ప్రెస్వేలోని 28.71 కిలోమీటర్ల పొడవున టోల్ వసూలును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ...
By Knakam Karthik Published on 15 July 2025 11:41 AM IST
తీవ్రమైన ఇన్ఫెక్షన్తో ఢిల్లీలో ఆసుపత్రి పాలైన సీజేఐ గవాయ్
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయి ఇటీవల తెలంగాణ పర్యటన సందర్భంగా తీవ్రమైన ఇన్ఫెక్షన్ బారిన పడి ఢిల్లీలో ఆసుపత్రి పాలయ్యారు
By Knakam Karthik Published on 14 July 2025 4:56 PM IST
దేశ వ్యాప్తంగా 200 ప్రాంతాల్లో ఐటీ శాఖ సోదాలు..ఆ పార్టీలే టార్గెట్
దేశ వ్యాప్తంగా ఆదాయపు పన్ను శాఖ మెరుపు దాడులు నిర్వహించింది.
By Knakam Karthik Published on 14 July 2025 2:59 PM IST
దేశ వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్సిగ్నల్
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు...
By Knakam Karthik Published on 14 July 2025 10:58 AM IST
నేడు 51 వేల మందికి నియామక పత్రాలు
కేంద్రంలోని వివిధ విభాగాలు, సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికైన వారికి నేడు ప్రధాని నరేంద్ర మోదీ నియామక పత్రాలను అందజేయనున్నారు.
By అంజి Published on 12 July 2025 7:37 AM IST
ఢిల్లీలో భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు
హర్యానాలోని ఝజ్జర్లో వరుసగా రెండో రోజు శుక్రవారం సాయంత్రం భూకంపం సంభవించడంతో ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సిఆర్) అంతటా ప్రకంపనలు సంభవించాయి.
By అంజి Published on 11 July 2025 8:21 PM IST