You Searched For "National News"
Video: ఉగ్రవాదులకు సహాయం, పోలీసుల నుంచి పారిపోతూ నదిలోకి దూకిన వ్యక్తి
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులకు ఆహారం, ఆశ్రయం కల్పించిన వ్యక్తి భద్రతా బలగాల నుంచి తప్పించుకునే క్రమంలో నదిలో దూకి ప్రాణాలు కోల్పోయాడు
By Knakam Karthik Published on 5 May 2025 1:46 PM IST
పహల్గామ్ ఉగ్రదాడి: వినయ్ నర్వాల్ భార్యపై ట్రోలింగ్..జాతీయ మహిళా కమిషన్ సీరియస్
హిమాన్షీపై సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోలింగ్ జరుగుతోంది. కాగా.. ఈ అంశంపై జాతీయ మహిళా కమిషన్ జోక్యం చేసుకుంది.
By Knakam Karthik Published on 5 May 2025 12:41 PM IST
'మీరు కోరుకునేది ఖచ్చితంగా జరుగుతుంది'.. పాక్కు రాజ్నాథ్ సింగ్ హెచ్చరిక
భారతదేశాన్ని దెబ్బతీసే ధైర్యం చేసేవారికి "తగిన" సమాధానం ఇవ్వడం తన బాధ్యత అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం అన్నారు.
By అంజి Published on 5 May 2025 6:27 AM IST
పహల్గామ్ ఉగ్రదాడి: ప్రధాని మోడీతో ఎయిర్ చీఫ్ మార్షల్ సమావేశం
ప్రధాని మోడీతో భారత ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ ఢిల్లీలోని ప్రధాని నివాసంలో సమావేశం అయ్యారు.
By Knakam Karthik Published on 4 May 2025 5:52 PM IST
700 అడుగుల లోయలో పడిన ఆర్మీ వాహనం, ముగ్గురు జవాన్లు మృతి
జమ్ముకశ్మీర్లోని రాంబన్ జిల్లాలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 4 May 2025 2:58 PM IST
సోనియా, రాహుల్కు షాక్..ఆ కేసులో కోర్టు నోటీసులు
కాంగ్రెస్ మాజీ ఛైర్పర్సన్ సోనియాగాంధీ, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్గాంధీకి ఢిల్లీ రాస్ అవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసింది
By Knakam Karthik Published on 2 May 2025 4:04 PM IST
అట్టారీ-వాఘా బార్డర్ రీ ఓపెన్ చేసిన పాకిస్థాన్
భారతదేశంలో చిక్కుకున్న తమ పౌరులు తిరిగి రావడానికి వీలుగా పాకిస్తాన్ శుక్రవారం అట్టారి-వాఘా సరిహద్దు ద్వారాలను తిరిగి తెరిచింది.
By Knakam Karthik Published on 2 May 2025 1:35 PM IST
బలగాల మనోధైర్యాన్ని దెబ్బతీయకండి.. సుప్రీం సీరియస్
పహల్గామ్ ఘటనపై జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
By Knakam Karthik Published on 1 May 2025 2:08 PM IST
కేంద్రం కీలక నిర్ణయం..జనగణనలో కుల గణన కోసం ప్రత్యేక కమిషన్
జనగణనలో కుల గణన కోసం ప్రత్యేక కమిషన్ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది
By Knakam Karthik Published on 1 May 2025 11:15 AM IST
కేంద్రం కీలక నిర్ణయం..జాతీయ భద్రతా సలహా బోర్డు పునరుద్ధరణ
జాతీయ భద్రతా సలహా బోర్డును భారత ప్రభుత్వం పునరుద్ధరించింది
By Knakam Karthik Published on 30 April 2025 1:59 PM IST
బరితెగించిన పాకిస్తాన్.. అర్ధరాత్రి వేళ ఎల్ఓసీ వెంబడి కాల్పులు
మంగళవారం రాత్రి జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసి) వెంబడి పలు చోట్ల పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరుపుతూ కవ్వింపు చర్యలకు పాల్పడింది.
By అంజి Published on 30 April 2025 9:08 AM IST
పాక్కు మరో షాక్, భారత్లో ఆ దేశ రక్షణ మంత్రి ఎక్స్ ఖాతాపై బ్యాన్
పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ అసిఫ్ ఎక్స్ అకౌంట్ను భారత ప్రభుత్వం నిలిపివేసింది.
By Knakam Karthik Published on 29 April 2025 3:51 PM IST