You Searched For "National News"
బెంగళూరులో 'జాంబీ డ్రగ్'కలకలం..అసలు నిజం బయటపెట్టిన పోలీసులు!
బెంగళూరులో "జాంబీ డ్రగ్స్" కలకలం రేపిన వీడియో వెనుక ఉన్న అసలు నిజాన్ని పోలీసులు ఛేదించారు
By Knakam Karthik Published on 10 April 2026 9:00 PM IST
నెలలో 3 రోజులే అస్పృశ్యురాలిగా చూడటం సరికాదు..సుప్రీం మహిళా జడ్జి కీలక వ్యాఖ్యలు
నెలలో మూడు రోజుల పాటు ఒక మహిళను 'అస్పృశ్యురాలు'గా పరిగణించి, నాలుగో రోజు నుంచి ఆ భావనను విడనాడటం సరికాదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి....
By Knakam Karthik Published on 9 April 2026 1:00 PM IST
మహిళా రిజర్వేషన్లు 2029 నుంచే అమలుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!
మహిళా రిజర్వేషన్ చట్టాన్ని (నారీ శక్తి వందన్ అధినియం) 2029 పార్లమెంటు ఎన్నికల నుంచే అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముసాయిదా బిల్లులను ఆమోదించింది.
By Knakam Karthik Published on 9 April 2026 7:50 AM IST
వ్యభిచారం, స్వలింగ సంపర్కం నేరరహితం కావు..సుప్రీంకోర్టులో కేంద్రం సంచలన వాదనలు
శబరిమల ఆలయ ప్రవేశం వంటి మతపరమైన అంశాలపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం ముందు కేంద్ర ప్రభుత్వం సంచలన వాదనలు...
By Knakam Karthik Published on 8 April 2026 8:30 PM IST
TVK చీఫ్ విజయ్ ర్యాలీలో మరోసారి అపశ్రుతి..బైక్లు ఢీకొని ఏడుగురు కార్యకర్తలకు గాయాలు!
తమిళనాడులోని తూత్తుకుడిలో హీరో, తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అధ్యక్షుడు విజయ్ పర్యటనలో విషాదం చోటుచేసుకుంది
By Knakam Karthik Published on 8 April 2026 4:00 PM IST
పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్..10 వేలకు పైగా భారతీయ విమానాలు రద్దు: DGCA
పశ్చిమాసియాలో ముదిరిన యుద్ధ ఉద్రిక్తతల కారణంగా భారతీయ విమానయాన సంస్థలకు భారీ షాక్ తగిలింది.
By Knakam Karthik Published on 7 April 2026 7:20 PM IST
మనీలాండరింగ్ కేసులో సుఖేష్ చంద్రశేఖర్కు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు
అన్నాడీఎంకే 'రెండాకుల' గుర్తు కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుఖేష్ చంద్రశేఖర్కు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది
By Knakam Karthik Published on 7 April 2026 6:23 PM IST
విషాదం..దోశ పిండి తిని ఇద్దరు చిన్నారుల మృతి, తల్లిదండ్రుల పరిస్థితి విషమం
గుజరాత్లోని అహ్మదాబాద్లో దోశ పిండి (ఖీరు) తిని ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, వారి తల్లిదండ్రులు ఆసుపత్రిలో మృత్యువుతో...
By Knakam Karthik Published on 7 April 2026 3:09 PM IST
5 కేజీల గ్యాస్ సిలిండర్పై కేంద్రం గుడ్న్యూస్..వలసకార్మికులకు ఊరట!
వలస కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 7 April 2026 2:19 PM IST
బెంగాల్ ఎన్నికల భద్రతకు ఈసీ భారీ స్కెచ్..అదనంగా 3 వేల మంది పోలీసులు!
పశ్చిమ బెంగాల్లో ఏప్రిల్ 23న జరగనున్న మొదటి విడత ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (EC) కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 6 April 2026 9:00 PM IST
సాతాంకుళం లాకప్ డెత్ కేసులో సంచలనం..9 మంది పోలీసులకు మరణశిక్ష
తమిళనాడులో సంచలనం సృష్టించిన సాతాంకుళం తండ్రీకొడుకుల లాకప్ డెత్ కేసులో మదురై ప్రత్యేక కోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది.
By Knakam Karthik Published on 6 April 2026 7:40 PM IST
ఓట్ల తొలగింపుపై మమతా బెనర్జీ ఫైర్..ఓటుతోనే ప్రతీకారం తీర్చుకోమంటూ పిలుపు!
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముర్షిదాబాద్ జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో బీజేపీ, ఎన్నికల సంఘంపై నిప్పులు చెరిగారు
By Knakam Karthik Published on 5 April 2026 9:30 PM IST











