You Searched For "National News"
భారత ఆర్మీలోకి 'భైరవ్' సేన.. లక్ష మంది డ్రోన్ సైనికులతో స్పెషల్ ఫోర్స్
ఆధునిక యుద్ధ తంత్రంలో భారత్ మరో ముందడుగు వేసింది. పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో మెరుపు దాడులు చేసేందుకు భారత సైన్యం...
By అంజి Published on 5 Jan 2026 10:29 AM IST
శిష్యులపై రేప్ కేసులో డేరా బాబాకు పెరోల్..ఇది 15వ సారి
అత్యాచారం, హత్య కేసులో దోషి అయిన రామ్ రహీమ్కు మరోసారి పెరోల్ మంజూరైంది.
By Knakam Karthik Published on 4 Jan 2026 6:14 PM IST
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. 14 మంది మావోయిస్టులు మృతి.. భారీగా ఆయుధాలు స్వాధీనం
ఛత్తీస్గఢ్లోని సుక్మా, బీజాపూర్ జిల్లాల్లో భద్రతా దళాలతో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో 14 మంది నక్సలైట్లు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
By అంజి Published on 3 Jan 2026 2:34 PM IST
గాలి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద కాల్పులు..కాంగ్రెస్ కార్యకర్త మృతి
కర్ణాటక బళ్లారిలో BJP MLA గాలి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద కాల్పులు కలకలం రేపాయి.
By Knakam Karthik Published on 2 Jan 2026 10:50 AM IST
Video: ఎవరూ అలా చేయొద్దని చేసి చూపించాడు..తర్వాత అరెస్టయ్యాడు
ఉత్తరప్రదేశ్లో ఓ యువకుడు చేసిన పనితో పోలీసులు షాక్ ఇచ్చారు.
By Knakam Karthik Published on 31 Dec 2025 1:03 PM IST
చైనా మధ్యవర్తిత్వ వ్యాఖ్యలపై భారత్ స్ట్రాంగ్ కౌంటర్
భారత్ - పాక్ మధ్య మధ్యవర్తిత్వం చేశామన్న చైనా వాదనను భారత్ కొట్టిపారేసింది. 'ఆపరేషన్ సింధూర్' తర్వాత జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం...
By అంజి Published on 31 Dec 2025 11:48 AM IST
మరోసారి ఢిల్లీని కమ్మేసిన పొగమంచు..విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం
దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు మరోసారి పూర్తిగా కమ్మేసింది.
By Knakam Karthik Published on 31 Dec 2025 9:53 AM IST
రేపటి నుంచే అమల్లోకి 8వ వేతన సంఘం..జీతం పెంపు ఉంత ఉండొచ్చంటే?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన 8వ వేతన సంఘం జనవరి 1, 2026 నుండి అమలులోకి రానుంది.
By Knakam Karthik Published on 31 Dec 2025 7:52 AM IST
రైలు ప్రయాణికులకు గుడ్న్యూస్..ఆ టికెట్లపై 3 శాతం డిస్కౌంట్
రైల్వన్ యాప్ ద్వారా టికెట్టు కొనుగోలు చేస్తున్న వారికి రైల్వే శాఖ గుడ్న్యూస్ చెప్పింది.
By Knakam Karthik Published on 31 Dec 2025 7:24 AM IST
Video: పులిలా బతకాలి అంటే ఇదేనేమో..వ్యక్తిపై దాడి చేసి మంచంపై రెస్ట్
మధ్యప్రదేశ్లోని బాంధవ్ఘర్ టైగర్ రిజర్వ్ పరిధిలోని ఒక గ్రామంలో సోమవారం ఒక పులి ప్రజలను బెంబేలెత్తించింది.
By Knakam Karthik Published on 30 Dec 2025 11:52 AM IST
ముంబైలో ఘోరం..పాదచారులపైకి దూసుకెళ్లిన బస్సు, నలుగురు మృతి
మహారాష్ట్ర రాజధాని ముంబైలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది
By Knakam Karthik Published on 30 Dec 2025 10:22 AM IST
ఆరావళి తీర్పు అమలును నిలుపుదల చేసిన సుప్రీంకోర్టు
ఆరావళి పర్వతాలలో మైనింగ్కు అనుమతిస్తూ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు నిలుపుదల చేసింది.
By Knakam Karthik Published on 29 Dec 2025 1:51 PM IST











