You Searched For "National News"
ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ గడువు మరోరోజు పొడిగింపు
ఫైనాన్షియల్ ఇయర్ 2025 - 26కు గానూ ఐటీఆర్ ఫైలింగ్ గడువును ఆదాయ పన్ను శాఖ మరోసారి పెంచింది. జులై 31నే గడువు ముగియాల్సింది.
By అంజి Published on 16 Sept 2025 6:49 AM IST
రాష్ట్రంలో ఆ వ్యాధి కారణంగా 18 మంది మృతి..మరో పదిహేడేళ్ల బాలుడికి సోకిన జబ్బు
కేరళలో అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ అనే ప్రాణాంతకమైన మెదడు ఇన్ఫెక్షన్ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి
By Knakam Karthik Published on 15 Sept 2025 5:42 PM IST
వక్ఫ్ చట్టంలోని కొన్ని సెక్షన్లు నిలిపివేత..సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు
వక్ఫ్ (సవరణ) చట్టంలోని కొన్ని సెక్షన్లపై సోమవారం సుప్రీంకోర్టు తాత్కాలికంగా విరామం ఇవ్వాలని ఆదేశించింది
By Knakam Karthik Published on 15 Sept 2025 11:32 AM IST
ఇండిగో ఫ్లైట్కు తప్పిన పెను ప్రమాదం.. 151 మంది ప్రయాణికులు సురక్షితం
సమాజ్వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ సహా 151 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఇండిగో విమానం లక్నో విమానాశ్రయంలో సరిగ్గా..
By అంజి Published on 14 Sept 2025 12:32 PM IST
మరో గ్లోబల్ సమ్మిట్కు వేదిక కానున్న భారత్..ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG) 50వ వార్షికోత్సవంతో సమానంగా 2027లో చెన్నైలో 5వ కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ (CGGS)ను భారతదేశం నిర్వహించనుంది.
By Knakam Karthik Published on 13 Sept 2025 9:30 PM IST
2023 హింస తర్వాత.. తొలిసారి రేపు మణిపూర్కు ప్రధాని మోదీ
2023లో మణిపూర్లో హింస చెలరేగి 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన తర్వాత, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తొలిసారిగా ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు.
By అంజి Published on 12 Sept 2025 3:35 PM IST
భారత్ 15వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
శుక్రవారం రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో భారత 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు.
By అంజి Published on 12 Sept 2025 10:21 AM IST
కొండచిలువను వేటాడి వండుకుని తిన్న ఇద్దరు..తర్వాత జరిగింది ఇదే!
కేరళలోని పనపుళలో ఇద్దరు వ్యక్తులు కొండచిలువను వేటాడి మాంసం వండుకుని తిన్న ఘటన వెలుగులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 12 Sept 2025 8:52 AM IST
భారత ఉపరాష్ట్రపతిగా నేడు రాధాకృష్ణన్ ప్రమాణం
భారత నూతన ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ శుక్రవారం ప్రమాణం చేయనున్నారు
By Knakam Karthik Published on 12 Sept 2025 7:29 AM IST
IMA నిరసనలు..వారు ఇక 'డాక్టర్' ప్రిఫిక్స్ను ఉపయోగించకుండా కేంద్రం నిషేధం
ఫిజియోథెరపిస్టులు 'డాక్టర్' అనే ఉపసర్గను ఉపయోగించకుండా కేంద్రం నిషేధించింది.
By Knakam Karthik Published on 11 Sept 2025 1:32 PM IST
మధ్యప్రదేశ్లో కుబేర మూవీ రిపీట్..వంట మనిషి ఖాతాతో రూ.40 కోట్ల లావాదేవీలు
ఒక ధాబాలో నెలకు రూ.10,000 జీతంతో పనిచేస్తున్న భిండ్ నివాసి రవీంద్ర సింగ్ చౌహాన్ తన పేరు మీద తెరిచిన బ్యాంకు ఖాతాలో రూ.40.18 కోట్ల లావాదేవీలు జరిగాయని...
By Knakam Karthik Published on 11 Sept 2025 12:20 PM IST
Video: కొత్త థార్తో నిమ్మకాయలు తొక్కించబోయిన మహిళ..అనుకోకుండా ఫస్ట్ ఫ్లోర్ నుంచి పల్టీ
ఢిల్లీలోని ఓ మహీంద్రా షోరూమ్లో థార్ కొత్త కారును మొదటి అంతస్తు నుంచి మహిళ కిందపడేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది
By Knakam Karthik Published on 10 Sept 2025 12:25 PM IST