You Searched For "National News"
కేంద్రం కీలక నిర్ణయం..జనగణనలో కుల గణన కోసం ప్రత్యేక కమిషన్
జనగణనలో కుల గణన కోసం ప్రత్యేక కమిషన్ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది
By Knakam Karthik Published on 1 May 2025 11:15 AM IST
కేంద్రం కీలక నిర్ణయం..జాతీయ భద్రతా సలహా బోర్డు పునరుద్ధరణ
జాతీయ భద్రతా సలహా బోర్డును భారత ప్రభుత్వం పునరుద్ధరించింది
By Knakam Karthik Published on 30 April 2025 1:59 PM IST
బరితెగించిన పాకిస్తాన్.. అర్ధరాత్రి వేళ ఎల్ఓసీ వెంబడి కాల్పులు
మంగళవారం రాత్రి జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసి) వెంబడి పలు చోట్ల పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరుపుతూ కవ్వింపు చర్యలకు పాల్పడింది.
By అంజి Published on 30 April 2025 9:08 AM IST
పాక్కు మరో షాక్, భారత్లో ఆ దేశ రక్షణ మంత్రి ఎక్స్ ఖాతాపై బ్యాన్
పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ అసిఫ్ ఎక్స్ అకౌంట్ను భారత ప్రభుత్వం నిలిపివేసింది.
By Knakam Karthik Published on 29 April 2025 3:51 PM IST
Video: పోలీస్ స్టేషన్లో చక్కర్లు కొట్టిన చిరుతపులి..లోపలే ఉన్న కానిస్టేబుల్ ఏం చేశాడంటే..?
తమిళనాడులోని నీలగిరి జిల్లా గూడలూర్ సమీపంలోని నడువట్టం సమీపంలోని ఓ పోలీస్ స్టేషన్లో ఊహించని ఘటన చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 29 April 2025 2:50 PM IST
కెనడాలో 3 రోజుల క్రితం అదృశ్యమైన భారతీయ విద్యార్థిని..కాలేజీ సమీపంలోని బీచ్లో మృతదేహం
21 ఏళ్ల భారతీయ విద్యార్థిని ఒట్టావాలోని తన కళాశాల సమీపంలోని బీచ్లో మృతి చెందిందని కెనడాలోని భారత రాయబార కార్యాలయం మంగళవారం ధృవీకరించింది.
By Knakam Karthik Published on 29 April 2025 11:47 AM IST
ఫ్రాన్స్తో భారత్ రూ.63 వేల కోట్ల డీల్..26 రాఫెల్-ఎం జెట్ల కోసం
భారతదేశం, ఫ్రాన్స్ దేశంతో మరో కీలక రక్షణ ఒప్పందాన్ని విజయవంతంగా ముగించింది.
By Knakam Karthik Published on 28 April 2025 6:15 PM IST
కర్రెగుట్టల్లో మావోయిస్టుల కోసం కూంబింగ్.. డ్రోన్ విజువల్ చూశారా?
పోలీస్ బలగాలు కూంబింగ్ను సాగిస్తూ ముందుకు సాగుతూనే ఏరియల్ సర్వేలో భాగంగా హెలికాప్టర్, డ్రోన్లతో తనిఖీలు చేపడుతున్నాయి.
By Knakam Karthik Published on 28 April 2025 5:18 PM IST
Rojgar Mela: నేడు 51 వేల మంది యువతకు నియామక పత్రాలు
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో నూతనంగా నియమితులైన 51 వేల మంది యువతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు నియామక పత్రాలు అందజేయనున్నారు.
By అంజి Published on 26 April 2025 9:32 AM IST
పాక్కు సింధు జలాలను ఆపడానికి.. 3 దశల ప్రణాళిక రూపొందించిన భారత్
సింధు నది నీరు వృథా కాకుండా లేదా పాకిస్తాన్లోకి ప్రవహించకుండా భారతదేశం చూసుకుంటుందని ప్రభుత్వం శుక్రవారం తెలిపింది.
By అంజి Published on 26 April 2025 7:16 AM IST
ప్రభుత్వం ఏ చర్య తీసుకోవాలనుకున్నా మద్దతు ఇస్తాం: రాహుల్
దేశంలో ఉగ్రవాదాన్ని పూర్తిగా ఓడించాల్సిన అవసరం ఉందని ఏఐసీసీ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ అన్నారు.
By Knakam Karthik Published on 25 April 2025 5:35 PM IST
శాంతిచర్చలకు ముందుకు రావాలి, ఛతీస్గఢ్ ఆపరేషన్ వేళ..మావోల సంచలన లేఖ
ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు సంచలన లేఖ రిలీజ్ చేశారు.
By Knakam Karthik Published on 25 April 2025 5:02 PM IST