You Searched For "National News"
భారత ఉపరాష్ట్రపతిగా నేడు రాధాకృష్ణన్ ప్రమాణం
భారత నూతన ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ శుక్రవారం ప్రమాణం చేయనున్నారు
By Knakam Karthik Published on 12 Sept 2025 7:29 AM IST
IMA నిరసనలు..వారు ఇక 'డాక్టర్' ప్రిఫిక్స్ను ఉపయోగించకుండా కేంద్రం నిషేధం
ఫిజియోథెరపిస్టులు 'డాక్టర్' అనే ఉపసర్గను ఉపయోగించకుండా కేంద్రం నిషేధించింది.
By Knakam Karthik Published on 11 Sept 2025 1:32 PM IST
మధ్యప్రదేశ్లో కుబేర మూవీ రిపీట్..వంట మనిషి ఖాతాతో రూ.40 కోట్ల లావాదేవీలు
ఒక ధాబాలో నెలకు రూ.10,000 జీతంతో పనిచేస్తున్న భిండ్ నివాసి రవీంద్ర సింగ్ చౌహాన్ తన పేరు మీద తెరిచిన బ్యాంకు ఖాతాలో రూ.40.18 కోట్ల లావాదేవీలు జరిగాయని...
By Knakam Karthik Published on 11 Sept 2025 12:20 PM IST
Video: కొత్త థార్తో నిమ్మకాయలు తొక్కించబోయిన మహిళ..అనుకోకుండా ఫస్ట్ ఫ్లోర్ నుంచి పల్టీ
ఢిల్లీలోని ఓ మహీంద్రా షోరూమ్లో థార్ కొత్త కారును మొదటి అంతస్తు నుంచి మహిళ కిందపడేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది
By Knakam Karthik Published on 10 Sept 2025 12:25 PM IST
ఉప రాష్ట్రపతి ఎన్నికల కోసం బీజేపీ ఎంపీల వర్క్షాప్..చివరి వరుసలో మోదీ
ఉప రాష్ట్రపతి ఎన్నికలకు సిద్ధమవుతూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రెండు రోజుల వర్క్షాప్ను ప్రారంభించింది
By Knakam Karthik Published on 7 Sept 2025 6:42 PM IST
ముఖ్య అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం.ఎప్పుడంటే?
కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఈ నెల 10న దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులతో (Chief Electoral Officers) కీలకస్థాయి సమావేశం నిర్వహించనుంది
By Knakam Karthik Published on 7 Sept 2025 3:09 PM IST
ముడా స్కామ్ కేసులో సిద్ధరామయ్యకు క్లీన్చిట్..అధికారులపై చర్యలకు సిఫార్సు
ముడా స్థల కేటాయింపు కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన కుటుంబానికి రిటైర్డ్ జడ్జి పిఎన్ దేశాయ్ నేతృత్వంలోని కమిషన్ క్లీన్ చిట్ ఇచ్చింది.
By Knakam Karthik Published on 5 Sept 2025 12:18 PM IST
ఉప్పొంగిన యమున..మునిగిన శిబిరాలు, ఫుట్పాత్లపైనే దహన సంస్కారాలు
ఉప్పొంగుతున్న యమునా నది కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి
By Knakam Karthik Published on 4 Sept 2025 9:55 AM IST
దేశంలో అమల్లోకి కొత్త ఇమ్మిగ్రేషన్, ఫారినర్స్ చట్టం..అమిత్ షా కీలక ప్రకటన
పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి భారత్కు వలస వచ్చిన మైనారిటీ వర్గాలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది.
By Knakam Karthik Published on 4 Sept 2025 8:46 AM IST
దేశ ప్రజలకు కేంద్రం తీపికబురు..జీఎస్టీలో భారీ సంస్కరణలు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన బుధవారం జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పన్ను నిర్మాణంలో భారీ సంస్కరణలు ఆమోదించబడ్డాయి
By Knakam Karthik Published on 4 Sept 2025 6:45 AM IST
దారుణం..ప్రభుత్వ ఆస్పత్రి పిల్లల వార్డులో ఎలుక కరిచి శిశువు మృతి
ఇండోర్లోని అతిపెద్ద ప్రభుత్వ హాస్పిటల్లో ఒకటైన పీడియాట్రిక్ సర్జరీ వార్డులో దారుణ ఘటన చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 3 Sept 2025 3:07 PM IST
బిల్లులకు గవర్నర్, రాష్ట్రపతి ఆమోదంపై స్థిరమైన గడువు విధించడం సాధ్యం కాదు : సుప్రీంకోర్టు
రాష్ట్రపతికి, గవర్నర్లకు బిల్లులపై ఆమోదం తెలపడానికి రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను కోర్టు స్థిరమైన కాలపరిమితితో కట్టడి చేయలేదని సుప్రీంకోర్టు...
By Knakam Karthik Published on 3 Sept 2025 10:38 AM IST