You Searched For "National News"
ఎక్సైజ్ సుంకం కోతతో ఇంధన ధరలు తగ్గుతాయా? అసలు వాస్తవమిదే!
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని రూ. 10 తగ్గించాలని నిర్ణయించినప్పటికీ, ఇది వినియోగదారులకు తక్షణ ఉపశమనాన్ని ఇస్తుందని చెప్పలేము.
By Knakam Karthik Published on 27 March 2026 2:03 PM IST
యూపీ సీఎం యోగికి ఐదేళ్ల చిన్నారి 'బుల్డోజర్' గిఫ్ట్ (video)
గోరఖ్నాథ్ ఆలయ సందర్శనలో ఉన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు ఒక ఐదేళ్ల చిన్నారి వినూత్నమైన కానుకను అందించింది.
By Knakam Karthik Published on 27 March 2026 1:47 PM IST
2,300 కిలోల డ్రగ్స్ ఎలుకలు తినేశాయట..గుజరాత్ పోలీసుల వింత వాదనపై 'కాగ్' సీరియస్!
గుజరాత్ పోలీసులు స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాల నిర్వహణ మరియు నిల్వలో ఉన్న తీవ్రమైన లోపాలను కాగ్ (CAG) తన తాజా నివేదికలో ఎండగట్టింది
By Knakam Karthik Published on 27 March 2026 1:02 PM IST
దేశంలో లాక్డౌన్ వదంతులపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి క్లారిటీ!
దేశవ్యాప్త లాక్డౌన్ రాబోతోందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి అధికారికంగా ఖండించారు
By Knakam Karthik Published on 27 March 2026 12:44 PM IST
సామాన్యుడికి భారీ ఊరట..పెట్రోల్, డీజిల్పై రూ.10 తగ్గింపు
దేశంలో ఇంధన ధరలు ఆందోళనకరంగా మారిన నేపథ్యంలో, సామాన్యులకు ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించింది.
By Knakam Karthik Published on 27 March 2026 9:33 AM IST
నేడు సీఎంలతో ప్రధాని మోదీ కీలక వర్చువల్ మీటింగ్..యుద్ధ ప్రభావంపై రివ్యూ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అత్యవసర వర్చువల్ సమావేశం నిర్వహించనున్నారు.
By Knakam Karthik Published on 27 March 2026 8:20 AM IST
సీఎం సభకు హాజరై తిరిగి వెళ్తూ 10 మంది దుర్మరణం
మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లా ఉమ్రానాల సమీపంలో గురువారం సాయంత్రం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది దుర్మరణం చెందారు
By Knakam Karthik Published on 27 March 2026 7:11 AM IST
వాహనదారులకు భారీ షాక్..పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు
మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో భారత్లో ఇంధన సెగ మొదలైంది.
By Knakam Karthik Published on 26 March 2026 1:47 PM IST
ఇరాన్ యుద్ధం పేరుతో భారీ స్కామ్..కశ్మీర్లో రూ.16 కోట్లు హాంఫట్!
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో దేశంలో ఒక భారీ 'ఛారిటీ స్కామ్' వెలుగులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 26 March 2026 1:30 PM IST
ట్రాన్స్జెండర్ల హక్కుల సవరణ బిల్లుకు పార్లమెంట్ పచ్చజెండా
ట్రాన్స్జెండర్ వ్యక్తుల హక్కుల పరిరక్షణకు సంబంధించి 2019 నాటి చట్టాన్ని సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కీలక బిల్లుకు పార్లమెంట్ బుధవారం...
By Knakam Karthik Published on 26 March 2026 10:10 AM IST
ప్రపంచానికి అది అత్యవసరం..ట్రంప్తో చర్చల అనంతరం మోదీ సంచలన ట్వీట్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో జరిగిన ఫోన్ సంభాషణ వివరాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
By Knakam Karthik Published on 24 March 2026 8:20 PM IST
భారత సైన్యంలో లింగ వివక్షకు అడ్డుకట్ట..సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు
భారత సైన్యంలో లింగ వివక్షకు అడ్డుకట్ట వేస్తూ సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది.
By Knakam Karthik Published on 24 March 2026 2:34 PM IST











