You Searched For "National News"
ఢిల్లీలో ఉగ్రవాద వ్యతిరేక సదస్సు..నేడు ప్రారంభించనున్న అమిత్ షా
ఉగ్రవాద వ్యతిరేక సదస్సు (Anti-Terror Conference)’ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ నేడు ఢిల్లీలో ప్రారంభించనున్నారు.
By Knakam Karthik Published on 26 Dec 2025 7:47 AM IST
ప్రయాణికులకు అలర్ట్.. పెంచిన రైల్వే ఛార్జీలు నేటి నుంచే అమల్లోకి
రైల్వే శాఖ పెంచిన టికెట్ ఛార్జీల ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి.
By Knakam Karthik Published on 26 Dec 2025 7:12 AM IST
8వ వేతన సంఘం: ఎవరు అర్హులు.. జీతం ఎంత పెరుగుతుంది.. ఎప్పుడు పెరుగుతుంది?
లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన 8వ వేతన సంఘం ఇప్పుడు పుకార్ల నుండి వాస్తవికతకు చేరుకుంది.
By అంజి Published on 25 Dec 2025 9:51 AM IST
సౌదీ ఎడారుల్లో అరుదైన హిమపాతం.. భారత్కు పెద్ద హెచ్చరిక!
సౌదీ అరేబియాలో హిమపాతం చాలా అరుదు, కానీ ఈ శీతాకాలంలో దేశంలోని ఉత్తర ప్రాంతాలలో సంభవించిన వాతావరణం అసాధారణమైనదిగా, అదే సమయంలో...
By అంజి Published on 24 Dec 2025 12:38 PM IST
ఢిల్లీలో కాలుష్యంతో అలెర్జీ వస్తుంది: నితిన్ గడ్కరీ
కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఢిల్లీ-ఎన్సిఆర్లో నిత్యం కాలుష్య సంక్షోభాన్ని ఎత్తిచూపారు.
By Knakam Karthik Published on 24 Dec 2025 12:00 PM IST
చరిత్ర సృష్టించిన భారత్..బ్లూ బర్డ్ శాటిలైట్ సక్సెస్
అంతరిక్ష వాణిజ్య ప్రయోగాల్లో ISRO సరికొత్త చరిత్ర సృష్టించింది.
By Knakam Karthik Published on 24 Dec 2025 9:42 AM IST
Kisan diwas: రైతన్నలూ ఈ 5 కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి తెలుసా?
దివంగత మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ జయంతిని పురస్కరించుకుని భారతదేశం ప్రతి సంవత్సరం లాగే డిసెంబర్ 23న జాతీయ రైతు దినోత్సవం 2025ను జరుపుకుంటోంది
By Knakam Karthik Published on 23 Dec 2025 1:12 PM IST
2026లో దేశ రాజకీయాల్లో చోటుచేసుకోనున్న కీలక పరిణామాలు..ఏంటో తెలుసా?
2025 ముగింపు దశకు చేరుకొని 2026కి అడుగుపెడుతున్న వేళ, దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి.
By Knakam Karthik Published on 23 Dec 2025 12:30 PM IST
'వీబీ-జీ రామ్ జీ చట్టంపై అపోహలను నమ్మొద్దు'.. కేంద్రం కీలక ప్రకటన
ఉపాధి హామీ చట్టం (MGNREGA) స్థానంలో కొత్తగా వికసిత భారత్ జీ రామ్ జీ యోజన (VB-G RAM G) చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
By అంజి Published on 23 Dec 2025 11:50 AM IST
ఈడీ, సీబీఐలను సాధనాలుగా బీజేపీ మార్చుకుంది..రాహుల్గాంధీ హాట్ కామెంట్స్
రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం..ఈడీ, సీబీఐలను ఉపయోగించుకుంటోందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ...
By Knakam Karthik Published on 23 Dec 2025 10:52 AM IST
National Herald case: సోనియా, రాహుల్కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
షనల్ హెరాల్డ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 22 Dec 2025 4:21 PM IST
జనవరి 1 నుంచి కొత్త పే కమిషన్? జీతాలు పెరుగుతాయా?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో 8వ వేతన సంఘం గురించి అంచనాలు క్రమంగా పెరుగుతున్నాయి.
By Knakam Karthik Published on 22 Dec 2025 2:07 PM IST











