You Searched For "National News"
పార్లమెంట్లో పోరాడండి, సోషల్ మీడియాలో కాదు..రాహుల్పై సుప్రీం ఫైర్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సోమవారం మందలించింది.
By Knakam Karthik Published on 4 Aug 2025 1:50 PM IST
మార్నింగ్ వాక్ చేస్తున్న మహిళా ఎంపీ గోల్డ్ చైన్ చోరీ
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ సుధా రామకృష్ణన్ సోమవారం ఉదయం మార్నింగ్ వాక్ చేస్తుండగా, ఓ దుండగుడు ఆమె మెడలోని గొలుసును లాక్కెళ్లాడు.
By Knakam Karthik Published on 4 Aug 2025 12:38 PM IST
సనాతన సంకెళ్లను తొలగించగల ఏకైక ఆయుధం విద్య: కమలహాసన్
"నియంతృత్వం, సనాతన సంకెళ్లను" తొలగించగల ఏకైక ఆయుధం విద్య అని నటుడు,రాజకీయ నాయకుడు కమల్ హాసన్ ఆదివారం అభివర్ణించారు.
By అంజి Published on 4 Aug 2025 12:34 PM IST
వారికి గుడ్న్యూస్..35 ముఖ్యమైన ఔషధాల ధరలను తగ్గించిన కేంద్రం
దీర్ఘ కాలిక జబ్బులతో బాధపడుతున్న వారికి ఊరట కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 3 Aug 2025 5:18 PM IST
Video: ఎయిర్పోర్టు సిబ్బందిపై సీనియర్ ఆర్మీ ఆఫీసర్ దాడి
శ్రీనగర్ ఎయిర్పోర్టులో ఓ సీనియర్ ఆర్మీ ఆఫీసర్ స్పైస్ జెట్ ఉద్యోగులపై దాడి చేసిన వీడియో ఇప్పుడు వైరలవుతోంది.
By Knakam Karthik Published on 3 Aug 2025 4:11 PM IST
పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన ప్రధాని మోదీ
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు.
By అంజి Published on 2 Aug 2025 11:48 AM IST
రష్యా చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేసిందని వార్తలు.. ఖండించిన ప్రభుత్వ వర్గాలు
ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భారత చమురు కంపెనీలు రష్యా నుండి ముడి చమురు కొనుగోళ్లను నిలిపివేసినట్లు నివేదికలు వచ్చిన ఒక రోజు తర్వాత, ప్రభుత్వ వర్గాలు ఆ...
By అంజి Published on 2 Aug 2025 10:53 AM IST
ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల
ఉపరాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం విడుదల చేసింది.
By Knakam Karthik Published on 1 Aug 2025 2:37 PM IST
ఆధారాలు లేవు, అందరూ నిర్దోషులే..మాలేగావ్ పేలుళ్ల కేసులో కోర్టు తీర్పు
దేశంలో సంచలనం కలిగించిన మాలేగావ్లో బాంబు పేలుళ్ల ఘటన కేసులో ముంబైలోని ఎన్ఐఏ కోర్టు పదిహేడెళ్ల తర్వాత తీర్పు వెలువరించింది
By Knakam Karthik Published on 31 July 2025 12:45 PM IST
విషాదం..ఆర్మీ వాహనంపై బండరాయిపడి ఇద్దరు జవాన్లు మృతి
ఆర్మీ వాహనంపై బండరాయి పడిపోవడంతో లెఫ్టినెంట్ కల్నల్ సహా ఇద్దరు ఆర్మీ సిబ్బంది మరణించగా, ముగ్గురు అధికారులు గాయపడ్డారని అధికారులు తెలిపారు
By Knakam Karthik Published on 31 July 2025 10:21 AM IST
బెంగళూరులో అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ నాయకురాలు అరెస్టు
అల్ఖైదా (AQIS) టెర్రర్ మాడ్యుల్ మాస్టర్మైండ్ను గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ATS) అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు
By Knakam Karthik Published on 30 July 2025 1:43 PM IST
పూంచ్లో చొరబాటుకు ప్రయత్నం..ఇద్దరు పాక్ ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఆర్మీ
జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లాలో మరో ఎన్కౌంటర్ జరిగింది.
By Knakam Karthik Published on 30 July 2025 12:00 PM IST