You Searched For "National News"
మీరు ఫెయిలై మాపై నిందలు ఎందుకు? మోదీకి ఖర్గే కౌంటర్
ప్రధాని మోదీ తన వైఫల్యాలకు బాధ్యత వహించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు
By Knakam Karthik Published on 21 Dec 2025 9:30 PM IST
వీబీ-జీ, రామ్-జీ బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం విక్షిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ (గ్రామీణ్) (VB-G RAM G) బిల్లుకు ఆమోదం తెలిపారని...
By Knakam Karthik Published on 21 Dec 2025 5:52 PM IST
మెస్సీకి రూ.89 కోట్లు, కేంద్రానికి టాక్స్ రూ.11 కోట్లు చెల్లింపు..సిట్ దర్యాప్తులో కీలక విషయాలు
కోల్కతాలో లియోనెల్ మెస్సీ ఈవెంట్ ప్రధాన నిర్వాహకుడు సతద్రు దత్తా అరెస్టు అయిన దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
By Knakam Karthik Published on 21 Dec 2025 5:35 PM IST
లంచం తీసుకుంటూ సీబీఐకి దొరికిన ఆర్మీ ఆఫీసర్..ఇంట్లో రూ.2 కోట్ల నగదు
లంచం తీసుకున్నారనే ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) ఒక ఆర్మీ అధికారితో పాటు మరో వ్యక్తి వినోద్ కుమార్ను అరెస్టు చేసింది.
By Knakam Karthik Published on 21 Dec 2025 4:31 PM IST
ప్రయాణికులకు మరో షాక్..ఛార్జీలు పెంచిన రైల్వేశాఖ
భారతీయ రైల్వే ఛార్జీల పెంపుపై కీలక ప్రకటన చేసింది.
By Knakam Karthik Published on 21 Dec 2025 2:03 PM IST
'అలాంటి ఒప్పందేమే లేదు.. ఐదేళ్లు నేనే సీఎం'.. సిద్ధరామయ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పవర్ షేరింగ్పై ఎలాంటి రహస్య ఒప్పందం జరగలేదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. ఐదేళ్లు తానే సీఎంగా కొనసాగుతానని అసెంబ్లీలో చెప్పారు.
By అంజి Published on 19 Dec 2025 2:40 PM IST
20 ఏళ్ల పథకాన్ని మోదీ సర్కార్ ఒక్క రోజులో కూల్చివేసింది..పోరాడుతాం: రాహుల్గాంధీ
మోదీ ప్రభుత్వం ఇరవై సంవత్సరాల MGNREGAను ఒకే రోజులో కూల్చివేసింది..అని రాహుల్గాంధీ విమర్శించారు.
By Knakam Karthik Published on 19 Dec 2025 12:08 PM IST
Video: పోలీస్ స్టేషన్లో గర్భిణీ స్త్రీని చెంపదెబ్బ కొట్టిన పోలీస్
కేరళలోని ఒక పోలీస్ స్టేషన్ లోపల స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) గర్భిణీ స్త్రీని చెంపదెబ్బ కొట్టిన దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి
By Knakam Karthik Published on 19 Dec 2025 11:20 AM IST
రోడ్డుప్రమాద బాధితులకు సహాయం చేస్తే రూ.25 వేల రివార్డు..గడ్కరీ కీలక ప్రకటన
రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేసేవారికి రూ. 25,000 రివార్డు ఇస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.
By Knakam Karthik Published on 19 Dec 2025 10:20 AM IST
రైలు ప్రయాణం చేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి..లేదంటే జేబు ఖాళీనే!
రైళ్లలో ప్రయాణించేటప్పుడు నిర్దేశించిన పరిమితిని మించి లగేజ్ తీసుకెళితే అందుకు సంబంధించి ప్రయాణికులు రుసుములు చెల్లించాల్సి ఉంటుందని రైల్వే మంత్రి...
By Knakam Karthik Published on 18 Dec 2025 1:33 PM IST
మరోసారి వార్తల్లో లాలూ పెద్ద కుమారుడు తేజ్..ఈసారి రైడర్ అవతారం
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ బీహార్ ఎన్నికల తర్వాత కూడా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.
By Knakam Karthik Published on 18 Dec 2025 10:31 AM IST
ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంలో విచారణ..NHAIకి నోటీసులు
సుప్రీంకోర్టులో ఢిల్లీ కాలుష్యంపై విచారణ జరిగింది
By Knakam Karthik Published on 17 Dec 2025 4:18 PM IST











