You Searched For "National News"
కుక్కను బైక్కు కట్టి వీధుల్లో ఈడ్చుకెళ్లిన వ్యక్తి..ఆ తర్వాత ఏం జరిగిందంటే?
అహ్మదాబాద్లో ఒక వ్యక్తి కుక్కను హింసించి, ఆపై తన బైక్కు కట్టి వీధుల్లో ఈడ్చుకెళ్లాడు.
By Knakam Karthik Published on 24 Aug 2025 4:54 PM IST
గగన్యాన్ మిషన్ కోసం ఇస్రో కీలక పరీక్ష విజయవంతం
భారతదేశం యొక్క ప్రతిష్టాత్మక తొలి మానవ అంతరిక్ష ప్రయాణ మిషన్లో కీలక మైలురాయి పడింది.
By Knakam Karthik Published on 24 Aug 2025 2:55 PM IST
చంద్రబాబుకు ఏం చేయాలో తెలుసు: సుదర్శన్ రెడ్డి
దేశంలోని అత్యున్నత నాయకులలో ఏపీ సీఎం చంద్రబాబు ఒకరని ప్రతిపక్ష ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి అన్నారు.
By అంజి Published on 24 Aug 2025 8:57 AM IST
వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలు
వీధి కుక్కల సమస్యపై సుప్రీం కోర్టు దేశవ్యాప్త మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 22 Aug 2025 11:03 AM IST
విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి
సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్రెడ్డి పేరును విపక్షాలు ప్రకటించాయి.
By Knakam Karthik Published on 19 Aug 2025 1:45 PM IST
రైలు ప్రయాణికుల లగేజీపై కఠిన నిబంధనలు.. కీలక నిర్ణయం దిశగా రైల్వే!
ప్రయాణికుల లగేజీ విషయంలో విమాన ప్రయాణంలో అనుసరించే పద్ధతులను అవలంబించేందుకు భారతీయ రైల్వే సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
By అంజి Published on 19 Aug 2025 12:56 PM IST
సైబర్ మోసగాళ్ల నుంచి రూ.5489 కోట్లు రికవరీ : కేంద్ర హోంశాఖ
సైబర్ మోసగాళ్ల నుండి ఇప్పటి వరకు రూ.5489 కోట్లను రికవరీ చేసినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు.
By Knakam Karthik Published on 18 Aug 2025 5:30 PM IST
ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ
భారతీయ జనతా పార్టీ (BJP) ఆధ్వర్యంలోని జాతీయ ప్రజాస్వామిక కూటమి (NDA) ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం తమ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించింది
By Knakam Karthik Published on 17 Aug 2025 8:11 PM IST
అఫిడవిట్ ఇవ్వండి లేదా క్షమాపణ చెప్పండి..రాహుల్కు ఈసీ డెడ్లైన్
కాంగ్రెస్ నేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన “వోట్ చోరీ” ఆరోపణలపై ఎన్నికల కమిషన్ (ECI) ఘాటుగా స్పందించింది.
By Knakam Karthik Published on 17 Aug 2025 5:07 PM IST
Video: మాతృభూమిపై అడుగుపెట్టిన శుభాంశు శుక్లా
భారత్ తరఫున అంతరిక్షానికి వెళ్లొచ్చిన తొలి వ్యోమగామి శుభాంశు శుక్లా స్వదేశానికి చేరుకున్నారు.
By అంజి Published on 17 Aug 2025 6:50 AM IST
పురాతన సమాధి పక్కన నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఐదుగురు మృతి
ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో ఘోర విషాదం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 15 Aug 2025 7:22 PM IST
క్లౌడ్ బరస్ట్ ఘటనలో 65కి చేరిన మరణాలు..వంద మందికి పైగా అదృశ్యం
జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వార్లో శుక్రవారం సంభవించిన భారీ మేఘాల విస్ఫోటనం కారణంగా మరణించిన వారి సంఖ్య 65 కి చేరుకుంది.
By Knakam Karthik Published on 15 Aug 2025 3:20 PM IST