You Searched For "National News"
రైలు ప్రయాణం చేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి..లేదంటే జేబు ఖాళీనే!
రైళ్లలో ప్రయాణించేటప్పుడు నిర్దేశించిన పరిమితిని మించి లగేజ్ తీసుకెళితే అందుకు సంబంధించి ప్రయాణికులు రుసుములు చెల్లించాల్సి ఉంటుందని రైల్వే మంత్రి...
By Knakam Karthik Published on 18 Dec 2025 1:33 PM IST
మరోసారి వార్తల్లో లాలూ పెద్ద కుమారుడు తేజ్..ఈసారి రైడర్ అవతారం
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ బీహార్ ఎన్నికల తర్వాత కూడా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.
By Knakam Karthik Published on 18 Dec 2025 10:31 AM IST
ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంలో విచారణ..NHAIకి నోటీసులు
సుప్రీంకోర్టులో ఢిల్లీ కాలుష్యంపై విచారణ జరిగింది
By Knakam Karthik Published on 17 Dec 2025 4:18 PM IST
న్యాయం గెలిచింది..మోదీ, అమిత్ షా రాజీనామా చేయాలి: ఖర్గే
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ నమోదు చేసిన ఈసీఐఆర్ను కోర్టు స్వీకరించడానికి నిరాకరించడం మోదీ, అమిత్ షాల ముఖంపై “చెంపపెట్టు” వంటిదని కాంగ్రెస్ అధ్యక్షుడు...
By Knakam Karthik Published on 17 Dec 2025 3:35 PM IST
భారత సైనిక శక్తి మరింత బలోపేతం..సైన్యంలోకి చివరి బ్యాచ్ అపాచీ హెలికాప్టర్లు
భారత సైన్యం మిగిలిన మూడు బోయింగ్ AH-64E అపాచీ అటాక్ హెలికాప్టర్లను అందుకుంది.
By Knakam Karthik Published on 17 Dec 2025 2:02 PM IST
ప్రయాణికులకు రిలీఫ్..న్యూ ఇయర్ నుంచే భారత్ టాక్సీ షురూ
భారత ప్రభుత్వం మద్దతు ఇచ్చిన చొరవలో భాగంగా జనవరి 1 నుండి ఢిల్లీలో భారత్ టాక్సీ యాప్ ప్రారంభించబడుతుంది
By Knakam Karthik Published on 17 Dec 2025 11:22 AM IST
ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం..ఆ దేశ అత్యున్నత పురస్కారం ప్రదానం
భారత ప్రధాని నరేంద్ర మోదీకి అంతర్జాతీయ వేదికపై అరుదైన, అత్యున్నత గౌరవం లభించింది.
By Knakam Karthik Published on 17 Dec 2025 10:50 AM IST
పొల్యూషన్ సర్టిఫికెట్ ఉంటేనే ఇంధనం..ప్రభుత్వం కీలక ప్రకటన
ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో గాలి కాలుష్యం పెరగడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 16 Dec 2025 5:20 PM IST
మెస్సీ టూర్లో గందరగోళం..బెంగాల్ క్రీడాశాఖ మంత్రి రాజీనామా
పశ్చిమ బెంగాల్ క్రీడా మంత్రి అరూప్ బిశ్వాస్ మంగళవారం రాజీనామా చేశారు
By Knakam Karthik Published on 16 Dec 2025 3:37 PM IST
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీలకు భారీ ఊరట
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు కీలక ఊరట లభించింది.
By Knakam Karthik Published on 16 Dec 2025 12:51 PM IST
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్ప్రెస్ వేపై ఘోరం..13 మంది మృతి, 75 మందికి పైగా గాయాలు
దట్టమైన పొగమంచు కారణంగా ఎనిమిది బస్సులు, మూడు కార్లు ఢీకొని మంటలు చెలరేగడంతో 13 మంది మృతి చెందగా, దాదాపు 75 మంది గాయపడ్డారని అధికారులు నిర్ధారించారు.
By Knakam Karthik Published on 16 Dec 2025 12:43 PM IST
23 ఏళ్ల యువతి.. 93 ఏళ్ల రికార్డు.. 67,000 మందికి పైగా సాధించలేకపోయారు..!
ప్రతిష్టాత్మక సాయుధ దళాల సంస్థ అయిన ఇండియన్ మిలిటరీ అకాడమీ నుండి పాసైన తొలి మహిళా అధికారిణిగా కొల్హాపూర్కు చెందిన సాయి జాదవ్ నిలిచారు.
By Knakam Karthik Published on 16 Dec 2025 11:24 AM IST











