You Searched For "National News"
పెళ్లయిన నెల రోజులకే భార్య సూసైడ్..అరెస్ట్ భయంతో ఓ హోటల్లో ఉరేసుకుని భర్త ఆత్మహత్య
పెళ్లయిన నెల రోజులకే నవ వధువు సూసైడ్ చేసుకుని చనిపోవడంతో భర్త కూడా ఓ హొటల్ గదిలో ఉరేసుకుని చనిపోయాడు.
By Knakam Karthik Published on 28 Dec 2025 5:40 PM IST
Bihar: ౩ నిమిషాలైతే వందల ప్రాణాలు పోయేవి..పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, 19 బోగీలు చెల్లాచెదురు
బీహార్లోని జాముయ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది.
By Knakam Karthik Published on 28 Dec 2025 3:04 PM IST
ఆరావళి కొండల్లో మైనింగ్ వివాదంపై రేపు సుప్రీంకోర్టులో విచారణ
ఆరావళి కొండలలో మైనింగ్ కు సంబంధించిన కేసును సోమవారం సుప్రీంకోర్టు విచారించనుంది. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ...
By అంజి Published on 28 Dec 2025 7:47 AM IST
అగర్బత్తుల్లో ఆ కెమికల్స్పై బ్యాన్.. కేంద్రం కీలక నిర్ణయం
ప్రపంచంలో అగర్బత్తుల అతిపెద్ద ఉత్పత్తిదారు, ఎగుమతిదారైన భారత్ వినియోగదారుల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 27 Dec 2025 7:16 AM IST
రేపు సీడబ్ల్యూసీ కీలక మీటింగ్..ఎల్లుండి కొత్త ఉపాధి చట్టంపై దేశవ్యాప్త ఆందోళనలు
రేపు ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ( సీడబ్ల్యూసీ) సమావేశం జరగనుంది.
By Knakam Karthik Published on 26 Dec 2025 11:35 AM IST
పెంపుడు కుక్క అనారోగ్యంతో.. అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య
ఇద్దరు అక్కాచెల్లెళ్లు తమ పెంపుడు కుక్క అనారోగ్యంతో బాధపడుతూ ఉండడాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న దిగ్భ్రాంతికరమైన సంఘటన ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ...
By Knakam Karthik Published on 26 Dec 2025 10:30 AM IST
పెళ్ళైన మహిళకు మ్యారేజ్ ప్రపోజల్.. ఆ తర్వాత కాల్చి చంపారు
పెళ్ళైన మహిళను పెళ్లి చేసుకుంటావా అని వెంటపడ్డారు. అందుకు ఆమె నిరాకరించడంతో ఆమెను కాల్చి చంపేశారు.
By Knakam Karthik Published on 26 Dec 2025 9:50 AM IST
ఢిల్లీలో ఉగ్రవాద వ్యతిరేక సదస్సు..నేడు ప్రారంభించనున్న అమిత్ షా
ఉగ్రవాద వ్యతిరేక సదస్సు (Anti-Terror Conference)’ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ నేడు ఢిల్లీలో ప్రారంభించనున్నారు.
By Knakam Karthik Published on 26 Dec 2025 7:47 AM IST
ప్రయాణికులకు అలర్ట్.. పెంచిన రైల్వే ఛార్జీలు నేటి నుంచే అమల్లోకి
రైల్వే శాఖ పెంచిన టికెట్ ఛార్జీల ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి.
By Knakam Karthik Published on 26 Dec 2025 7:12 AM IST
8వ వేతన సంఘం: ఎవరు అర్హులు.. జీతం ఎంత పెరుగుతుంది.. ఎప్పుడు పెరుగుతుంది?
లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన 8వ వేతన సంఘం ఇప్పుడు పుకార్ల నుండి వాస్తవికతకు చేరుకుంది.
By అంజి Published on 25 Dec 2025 9:51 AM IST
సౌదీ ఎడారుల్లో అరుదైన హిమపాతం.. భారత్కు పెద్ద హెచ్చరిక!
సౌదీ అరేబియాలో హిమపాతం చాలా అరుదు, కానీ ఈ శీతాకాలంలో దేశంలోని ఉత్తర ప్రాంతాలలో సంభవించిన వాతావరణం అసాధారణమైనదిగా, అదే సమయంలో...
By అంజి Published on 24 Dec 2025 12:38 PM IST
ఢిల్లీలో కాలుష్యంతో అలెర్జీ వస్తుంది: నితిన్ గడ్కరీ
కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఢిల్లీ-ఎన్సిఆర్లో నిత్యం కాలుష్య సంక్షోభాన్ని ఎత్తిచూపారు.
By Knakam Karthik Published on 24 Dec 2025 12:00 PM IST











