You Searched For "National News"
రైలు ప్రయాణికులకు గుడ్న్యూస్..ఆ టికెట్లపై 3 శాతం డిస్కౌంట్
రైల్వన్ యాప్ ద్వారా టికెట్టు కొనుగోలు చేస్తున్న వారికి రైల్వే శాఖ గుడ్న్యూస్ చెప్పింది.
By Knakam Karthik Published on 31 Dec 2025 7:24 AM IST
Video: పులిలా బతకాలి అంటే ఇదేనేమో..వ్యక్తిపై దాడి చేసి మంచంపై రెస్ట్
మధ్యప్రదేశ్లోని బాంధవ్ఘర్ టైగర్ రిజర్వ్ పరిధిలోని ఒక గ్రామంలో సోమవారం ఒక పులి ప్రజలను బెంబేలెత్తించింది.
By Knakam Karthik Published on 30 Dec 2025 11:52 AM IST
ముంబైలో ఘోరం..పాదచారులపైకి దూసుకెళ్లిన బస్సు, నలుగురు మృతి
మహారాష్ట్ర రాజధాని ముంబైలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది
By Knakam Karthik Published on 30 Dec 2025 10:22 AM IST
ఆరావళి తీర్పు అమలును నిలుపుదల చేసిన సుప్రీంకోర్టు
ఆరావళి పర్వతాలలో మైనింగ్కు అనుమతిస్తూ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు నిలుపుదల చేసింది.
By Knakam Karthik Published on 29 Dec 2025 1:51 PM IST
ఉన్నావ్ రేప్ కేసులో సుప్రీంకోర్టు సంచలన ఆదేశం..నిందితుడి బెయిల్ రద్దు
ఉన్నావ్ అత్యాచార కేసు నిందితుడు మాజీ బీజేపీ శాసనసభ్యుడు కుల్దీప్ సింగర్ బెయిల్ రద్దు చేస్తూ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది
By Knakam Karthik Published on 29 Dec 2025 1:01 PM IST
కుక్క కరిచి గేదె మరణం..హాస్పిటల్కు క్యూ కట్టిన గ్రామస్తులు..కారణం తెలిస్తే షాకవుతారు!
ఉత్తరప్రదేశ్లోని బుడాన్ జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 29 Dec 2025 9:57 AM IST
పెళ్లయిన నెల రోజులకే భార్య సూసైడ్..అరెస్ట్ భయంతో ఓ హోటల్లో ఉరేసుకుని భర్త ఆత్మహత్య
పెళ్లయిన నెల రోజులకే నవ వధువు సూసైడ్ చేసుకుని చనిపోవడంతో భర్త కూడా ఓ హొటల్ గదిలో ఉరేసుకుని చనిపోయాడు.
By Knakam Karthik Published on 28 Dec 2025 5:40 PM IST
Bihar: ౩ నిమిషాలైతే వందల ప్రాణాలు పోయేవి..పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, 19 బోగీలు చెల్లాచెదురు
బీహార్లోని జాముయ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది.
By Knakam Karthik Published on 28 Dec 2025 3:04 PM IST
ఆరావళి కొండల్లో మైనింగ్ వివాదంపై రేపు సుప్రీంకోర్టులో విచారణ
ఆరావళి కొండలలో మైనింగ్ కు సంబంధించిన కేసును సోమవారం సుప్రీంకోర్టు విచారించనుంది. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ...
By అంజి Published on 28 Dec 2025 7:47 AM IST
అగర్బత్తుల్లో ఆ కెమికల్స్పై బ్యాన్.. కేంద్రం కీలక నిర్ణయం
ప్రపంచంలో అగర్బత్తుల అతిపెద్ద ఉత్పత్తిదారు, ఎగుమతిదారైన భారత్ వినియోగదారుల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 27 Dec 2025 7:16 AM IST
రేపు సీడబ్ల్యూసీ కీలక మీటింగ్..ఎల్లుండి కొత్త ఉపాధి చట్టంపై దేశవ్యాప్త ఆందోళనలు
రేపు ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ( సీడబ్ల్యూసీ) సమావేశం జరగనుంది.
By Knakam Karthik Published on 26 Dec 2025 11:35 AM IST
పెంపుడు కుక్క అనారోగ్యంతో.. అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య
ఇద్దరు అక్కాచెల్లెళ్లు తమ పెంపుడు కుక్క అనారోగ్యంతో బాధపడుతూ ఉండడాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న దిగ్భ్రాంతికరమైన సంఘటన ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ...
By Knakam Karthik Published on 26 Dec 2025 10:30 AM IST











