You Searched For "National News"
పాక్కు సింధు జలాలను ఆపడానికి.. 3 దశల ప్రణాళిక రూపొందించిన భారత్
సింధు నది నీరు వృథా కాకుండా లేదా పాకిస్తాన్లోకి ప్రవహించకుండా భారతదేశం చూసుకుంటుందని ప్రభుత్వం శుక్రవారం తెలిపింది.
By అంజి Published on 26 April 2025 7:16 AM IST
ప్రభుత్వం ఏ చర్య తీసుకోవాలనుకున్నా మద్దతు ఇస్తాం: రాహుల్
దేశంలో ఉగ్రవాదాన్ని పూర్తిగా ఓడించాల్సిన అవసరం ఉందని ఏఐసీసీ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ అన్నారు.
By Knakam Karthik Published on 25 April 2025 5:35 PM IST
శాంతిచర్చలకు ముందుకు రావాలి, ఛతీస్గఢ్ ఆపరేషన్ వేళ..మావోల సంచలన లేఖ
ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు సంచలన లేఖ రిలీజ్ చేశారు.
By Knakam Karthik Published on 25 April 2025 5:02 PM IST
నీట్-యూజీ పేపర్ లీక్ మాస్టర్మైండ్ అరెస్ట్
నీట్-యుజి పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితుడు సంజీవ్ ముఖియాను పోలీసులు అరెస్ట్ చేశారు
By Knakam Karthik Published on 25 April 2025 4:30 PM IST
ఇస్రో మాజీ చీఫ్ కస్తూరి రంగన్ కన్నుమూత
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) మాజీ చీఫ్ కె.కస్తూరి రంగన్ (84) కన్నుమూశారు.
By Knakam Karthik Published on 25 April 2025 1:56 PM IST
ఆర్మీకి ఫస్ట్ విక్టరీ.. లష్కరే తొయిబా టాప్ కమాండర్ హతం
జమ్మూ కాశ్మీర్లోని బందిపోరాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తోయిబా (ఎల్ఇటి) టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లి మరణించాడు
By Knakam Karthik Published on 25 April 2025 11:14 AM IST
ఇది మతాల యుద్ధం కాదు..ధర్మం, అధర్మం మధ్య పోరాటం: RSS చీఫ్
కశ్మీర్ పెహల్గామ్లో ఉగ్ర కాల్పులపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 25 April 2025 10:40 AM IST
పహల్గామ్ ఉగ్రదాడి టెర్రరిస్ట్ ఇల్లును ఐఈడీతో పేల్చేసిన భారత ఆర్మీ
పహల్గామ్లో ఉగ్రకాల్పులపై భారత ఆర్మీ ప్రతీకార చర్యలు మొదలుపెట్టింది.
By Knakam Karthik Published on 25 April 2025 9:59 AM IST
ఉగ్రదాడిపై మోడీ అఖిలపక్ష భేటీ నిర్వహించాలి..కాంగ్రెస్ తీర్మానం
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశం అయింది.
By Knakam Karthik Published on 24 April 2025 2:00 PM IST
ఊహించని శిక్ష విధిస్తాం, ప్రతీకారం తీర్చుకుంటాం..మోడీ స్ట్రాంగ్ వార్నింగ్
పహల్గామ్లో నరమేధం సృష్టించిన ఉగ్రవాదులకు ప్రధాని మోడీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు
By Knakam Karthik Published on 24 April 2025 1:35 PM IST
1000 మంది నక్సలైట్లను చుట్టుముట్టిన 20 వేల మంది భద్రతా బలగాలు
తెలంగాణ-ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని దండకారణ్యం ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ తీవ్రతరమైంది.
By Knakam Karthik Published on 24 April 2025 12:43 PM IST
ఉగ్రదాడి ఎఫెక్ట్.. శ్రీనగర్ నుంచి 3 వేల మంది టూరిస్టులు వెనక్కి
కేవలం 6 గంటల వ్యవధిలోనే 3 వేల 300 మంది టూరిస్టులు శ్రీనగర్ను వీడినట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.
By Knakam Karthik Published on 24 April 2025 8:41 AM IST