You Searched For "National News"
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో త్రివిధ దళాధిపతులు సమావేశం
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) అనిల్ చౌహాన్ సహా త్రివిధ దళాధిపతులు సమావేశం అయ్యారు.
By Knakam Karthik Published on 14 May 2025 1:52 PM IST
52వ సీజేఐగా జస్టిస్ బీఆర్.గవాయ్ ప్రమాణస్వీకారం..ఆ రెండో వ్యక్తిగా రికార్డు
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 52వ సీజేఐగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ప్రమాణ స్వీకారం చేశారు.
By Knakam Karthik Published on 14 May 2025 11:23 AM IST
కల్నల్ సోఫియాపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. 'ఉగ్రవాదుల సోదరంటూ'..
మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ మంత్రి కున్వర్ విజయ్ షా మళ్ళీ పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. ఈసారి బిజెపి నాయకుడు.. భారత సైన్యాధికారి కల్నల్ సోఫియా ఖురేషి...
By అంజి Published on 14 May 2025 8:45 AM IST
జమ్ముకశ్మీర్లో 6 రోజుల తర్వాత విమాన సేవలు పునఃప్రారంభం
శ్రీనగర్ విమానాశ్రయంలో పౌర విమాన కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి.
By Knakam Karthik Published on 13 May 2025 3:01 PM IST
అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..ఐఎండీ కీలక ప్రకటన
ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు చల్లని కబురు వచ్చేసింది. ఈ మేరకు భారత వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది.
By Knakam Karthik Published on 13 May 2025 2:40 PM IST
జమ్ముకాశ్మీర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు లష్కరే ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్లోని షోపియాన్లో ఇండియన్ ఆర్మీ, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
By Knakam Karthik Published on 13 May 2025 11:49 AM IST
దారుణం: ప్రియుడితో కలిసి పదేళ్ల కొడుకును చంపి..శరీర భాగాలను సూట్కేస్లో దాచిన తల్లి
ప్రియుడి మోజులో పడిన ఓ మహిళ తన పదేళ్ల కుమారుడిని.. అదే ప్రియుడితో కలిసి అతి కిరాతకంగా హత్య చేసింది
By Knakam Karthik Published on 12 May 2025 2:17 PM IST
దేశ వ్యాప్తంగా తెరుచుకున్న 32 ఎయిర్పోర్టులు..ఆంక్షలు ఎత్తివేత
32 విమానాశ్రయాల్లో పౌర విమాన కార్యకలాపాలు తక్షణమే అందుబాటులోకి రానున్నాయి
By Knakam Karthik Published on 12 May 2025 1:15 PM IST
నేడు భారత్ - పాక్ మధ్య చర్చలు.. ఏం జరగనుంది?
భారత్, పాకిస్తాన్ మధ్య ఇవాళ చర్చలు జరగనున్నాయి. డీజీఎంవోల (డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్) మధ్య ఇవాళ చర్చలు జరగనున్నాయి.
By అంజి Published on 12 May 2025 10:00 AM IST
పాక్ దాడి చేస్తే, బలంగా ప్రతీకారం తీర్చుకుంటాం..వాన్స్తో ఫోన్లో ప్రధాని మోడీ
పాకిస్థాన్తో కాల్పుల విరమణ చర్చల సందర్భంగా భారత ప్రధాని స్పష్టమైన హెచ్చరిక చేశారు
By Knakam Karthik Published on 11 May 2025 6:00 PM IST
కాల్పుల విరమణ ప్రకటనపై పార్లమెంట్లో చర్చించాలి..మోడీకి ఖర్గే, రాహుల్ వేర్వేరు లేఖలు
భారత ప్రధాని మోడీకి కాంగ్రెస్ అధ్యక్షుడు, ఖర్గే.. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వేర్వేరుగా లేఖలు రాశారు.
By Knakam Karthik Published on 11 May 2025 5:20 PM IST
భద్రతా రంగంలో భారత్కు కీలక మైలురాయి
ఉత్తరప్రదేశ్లోని లక్నోలో బ్రహ్మోస్ అరోస్పేస్ ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీని అధికారికంగా ఆదివారం ప్రారంభించారు.
By Knakam Karthik Published on 11 May 2025 4:22 PM IST