You Searched For "National News"
మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం..టేకాఫ్ క్యాన్సిల్
ఢిల్లీ నుండి కోల్కతాకు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం AI 2403 సాంకేతిక లోపం కారణంగా టేకాఫ్ను రద్దు చేసింది.
By Knakam Karthik Published on 22 July 2025 10:34 AM IST
శశి థరూర్ ఇక మనలో ఒకడు కాదు: కాంగ్రెస్ సీనియర్ నేత
ఎంపీ శశి థరూర్, కాంగ్రెస్ మధ్య పెరుగుతున్న విభేదాల మధ్య, ఆ పార్టీ సీనియర్ నాయకుడు కె. మురళీధరన్ ఆదివారం ఒక బాంబు పేల్చి..
By అంజి Published on 21 July 2025 8:26 AM IST
ఇన్స్టాలో పరిచయం, మహిళా పోలీస్ ఆఫీసర్ గొంతుకోసి చంపిన CRPF జవాన్
గుజరాత్లోని కచ్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది
By Knakam Karthik Published on 20 July 2025 9:15 AM IST
Video: గరీబ్రథ్ ఎక్స్ప్రెస్ ట్రెయిన్లో మంటలు..తప్పిన పెను ప్రమాదం
రాజస్థాన్లోని బీవర్ జిల్లాలోని సెంద్ర రైల్వే స్టేషన్లో శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ ఇంజిన్లో మంటలు చెలరేగాయి
By Knakam Karthik Published on 19 July 2025 3:10 PM IST
బెట్టింగ్ యాప్ కేసుల్లో గూగుల్, మెటాకు ED నోటీసులు
టెక్ దిగ్గజాలు గూగుల్, మెటాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) శనివారం నోటీసులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 19 July 2025 10:06 AM IST
పీఎం యశస్వీ స్కాలర్షిప్ స్కీమ్.. దరఖాస్తు ఆఖరు తేదీ ఇదే
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం యశస్వీ స్కాలర్షిప్ స్కీమ్ దరఖాస్తుకు ఆగస్టు 31 ఆఖరు తేదీ.
By అంజి Published on 18 July 2025 1:32 PM IST
రైతుల ఖాతాల్లోకి రూ.2,000.. నేడు కీలక ప్రకటన!
పీఎం కిసాన్ 20వ విడత డబ్బుల గురించి రైతులు ఎదురుచూస్తున్నారు. దీనిపై నేటి బిహార్ పర్యటనలో ప్రధాని మోదీ ప్రకటన చేసే అవకాశం ఉంది.
By అంజి Published on 18 July 2025 7:40 AM IST
మరో ఉచిత పథకం ప్రకటించిన బిహార్ సీఎం
నీతీశ్ కుమార్ తాజాగా మరో పథకాన్ని తీసుకొచ్చారు. 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందిస్తున్నట్లు వెల్లడించారు
By Knakam Karthik Published on 17 July 2025 11:49 AM IST
విమానాల్లో ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లలో ఎలాంటి సమస్య లేదు: ఎయిర్ ఇండియా
గత నెలలో జరిగిన ఘోర ప్రమాదం తర్వాత DGCA ఆదేశాలను అనుసరించి, ఎయిర్ ఇండియా తన బోయింగ్ 787 విమానాల ఇంధన నియంత్రణ స్విచ్ల తనిఖీలను పూర్తి చేసింది.
By Knakam Karthik Published on 17 July 2025 7:43 AM IST
ప్రధాని మోదీకి రాహుల్గాంధీ లేఖ..ఆ బిల్లు ప్రవేశపెట్టాలని వినతి
ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
By Knakam Karthik Published on 16 July 2025 1:50 PM IST
ఏటా 83 లక్షలకు పైగా మరణాలు..అయినా యాక్టివ్గానే ఆధార్ కార్డులు
దేశంలో 14 సంవత్సరాలలో సుమారు 11.7 కోటి మంది మరణించినప్పటికీ, భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కేవలం 1.15 కోట్ల ఆధార్ నంబర్లను మాత్రమే...
By Knakam Karthik Published on 16 July 2025 11:39 AM IST
ఆ రూట్లో టోల్ ఛార్జీల వసూళ్లు లేవు..ఎందుకంటే?
అమృత్సర్-జామ్నగర్ ఎక్స్ప్రెస్వేలోని 28.71 కిలోమీటర్ల పొడవున టోల్ వసూలును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ...
By Knakam Karthik Published on 15 July 2025 11:41 AM IST