You Searched For "National News"
1000 మంది నక్సలైట్లను చుట్టుముట్టిన 20 వేల మంది భద్రతా బలగాలు
తెలంగాణ-ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని దండకారణ్యం ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ తీవ్రతరమైంది.
By Knakam Karthik Published on 24 April 2025 12:43 PM IST
ఉగ్రదాడి ఎఫెక్ట్.. శ్రీనగర్ నుంచి 3 వేల మంది టూరిస్టులు వెనక్కి
కేవలం 6 గంటల వ్యవధిలోనే 3 వేల 300 మంది టూరిస్టులు శ్రీనగర్ను వీడినట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.
By Knakam Karthik Published on 24 April 2025 8:41 AM IST
ఉగ్రదాడి ఎఫెక్ట్..పాక్కు వ్యతిరేకంగా భారత్ సంచలన నిర్ణయాలు
జమ్మూకాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడిపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.
By Knakam Karthik Published on 24 April 2025 6:59 AM IST
పహల్గామ్ ఘటనకు ధీటైన జవాబిస్తాం..ప్రతిచర్యను త్వరలో ప్రపంచం చూస్తుంది: రాజ్నాథ్సింగ్
జమ్మూకాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదుల దాడిపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్రంగా స్పందించారు.
By Knakam Karthik Published on 23 April 2025 5:15 PM IST
పహల్గామ్ ఉగ్రదాడి నిందితులు వీళ్లే.. సూత్రధారి ఎల్ఈటీ కమాండర్ సైఫుల్లా
జమ్మూకాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదుల ఫొటోలను భద్రతా సంస్థలు విడుదల చేశాయి.
By Knakam Karthik Published on 23 April 2025 1:58 PM IST
పహల్గామ్ ఉగ్రదాడి నిందితుల ఊహా చిత్రాలు విడుదల
కాశ్మీర్లోని పహల్గామ్లో 26 మంది పర్యాటకుల మృతికి కారణమైన అనుమానిత ఉగ్రవాదుల ఊహా చిత్రాలను భద్రతా సంస్థలు విడుదల చేశాయి.
By Knakam Karthik Published on 23 April 2025 12:17 PM IST
Video: పెహల్గామ్ మృతులకు అమిత్ షా నివాళులు
ఉగ్రదాడి మృతులకు శ్రీనగర్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు
By Knakam Karthik Published on 23 April 2025 11:59 AM IST
Video: గుజరాత్లో కుప్పకూలిన శిక్షణా విమానం, పైలట్ మృతి
గుజరాత్ అమ్రేలిలోని శాస్త్రి నగర్లో ఒక శిక్షణ విమానం కూలిపోవడంతో అందులో ఉన్న పైలట్ మరణించాడు.
By Knakam Karthik Published on 22 April 2025 5:30 PM IST
మరోసారి భారత న్యాయవ్యవస్థ టార్గెట్గా ఉపరాష్ట్రపతి సంచలన వ్యాఖ్యలు
భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 22 April 2025 2:22 PM IST
మార్కెట్లోకి నకిలీ రూ.500 నోట్లు..కేంద్ర హోంశాఖ హెచ్చరికలు
అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేసిన నకిలీ రూ.500 నోట్లు మార్కెట్లో చలామణిలోకి వచ్చాయని కేంద్ర హోంశాఖ హెచ్చరికలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 21 April 2025 12:49 PM IST
మాజీ డీజీపీ అనుమానాస్పద మృతి, పోలీసుల అదుపులో భార్య
కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ బెంగళూరులోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
By Knakam Karthik Published on 20 April 2025 8:01 PM IST
కులం భేదాలను అంతం చేయాలి, ఆ 'మూడు' చాలు..RSS చీఫ్ కీలక వ్యాఖ్యలు
ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 20 April 2025 6:55 PM IST