You Searched For "National News"
తీవ్రమైన ఇన్ఫెక్షన్తో ఢిల్లీలో ఆసుపత్రి పాలైన సీజేఐ గవాయ్
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయి ఇటీవల తెలంగాణ పర్యటన సందర్భంగా తీవ్రమైన ఇన్ఫెక్షన్ బారిన పడి ఢిల్లీలో ఆసుపత్రి పాలయ్యారు
By Knakam Karthik Published on 14 July 2025 4:56 PM IST
దేశ వ్యాప్తంగా 200 ప్రాంతాల్లో ఐటీ శాఖ సోదాలు..ఆ పార్టీలే టార్గెట్
దేశ వ్యాప్తంగా ఆదాయపు పన్ను శాఖ మెరుపు దాడులు నిర్వహించింది.
By Knakam Karthik Published on 14 July 2025 2:59 PM IST
దేశ వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్సిగ్నల్
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు...
By Knakam Karthik Published on 14 July 2025 10:58 AM IST
నేడు 51 వేల మందికి నియామక పత్రాలు
కేంద్రంలోని వివిధ విభాగాలు, సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికైన వారికి నేడు ప్రధాని నరేంద్ర మోదీ నియామక పత్రాలను అందజేయనున్నారు.
By అంజి Published on 12 July 2025 7:37 AM IST
ఢిల్లీలో భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు
హర్యానాలోని ఝజ్జర్లో వరుసగా రెండో రోజు శుక్రవారం సాయంత్రం భూకంపం సంభవించడంతో ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సిఆర్) అంతటా ప్రకంపనలు సంభవించాయి.
By అంజి Published on 11 July 2025 8:21 PM IST
Video: టూరిస్టు స్పాట్లో కారుతో స్టంట్స్..అదుపుతప్పడంతో 300 అడుగుల లోయలోకి
స్టంట్ చేస్తున్నప్పుడు కారు 300 అడుగుల లోతైన లోయలోకి పడిపోవడంతో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
By Knakam Karthik Published on 11 July 2025 8:36 AM IST
Gujarat: వడోదరలో బ్రిడ్జి కూలిన ఘటన..15కి చేరిన మృతుల సంఖ్య
గుజరాత్లోని వడోదర జిల్లాలోని మహిసాగర్ నదిపై ఉన్న బ్రిడ్జి బుధవారం కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 15కి చేరుకుంది
By Knakam Karthik Published on 10 July 2025 1:21 PM IST
అమానవీయ ఘటన.. వాష్రూమ్లో రక్తపు మరకలున్నాయని.. బాలికలను వరుస క్రమంలో నిలబెట్టి..
ఓ పాఠశాలలో బాలికలను రుతుక్రమ పరీక్ష కోసం వివస్త్రను చేయించిన అమానవీయ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 10 July 2025 11:22 AM IST
ఢిల్లీలో భూ ప్రకంపనలు..రిక్టర్ స్కేల్పై 4.1గా నమోదు
దేశ రాజధాని ఢిల్లీ, ఎన్సీఆర్ సహా పలు ప్రాంతాల్లో గురువారం ఉదయం భూప్రకంపనలు సంభవించాయి.
By Knakam Karthik Published on 10 July 2025 10:12 AM IST
ఆధార్ ఎప్పుడూ మొదటి గుర్తింపు కాదు..UIDAI చీఫ్ కీలక వ్యాఖ్యలు
ఆధార్ "ఎప్పుడూ మొదటి గుర్తింపు" కాదని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) CEO భువనేష్ కుమార్ అన్నారు
By Knakam Karthik Published on 9 July 2025 1:30 PM IST
వాట్సాప్లో వేధించినా ర్యాగింగ్ కిందకే వస్తుంది..యూజీసీ కీలక ఆదేశాలు
దేశంలోని విద్యా సంస్థల్లో ర్యాగింగ్ భూతాన్ని అరికట్టే దిశగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) కీలక ఆదేశాలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 9 July 2025 8:51 AM IST
ఇవాళ భారత్ బంద్..ఏ రంగాలపై ఎఫెక్ట్ అంటే?
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా 10 కేంద్ర కార్మిక సంఘాలు ఇవాళ బంద్ పాటిస్తున్నాయి.
By Knakam Karthik Published on 9 July 2025 7:58 AM IST