You Searched For "National News"
ఉగ్రవాద సంస్థలో చేరతానని నెట్టింట పోస్ట్.. ఐఐటీ విద్యార్థి అరెస్ట్
ఇస్లామిక్ స్టేట్కు విధేయత చూపుతున్నాడని ఆరోపిస్తూ ఐఐటీ-గౌహతి విద్యార్థిని శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By అంజి Published on 24 March 2024 9:00 AM IST
25 హామీలతో.. ఎన్నికలకు సై అంటోన్న కాంగ్రెస్
పదేళ్ల మోదీ ప్రభుత్వ దుష్పరిపాలన, అన్యాయంతో దేశవ్యాప్తంగా ప్రజలు విసిగిపోయారని, భారతదేశం మార్పును కోరుకుంటోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్...
By అంజి Published on 20 March 2024 9:00 AM IST
మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్కు అస్వస్థత
మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, ఛాతిలో ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆమె.. నిన్న రాత్రి మహారాష్ట్రలోని పుణేలో గల భారతి...
By అంజి Published on 14 March 2024 9:47 AM IST
ఈ కుక్కలు వెరీ డేంజర్.. నిషేధం విధించిన కేంద్రం
మనుషుల ప్రాణాలను తీస్తున్న 23 రకాల జాతుల కుక్కలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ 23 బ్రీడ్స్ అత్యంత ప్రమాదకరమైనవని
By అంజి Published on 14 March 2024 7:45 AM IST
సీఏఏ దరఖాస్తుదారులకు గుడ్న్యూస్.. కొత్త పొర్టల్ తీసుకొచ్చిన కేంద్రం
భారత పౌరసత్వం పొందాలని భావించే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఘానిస్తాన్ శరణార్థుల కోసం ప్రత్యేక పోర్టల్ను ప్రారంభించింది.
By అంజి Published on 13 March 2024 6:22 AM IST
ఎస్బీఐకి సుప్రీంకోర్టు షాక్
ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ప్రజలకు తెలియజేసేందుకు జూన్ 30 వరకు గడువును పొడిగించాలని కోరుతూ ఎస్బిఐ దాఖలు చేసిన దరఖాస్తును సుప్రీంకోర్టు కొట్టివేసింది.
By అంజి Published on 11 March 2024 1:19 PM IST
Big News: వంట గ్యాస్ సిలిండర్ ధర.. భారీగా తగ్గింపు
దేశ ప్రజలకు మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ గుడ్న్యూస్ చెప్పారు. వంట గ్యాస్ సిలిండర్పై రూ.100 తగ్గిస్తున్నట్టు ప్రకటించారు.
By అంజి Published on 8 March 2024 9:15 AM IST
నేడు కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్.. గాంధీల సీట్లపై ఉత్కంఠ!
వచ్చే లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) గురువారం సమావేశమైంది.
By అంజి Published on 8 March 2024 7:03 AM IST
'లంచం కేసుల్లో ఎంపీ, ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదు'.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. లంచం కేసుల్లో ఎంపీ, ఎమ్మెల్యేలకు రాజ్యాంగ రక్షణ/ మినహాయింపు లేదని ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు...
By అంజి Published on 4 March 2024 12:10 PM IST
కేంద్రం గుడ్న్యూస్.. రైపే రైతుల అకౌంట్లోకి డబ్బులు
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 16వ విడత డబ్బులపై కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది.
By అంజి Published on 27 Feb 2024 6:14 AM IST
రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: ప్రధాని మోదీ
చెరకు రైతులకు మిల్లులు చెల్లించాల్సిన కనీస ధరను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ అన్నారు.
By అంజి Published on 22 Feb 2024 11:17 AM IST
రైతులకు కేంద్రం శుభవార్త.. ఖాతాల్లోకి డబ్బులు..
కేంద్ర ప్రభుత్వం అర్హులైన రైతులకు ఏటా పంట సాయం కింద రూ.6 వేలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 15 విడతల్లో డబ్బు అందాయి.
By అంజి Published on 22 Feb 2024 6:27 AM IST











