You Searched For "National News"
ప్రభుత్వ ఉద్యోగుల రెండో పెళ్లిపై.. రాష్ట్ర సర్కార్ కీలక ఆదేశాలు
ప్రభుత్వం తన ఉద్యోగులను వారి జీవిత భాగస్వామి జీవించి ఉండగా మరొకరితో వివాహం చేసుకోకూడదని నిషేధించింది.
By అంజి Published on 27 Oct 2023 7:12 AM IST
'కులతత్వాన్ని రూపుమాపుదాం'.. ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
కులతత్వం, ప్రాంతీయత వంటి సామాజిక వక్రీకరణలను రూపుమాపాలని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రజలకు పిలుపునిచ్చారు.
By అంజి Published on 25 Oct 2023 7:15 AM IST
రూ.1000 నోటు రీ ఎంట్రీపై క్లారిటీ ఇదే
2016వ సంవత్సరంలో రూ.1000 కరెన్సీ నోట్లను చలామణి నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పింది. అయితే ఈ నోట్లు మళ్లీ మార్కెట్లోకి రాబోతున్నట్టు వార్తలు వచ్చాయి.
By అంజి Published on 20 Oct 2023 1:49 PM IST
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి బోనస్.. ఎంతో తెలుసా?
పండుగల సీజన్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్తగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కేంద్ర ఉద్యోగులకు దీపావళి బోనస్ను...
By అంజి Published on 18 Oct 2023 9:20 AM IST
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్.. 4 శాతం డీఏ పెంపు!
ప్రభుత్వ ఉద్యోగులకు డీఏలో 4 శాతం పెంపునకు బుధవారం జరిగే సమావేశంలో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉందని సమాచారం.
By అంజి Published on 18 Oct 2023 7:00 AM IST
క్షణాల్లో ఈ - ఓటర్ ఐడీని పొందండిలా
అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఈ-ఓటరు గుర్తింపు కార్డును డౌన్లోడ్ చేసుకునేందుకు ఈసీఐ వెసులుబాటు కల్పించింది.
By అంజి Published on 17 Oct 2023 10:04 AM IST
స్వలింగ సంపర్కుల వివాహాలపై నేడు సుప్రీంకోర్టు తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ
స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టపరమైన గుర్తింపుపై సుప్రీంకోర్టు ఈరోజు తర్వాత తీర్పును ప్రకటించనుంది.
By అంజి Published on 17 Oct 2023 6:29 AM IST
అద్దె చెల్లించట్లేదని.. పోస్టాఫీసుకు తాళం వేసిన ఓనర్
అనేక ప్రభుత్వ పథకాలకు డబ్బులు చెల్లిస్తున్న పోస్టాఫీసు గత ఆరు నెలలుగా సొంత భవనానికి అద్దె చెల్లించడం లేదు. అద్దె రాకపోవడంతో విసుగు చెందిన యజమాని...
By అంజి Published on 13 Oct 2023 10:18 AM IST
ఆకలి సూచీలో భారత్కు 111వ స్థానం.. రిపోర్ట్ని తప్పుపట్టిన ప్రభుత్వం
ప్రపంచ ఆకలి సూచీలో (గ్లోబల్ హంగర్ ఇండెక్స్-జీహెచ్ఐ) భారత్ స్థానం మరింత దిగజారింది. 125 దేశాల గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో భారత్ 111వ స్థానానికి...
By అంజి Published on 13 Oct 2023 8:48 AM IST
ఇస్రోపై ప్రతిరోజూ 100 సైబర్ దాడులు
దేశంలోని అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిరోజూ 100కు పైగా సైబర్ దాడులను ఎదుర్కొంటోందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ అన్నారు.
By అంజి Published on 8 Oct 2023 11:04 AM IST
సిక్కింలో ఆకస్మిక వరదలు.. 23 మంది సైనికులు గల్లంతు
సిక్కింలో మంగళవారం అర్థరాత్రి ఆకస్మిక వరదల్లో చిక్కుకుని 23 మంది భారత ఆర్మీ సిబ్బంది కనిపించకుండా పోయారు.
By అంజి Published on 4 Oct 2023 9:35 AM IST
'సనాతన ధర్మం మాత్రమే మతం'.. సీఎం యోగి హాట్ కామెంట్స్
యూపీ సీఎం యోగి సనాతన ధర్మం యొక్క ప్రాముఖ్యత గురించి వివరించారు. ఇది ఏకైక మతమని, మిగిలినవన్నీ శాఖలు, పూజా విధానాలు అని పేర్కొన్నారు.
By అంజి Published on 3 Oct 2023 8:15 AM IST











