You Searched For "CM Chandrababu"
గుక్కెడు మంచినీళ్లు ఇవ్వలేని కూటమి ప్రభుత్వం..సుపరిపాలన అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి: షర్మిల
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు
By Knakam Karthik Published on 6 March 2026 5:30 PM IST
ఏపీలో 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్..90 రోజుల్లో అమలుకు సీఎం ఆదేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో ఒక కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 6 March 2026 2:20 PM IST
ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది నేనే.. పూర్తి చేసి నీళ్లు ఇచ్చేది నేనే..!
వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి 30 ఏళ్లు అవుతున్న సందర్భంగా సీఎం చంద్రబాబు ఎక్స్లో స్పందించారు
By Medi Samrat Published on 5 March 2026 4:33 PM IST
సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ..కీలక శాఖల పురోగతిపై సుదీర్ఘ చర్చ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉండవల్లిలోని సీఎం నివాసంలో భేటీ అయ్యారు.
By Knakam Karthik Published on 3 March 2026 12:48 PM IST
పాలనపై 90 శాతం ప్రజా సంతృప్తి ఉండాలి..అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
అమరావతి: ప్రభుత్వ పాలనపై ప్రజల్లో సానుకూల దృక్పథం పెరిగేలా అధికారులు కఠినంగా శ్రమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు
By Knakam Karthik Published on 2 March 2026 5:14 PM IST
ఆ ప్రాజెక్టుతో ఏ రాష్ట్రానికీ నష్టం జరగదు : సీఎం చంద్రబాబు
పోలవరం-నల్లమల సాగర్ అనుసంధాన ప్రాజెక్టుతో ఏ రాష్ట్రానికీ నష్టం జరగదని, దీనిపై పొరుగు రాష్ట్రం అభ్యంతరాలు వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి...
By Medi Samrat Published on 26 Feb 2026 7:20 PM IST
కొత్త పింఛన్లపై ఏపీ ప్రభుత్వం శుభవార్త
కొత్త పింఛన్లపై రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. మార్చిలో 8,977 స్పౌజ్ పెన్షన్లు ఇవ్వనున్నట్టు తెలిపింది.
By అంజి Published on 25 Feb 2026 10:06 AM IST
వైఎస్సార్ హయాంలోనే తిరుమల అపవిత్రతకు బీజం..చంద్రబాబు సంచలన కామెంట్స్
టీటీడీ పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నాలు 2005లోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే మొదలయ్యాయని సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు.
By Knakam Karthik Published on 24 Feb 2026 2:59 PM IST
రాజమండ్రి కల్తీ పాల ఘటన..మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా
రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి నలుగురు ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
By Knakam Karthik Published on 23 Feb 2026 8:14 PM IST
కల్తీ పాల ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్..బాధ్యులపై కఠిన చర్యలకు నిర్ణయం
కల్తీ పాలు తాగి ప్రజలు అస్వస్థతకు గురికావడం మరియు మరణాల ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు
By Knakam Karthik Published on 23 Feb 2026 3:44 PM IST
టీటీడీ నెయ్యి టెండర్లలో భారీ గోల్మాల్..వైసీపీ సంచలన ట్వీట్
శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యి కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
By Knakam Karthik Published on 23 Feb 2026 3:26 PM IST
భయంతోనే ఆ మృగాడు ప్రాణాలు తీసుకున్నాడు : సీఎం చంద్రబాబు
పలనాడు జిల్లా వినుకొండలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు.
By Medi Samrat Published on 21 Feb 2026 4:09 PM IST











