You Searched For "BJP"
ఓట్ల తొలగింపుపై సుప్రీం ఏం చెప్పిందో గుర్తులేదా బండి సంజయ్?: కాంగ్రెస్ ఎంపీ
దేశంలో ఓట్ల చోరీ గురించి టీపీసీసీ చీఫ్ మాట్లాడితే..దానిపై స్పందించకుండా బండి సంజయ్ ఏదేదో మాట్లాడుతున్నారు..అని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్...
By Knakam Karthik Published on 26 Aug 2025 4:42 PM IST
కేంద్రం అసమర్థతతోనే యూరియా కష్టాలు..రైతులకు మంత్రి బహిరంగ లేఖ
తెలంగాణలోనే కాదు..దేశమంతా యూరియా కొరత ఉంది..అని రాష్ట్ర రైతులకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు బహిరంగ లేఖ రాశారు.
By Knakam Karthik Published on 26 Aug 2025 11:19 AM IST
ఆ ఇద్దరు చెప్పారనే మేడిగడ్డను రేవంత్ రిపేర్ చేయడంలేదు: కేటీఆర్
బీజేపీ తెలంగాణకు ఎలాంటి న్యాయం చేయలేదు, గాయాలు మాత్రమే చేసింది..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు
By Knakam Karthik Published on 25 Aug 2025 5:15 PM IST
మేం అధికారంలోకి వచ్చాకే అవి క్లియర్ అయ్యేలా ఉన్నాయి: కిషన్రెడ్డి
హైదరాబాద్ను విశ్వనగరం చేస్తా అని చెప్పిన కేసీఆర్..కనీసం వసతులు కల్పించలేదు..అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.
By Knakam Karthik Published on 22 Aug 2025 5:46 PM IST
ఆయన డ్రామా ఆర్టిస్ట్, ఈయన స్క్రిప్ట్ లీడర్..ఆ ఇద్దరిపై జగ్గారెడ్డి సెటైర్లు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు
By Knakam Karthik Published on 22 Aug 2025 1:27 PM IST
తెలంగాణలో యూరియా కొరత..గుడ్న్యూస్ చెప్పిన కేంద్రమంత్రి
అంతర్జాతీయంగా కాస్త ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు యూరియాను అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాం..అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 21 Aug 2025 12:51 PM IST
పార్కింగ్ గొడవ.. తెలంగాణలో 'మార్వాడీ గో బ్యాక్' నిరసనకు ఎలా దారి తీసిందంటే?
సికింద్రాబాద్లో పార్కింగ్ వివాదం పెద్ద వివాదానికి దారితీసింది. ఇది రాష్ట్రవ్యాప్తంగా "మార్వాడీ గో బ్యాక్" ప్రచారానికి ఆజ్యం పోసింది.
By అంజి Published on 19 Aug 2025 1:45 PM IST
వాళ్లు పత్తా లేరు, వీళ్లు భజన చేస్తున్నారు: సీఎం రేవంత్
తెలంగాణ రైతులకు యూరియా సరఫరా విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్య, వివక్ష పూరిత వైఖరి ప్రదర్శిస్తోంది..అని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం...
By Knakam Karthik Published on 19 Aug 2025 1:37 PM IST
సీపీ రాధాకృష్ణన్.. ఆ పేరు వెనుక ఉన్న అసలు కథ చెప్పిన తల్లి..!
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి సీపీ రాధాకృష్ణన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడంతో తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో ఆనందం వెల్లివిరిసింది.
By Medi Samrat Published on 18 Aug 2025 9:48 AM IST
ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ
భారతీయ జనతా పార్టీ (BJP) ఆధ్వర్యంలోని జాతీయ ప్రజాస్వామిక కూటమి (NDA) ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం తమ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించింది
By Knakam Karthik Published on 17 Aug 2025 8:11 PM IST
అలా చేస్తే 240 సీట్లకు ఎందుకు పరిమితం అవుతాం: బండి సంజయ్
దేశంలో ఓట్ల చోరీ జరిగిందని చెప్పిన రాహుల్గాంధీ వ్యవహారంతో కాంగ్రెస్ పార్టీ కుక్కలు చింపిన విస్తరి అయింది..అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్...
By Knakam Karthik Published on 15 Aug 2025 7:04 PM IST
ఓట్ చోర్, గద్దె చోడ్ నినాదంతో ఉద్యమానికి AICC పిలుపు
ఓట్ చోర్...గద్దె చోడ్ నినాదంతో మూడు దశలలో AICC ఉద్యమానికి పిలుపునిచ్చింది
By Knakam Karthik Published on 13 Aug 2025 3:36 PM IST