You Searched For "APNews"
నేడు 'విజన్ విశాఖ' సదస్సు.. యువత భవితకు సీఎం జగన్ శ్రీకారం
ఏపీ సీఎం వైఎస్ జగన్ నేడు విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. 'విజన్ విశాఖ' సదస్సులో పాల్గొని రెండు వేల మందికిపైగా పారిశ్రామికవేత్తలతో సమావేశం...
By అంజి Published on 5 March 2024 6:51 AM IST
రేపు సీఎం జగన్ విశాఖ పర్యటన
సీఎం వైఎస్ జగన్ రేపు విశాఖపట్నం పర్యటనకు వెళ్లనున్నారు.
By Medi Samrat Published on 4 March 2024 8:00 PM IST
పవన్ కళ్యాణ్ను కలిసిన ఎమ్మెల్యేపై వైసీపీ సస్పెన్షన్ వేటు
జనసేన అధినేత పవన్కల్యాణ్తో భేటీ అయిన చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుపై ఆంధ్రప్రదేశ్ అధికార వైఎస్ఆర్సీపీ సస్పెన్షన్ వేటు వేసింది.
By అంజి Published on 4 March 2024 9:00 AM IST
లోకేష్ని చంద్రబాబు ఎందుకు దాస్తున్నాడు?: మంత్రి అంబటి
నీటి సరఫరా విషయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.
By అంజి Published on 4 March 2024 7:34 AM IST
నేటి నుంచి పదో తరగతి హాల్టికెట్లు
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి.
By అంజి Published on 4 March 2024 6:10 AM IST
ప్రేక్షకులతో కలిసి వ్యూహం సినిమా చూశాక ఆ పాత్ర గురించి మాట్లాడిన ఆర్జీవీ
విజయవాడలో ప్రేక్షకులతో కలిసి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, హీరో అజ్మల్ అమీర్ వ్యూహం సినిమా చూశారు.
By Medi Samrat Published on 3 March 2024 4:54 PM IST
వివేకా హత్య కేసులో సీఎం జగన్ పాత్రపై విచారణ జరిపించాలి: మాజీ మంత్రి
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాత్రపై విచారణ జరిపించాలని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేత కిడారి...
By అంజి Published on 3 March 2024 12:03 PM IST
'సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమేంటి?'.. సీఎం జగన్పై చంద్రబాబు ఫైర్
ఏపీ సచివాలయం తాకట్టు పెట్టారంటూ వస్తున్న వార్తలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు.
By అంజి Published on 3 March 2024 11:31 AM IST
టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే.. దేవినేని ఉమా పరిస్థితేంటీ?
మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో చేరారు. చంద్రబాబు సమక్షంలో ఆయనకు లాంఛనంగా పార్టీలోకి స్వాగతం పలికారు.
By అంజి Published on 2 March 2024 12:07 PM IST
వైసీపీలోకి ముద్రగడ ఫ్యామిలీ?
ప్రముఖ కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తన కుటుంబ సభ్యులతో సహా ఒకటి రెండు రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు తెలుస్తోంది.
By అంజి Published on 2 March 2024 11:00 AM IST
టీడీపీ గెలిస్తే.. సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయి: సీఎం జగన్
చంద్రబాబు నాయుడు, పవన్కల్యాణ్.. విద్యారంగంలో సంస్కరణలను వ్యతిరేకిస్తున్నారంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు.
By అంజి Published on 2 March 2024 6:24 AM IST
వైసీపీకి బిగ్ షాక్.. ఎంపీ మాగుంట రాజీనామా
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల వైసీపీని వీడాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన తెలిపారు.
By అంజి Published on 28 Feb 2024 9:59 AM IST