You Searched For "APNews"
'పార్టీకి చెడ్డపేరు తెస్తే కఠిన చర్యలు'.. నాయకులకు టీడీపీ హెచ్చరిక
కొంతమంది నాయకుల ప్రవర్తన పార్టీకి చెడ్డపేరు తెస్తోందని, తమ మార్గాలను మార్చుకోని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని...
By అంజి Published on 6 Nov 2025 7:32 AM IST
రేషన్ కార్డుదారులకు ఏపీ సర్కార్ శుభవార్త.. రూ.18కే కిలో గోధుమ పిండి
జనవరి 1 నుంచి పట్టణాల్లోని రేషన్ షాపుల్లో గోధుమ పిండి పంపిణీ చేయనున్నట్టు రాష్ట్ర ఆహార పౌరసరఫరాల మరియు వినియోగదారులు వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల...
By అంజి Published on 6 Nov 2025 6:45 AM IST
'భోగాపురం ఎయిర్పోర్ట్లో త్వరలో ట్రయల్ రన్'.. కేంద్రమంత్రి రామ్మోహన్ కీలక ప్రకటన
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు 91.7 శాతం పూర్తయ్యాయని, వచ్చే నెలలో ట్రయల్ రన్ ప్రారంభిస్తామని...
By అంజి Published on 5 Nov 2025 7:35 AM IST
Andhrapradesh: దివ్యాంగులకు త్రీవీలర్ మోటార్ సైకిళ్లు.. ఇలా దరఖాస్తు చేసుకోండి
దివ్యాంగులకు ఉచితంగా 1750 రెట్రోఫిట్టెడ్ త్రీవీలర్ మోటార్ సైకిళ్లు అందజేయనున్నట్టు మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు.
By అంజి Published on 4 Nov 2025 11:35 AM IST
విశాఖ, అల్లూరి జిల్లాల్లో స్వల్ప భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు
మంగళవారం తెల్లవారుజామున వైజాగ్ నగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో స్వల్ప భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
By అంజి Published on 4 Nov 2025 10:05 AM IST
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. డిస్కమ్లకు టారిఫ్ సబ్సిడీ నిధులు విడుదల
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికానికి టారిఫ్ సబ్సిడీ ముందస్తు క్లెయిమ్గా విద్యుత్ పంపిణీ సంస్థలకు చెల్లించాల్సిన రూ.2,637 కోట్లకు..
By అంజి Published on 4 Nov 2025 8:21 AM IST
పని గంటలు పెంచుతూ.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పని గంటలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పని గంటలను 8 గంటల నుంచి 10 గంటలకు పెంచింది.
By అంజి Published on 4 Nov 2025 7:57 AM IST
బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
బాపట్ల జిల్లాలోని కర్లపాలెం మండలంలోని సత్యవతిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు.
By అంజి Published on 3 Nov 2025 6:45 AM IST
Srikakulam: కాశీబుగ్గ శ్రీవారి ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు మృతి.. సీఎం చంద్రబాబు విచారం
రాష్ట్రంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాటలో 7 మంది మరణించారు.
By అంజి Published on 1 Nov 2025 12:50 PM IST
త్వరలో 3 లక్షల ఇళ్లు ప్రారంభం: మంత్రి కొలుసు
రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో 3 లక్షల ఇళ్లను ప్రారంభిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఈ కార్యక్రమం అక్టోబర్ 29వ తేదీన జరగాల్సి...
By అంజి Published on 1 Nov 2025 7:29 AM IST
42 నుంచి 26 నిమిషాలకు తగ్గిన ఓపీ సేవల సమయం
కూటమి ప్రభుత్వం జూన్ 2024లో అధికారంలోకొచ్చినప్పట్నించి ప్రభుత్వ వైద్య రంగాన్ని మెరుగుపరచడానికి చేపట్టిన ప్రయత్నాలు సానుకూల ఫలితాల్ని...
By Medi Samrat Published on 30 Oct 2025 6:36 PM IST
యువతకు ఉద్యోగాల గేట్ వేగా ‘నైపుణ్యం’ పోర్టల్
యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తూనే, వారి ఉన్నత విద్యకు సహకరించేలా ప్రభుత్వం అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
By Medi Samrat Published on 30 Oct 2025 3:40 PM IST











