You Searched For "APNews"
Bank Holiday: ఈ నెల 16న ఏపీలో బ్యాంకులకు సెలవు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బ్యాంకు ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఈ నెల 16వ తేదీన (శుక్రవారం) కనుమ సందర్భంగా రాష్ట్రంలోని బ్యాంకులు...
By అంజి Published on 7 Jan 2026 8:36 AM IST
రైతులకు కొత్త పాస్ పుస్తకాలు.. అధికారులకు కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు
రైతుల్లో నమ్మకం, భరోసా కల్గించేలా కొత్త పాస్ పుస్తకాలను అందచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
By అంజి Published on 7 Jan 2026 7:13 AM IST
సంక్రాంతి సెలవులు.. ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 జనవరి 10 నుండి 18 వరకు అన్ని పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. దీనితో విద్యార్థులకు తొమ్మిది రోజుల పండుగ సెలవులు...
By అంజి Published on 7 Jan 2026 6:43 AM IST
ఉచితంగా సోలార్ రూఫ్ టాప్లు.. ఎస్సీ, ఎస్టీలకు ఏపీ సర్కార్ శుభవార్త
సోలార్ రూఫ్ టాప్ పథకానికి టెండర్లు పూర్తి చేసినట్టు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పేర్కొన్నారు. సోలార్ రూఫ్ టాప్కి రూ.78 వేల వరకు రాయితీ...
By అంజి Published on 6 Jan 2026 7:59 AM IST
ఆంధ్రప్రదేశ్లో ఆ ఉద్యోగుల వయోపరిమితి పెంపు?
రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, 9, 10 షెడ్యూల్ సంస్థల్లో పని చేసే ఉద్యోగుల వయోపరిమితి పెంపు అంశంపై...
By అంజి Published on 6 Jan 2026 6:45 AM IST
'త్వరలో విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం'.. మంత్రి పార్థసారథి కీలక ప్రకటన
రాష్ట్ర ప్రజలకు మంత్రి పార్థసారథి గుడ్న్యూస్ చెప్పారు. రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తామని తెలిపారు. అధికారంలోకి వస్తే విద్యుత్...
By అంజి Published on 5 Jan 2026 9:32 AM IST
Bhogapuram Airport: నేడు భోగాపురానికి తొలి విమానం
భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఇవాళ ఉదయం 11 గంటలకు తొలి వాణిజ్య విమానం ట్రయల్ రన్ జరగనుంది.
By అంజి Published on 4 Jan 2026 7:05 AM IST
పారామెడికల్ విద్యార్థుల కోసం.. తొలిసారి సప్లిమెంటరీ పరీక్షలను ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం
విద్యార్థుల విద్యా, కెరీర్ అవకాశాలను కాపాడే లక్ష్యంతో తొలిసారిగా సంస్కరణలో భాగంగా, ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్రంలో...
By అంజి Published on 2 Jan 2026 8:23 AM IST
శుభవార్త.. విద్యుత్ ఛార్జీలు తగ్గించే యోచనలో ఏపీ ప్రభుత్వం!
విద్యుత్ కొనుగోలు ఖర్చులను తగ్గించడానికి నిరంతరం ప్రయత్నాలు జరుగుతున్నాయని, భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలను మరింత తగ్గించడానికి ప్రణాళికలు...
By అంజి Published on 2 Jan 2026 6:27 AM IST
Konaseema: శివలింగం ధ్వంసం కేసులో కీలక మలుపు
కోనసీమ జిల్లా ద్రాక్షారామం భీమేశ్వరాలయంలోని కపాలేశ్వర స్వామి శివలింగం ధ్వంసం చేసిన ఘటనలో కీలక నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
By అంజి Published on 31 Dec 2025 1:39 PM IST
Vizianagaram: చెట్టును ఢీకొన్న మినీ వ్యాన్.. ఇద్దరు మృతి
విజయనగరం జిల్లా గజపతినగరంలో ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో మినీ వ్యాన్ అదుపు తప్పి చెట్టును...
By అంజి Published on 28 Dec 2025 11:58 AM IST
AP Govt: న్యూ ఇయర్ వేళ కొత్త పట్టాదారు పాస్పుస్తకాలు.. ఉచితంగా పంపిణీ
న్యూ ఇయర్లో రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే ఏడాది జనవరి 26 నుంచి 9వ తేదీ వరకు గ్రామ...
By అంజి Published on 28 Dec 2025 8:53 AM IST











