You Searched For "APNews"
వైఎస్ జగన్ విమర్శలు.. మంత్రి లోకేష్ మాస్ కౌంటర్
టెన్త్ పరీక్షల నిర్వహణలో ఫెయిలయ్యారంటూ వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ చేసిన విమర్శలపై మంత్రి నారా లోకేష్ స్పందించారు.
By అంజి Published on 1 Jun 2025 8:32 AM IST
నేటి నుంచి రేషన్ దుకాణాలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 1 ఆదివారం నుండి సరసమైన ధరల దుకాణాలలో బియ్యం, చక్కెర, పప్పులు వంటి నిత్యావసర వస్తువుల డెలివరీని తిరిగి ప్రారంభించనుంది.
By అంజి Published on 1 Jun 2025 7:52 AM IST
16,347 టీచర్ పోస్టులు.. హాల్ టికెట్లు విడుదల.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి
16,347 టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న మెగా డీఎస్సీ పరీక్షల హాల్టికెట్లు విడుదల అయ్యాయి.
By అంజి Published on 31 May 2025 9:00 AM IST
నేను జగన్కు వ్యతిరేకంగా మాట్లాడలేదు: విజయ సాయిరెడ్డి
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్కి వ్యతిరేకంగా తాను తిరుపతిలో, వైజాగ్ లో మాట్టాడినట్లు కొన్ని ఊరూ పేరూ లేని పత్రికలు, టీవీ చానళ్ళు చేస్తున్న...
By అంజి Published on 31 May 2025 8:27 AM IST
త్వరలో మరో కొత్త స్కీమ్.. మహిళలకు రూ.15,000
కాపు మహిళలకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 29 May 2025 8:15 AM IST
మెగా డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్
ఆంధ్రప్రదేశ్లో జూన్ 6 నుంచి జులై 6 వరకు 16,347 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి.
By అంజి Published on 29 May 2025 7:01 AM IST
మహానాడులో టీడీపీకి రారాజుగా నారా లోకేష్కు పట్టాభిషేకం చేస్తారా?
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మంగళవారం తన మూడు రోజుల వార్షిక సమ్మేళనం 'మహానాడు'ను ప్రారంభించగానే, అందరి దృష్టి పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్...
By అంజి Published on 28 May 2025 7:31 AM IST
అకౌంట్లలోకి రూ.20,000.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
అభివృద్ధి అంటే టీడీపీ ఆవిర్భావానికి ముందు, ఆ తర్వాత అనే చూస్తారని సీఎం చంద్రబాబు చెప్పారు.
By అంజి Published on 27 May 2025 12:50 PM IST
Andhrapradesh: గౌతమి నదిలో మునిగిపోయిన 8 మంది యువకులు.. ఒకరి మృతదేహం లభ్యం
గోదావరి నది ఉపనది అయిన గౌతమి నదిలో ఇద్దరు మైనర్ బాలురు సహా ఎనిమిది మంది యువకులు మునిగిపోయారు. సోమవారం రాత్రి, ఒక మృతదేహాన్ని బయటకు తీశారు.
By అంజి Published on 27 May 2025 12:03 PM IST
'నన్ను రెచ్చగొడితే వైఎస్ జగన్కే నష్టం'.. విజయసాయిరెడ్డి సంచలన కామెంట్స్
వైసీపీ అధినేత జగన్ చేసిన ఆరోపణలపై ఆ పార్టీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా స్పందించారు. తాను మౌనంగా ఉండడం వైయస్సార్ సీపీలో కోటరీకి సచ్చటం లేదన్నారు.
By అంజి Published on 27 May 2025 10:39 AM IST
3 రోజుల 'మహానాడు'కు సర్వం సిద్ధం.. హాజరుకానున్న 5 లక్షల మంది
అధికార తెలుగుదేశం పార్టీ తన మూడు రోజుల వార్షిక మహానాడును నేటి (ఈనెల 27) నుంచి కడపలో ప్రారంభించేందుకు సిద్ధమైంది.
By అంజి Published on 27 May 2025 9:00 AM IST
ఆ విషయంపై చర్చిద్దాం.. ఎక్కడికి రమ్మంటారు : రోజా
మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు రోజా కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
By Medi Samrat Published on 26 May 2025 8:15 PM IST