You Searched For "APNews"
ఏపీలో విషాదం.. వేడి నీరు మీద పడి మూడేళ్ల చిన్నారి మృతి
ఇంటి దగ్గర ఆడుకుంటూ ప్రమాదవశాత్తు వేడి నీళ్లు మీద పడటంతో తీవ్రంగా కాలిన గాయాలైన మూడేళ్ల బాలిక ఆదివారం రాత్రి...
By అంజి Published on 3 Feb 2026 7:14 AM IST
వైసీపీ నేత జోగి రమేశ్పై కేసు నమోదు.. వైఎస్ జగన్ ఫోన్
మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్పై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు.
By అంజి Published on 2 Feb 2026 11:10 AM IST
అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్.. రెండు కాళ్లు వెడల్పు చేశారు
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనపై రెండుకేసులు నమోదు కాగా ఒక్క...
By అంజి Published on 2 Feb 2026 10:57 AM IST
తిరుమలలో భద్రత కోసం.. సరికొత్త కెమెరాలు
తిరుమలలో భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత ఫేస్...
By అంజి Published on 2 Feb 2026 9:38 AM IST
అమరావతి మీదుగా హైస్పీడ్ రైలు: సీఎం చంద్రబాబు
రాష్ట్రానికి 3 హైస్పీడ్ రైలు కారిడార్లు రాబోతున్నట్టు సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన హైస్పీడ్ రైలు కారిడార్లు...
By అంజి Published on 2 Feb 2026 9:23 AM IST
ఏసీబీకి చిక్కిన 'దర్శి మున్సిపల్ కమిషనర్'.. కోట్ల విలువైన అక్రమాస్తుల గుర్తింపు
ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై వినుకొండ మునిసిపాలిటీ రెవెన్యూ అధికారి, దర్శి మునిసిపాలిటీ ఇన్చార్జ్ మున్సిపల్ కమిషనర్ యాదల...
By అంజి Published on 1 Feb 2026 12:34 PM IST
వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు అరెస్టు
పోలీసులు విధులు నిర్వర్తిస్తున్న సమయంలో అడ్డంకులు సృష్టించడం ద్వారా చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై...
By అంజి Published on 1 Feb 2026 7:01 AM IST
సైకిల్కు ఓటేశారు.. అభివృద్ధికి చోటిచ్చారు : సీఎం చంద్రబాబు
గత ఎన్నికల్లో సైకిల్ కు ఓటేసి ప్రజలు అభివృద్ధికి చోటిచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
By Medi Samrat Published on 31 Jan 2026 8:20 PM IST
ఏపీ ప్రభుత్వం శుభవార్త.. నేటి నుంచే పింఛన్ల పంపిణీ
రాష్ట్రంలో ఒక రోజు ముందు అంటే నేటి నుంచి ఫించన్లు పంపిణీ చేయనున్నారు. రేపు ఆదివారం కావడంతో లబ్ధిదారులకు ఈ రోజు నుంచే నగదు అందజేయనున్నారు
By అంజి Published on 31 Jan 2026 7:24 AM IST
కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ సజీవ దహనం
కాకినాడ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. రావికంపాడు జంక్షన్ వద్ద రొయ్యల వ్యాన్ను తప్పించబోయి డీజిల్ ట్యాంకర్ను లారీ ఢీకొట్టడంతో 43 ఏళ్ల డ్రైవర్...
By అంజి Published on 29 Jan 2026 2:37 PM IST
ఏపీలో కొత్తగా 13 ప్రజారోగ్య లేబరేటరీలు.. గ్రామీణ ప్రాంతాలకు మరింత చేరువలో వైద్యసేవలు
రాష్ట్రంలో కొత్తగా 13 ప్రజారోగ్య లేబరేటరీలు రాబోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు నమూనాల పరీక్షల..
By అంజి Published on 28 Jan 2026 7:10 AM IST
త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్.. గుడ్న్యూస్ చెప్పిన మంత్రి
త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ...
By అంజి Published on 28 Jan 2026 7:01 AM IST











