You Searched For "APNews"
14న వైసీపీలో చేరుతా: ముద్రగడ
కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిక ఖాయమైంది. ఈ నెల 14వ తేదీన ఆయన ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.
By అంజి Published on 10 March 2024 10:43 AM IST
తగ్గేదే లే.. జగన్కు ఆనాడే చెప్పా: నారా లోకేష్
టీడీపీ బలం కార్యకర్తలేనని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. నాయకులు పార్టీ మారినా.. పార్టీకి అండగా నిలబడేది కార్యకర్తలేనని...
By అంజి Published on 8 March 2024 1:15 PM IST
బీజేపీతో పొత్తుపై నేడు స్పష్టత.. సీట్ల పంపకంపై క్లారిటీ
బీజేపీ, ప్రాంతీయ పార్టీ మధ్య పొత్తు పెట్టుకునే అవకాశాలపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్షాతో సమావేశమై చర్చలు...
By అంజి Published on 8 March 2024 5:58 AM IST
ఢిల్లీలో బీజేపీ నేతలతో భేటీ కానున్న పవన్, చంద్రబాబు
చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ గురువారం న్యూఢిల్లీలో బీజేపీ కేంద్ర నేతలతో సీట్ల పంపకంపై చర్చలు జరపనున్నారు.
By అంజి Published on 7 March 2024 8:30 AM IST
నేడు వైఎస్సార్ చేయూత నిధుల విడుదల
ఆంధ్రప్రదేశ్ మహిళలకు సీఎం జగన్ సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. వైఎస్సార్ చేయూత పథకంలో భాగంగా ప్రభుత్వం నేడు నాలుగో విడత నిధులను విడుదల చేయనుంది.
By అంజి Published on 7 March 2024 6:40 AM IST
చంద్రబాబుతో పవన్ భేటీ.. బీజేపీతో పొత్తుపై ప్రధాన చర్చ
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబు నాయుడుతో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బుధవారం నాడు ఆయన నివాసంలో భేటీ అయ్యారు.
By అంజి Published on 6 March 2024 12:13 PM IST
బీసీ సామాజిక వర్గానికి కీలక హామీలు.. పక్కాగా అమలు చేస్తామన్న టీడీపీ
తెలుగుదేశం పార్టీ.. బిసి డిక్లరేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సమాజ అభ్యున్నతికి వివిధ ప్రయోజనాలను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
By అంజి Published on 6 March 2024 9:44 AM IST
ఏపీ రైతులకు శుభవార్త.. నేడు ఖాతాల్లోకి డబ్బులు
మిచౌంగ్ తుఫానుతో పంటను కోల్పోయిన రైతులకు ఇన్ఫుట్ సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అందించనుంది.
By అంజి Published on 6 March 2024 6:32 AM IST
'జగన్ విధానాలతో విసుగు చెందా'.. వైసీపీకి మంత్రి గుమ్మనూరు రాజీనామా
వైసీపీ సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ మంగళవారం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రివర్గంతో పాటు పార్టీకి రాజీనామా...
By అంజి Published on 5 March 2024 1:01 PM IST
మీ బిడ్డనంటున్నాడు.. జర జాగ్రత్త ప్రజలారా: నారా లోకేష్
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. సీఎం వైఎస్ జగన్పై టీడీపీ నేత నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు.
By అంజి Published on 5 March 2024 11:18 AM IST
'మార్చిలోనే తీవ్ర ఎండలు'.. ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ హెచ్చరిక
అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతల మధ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ సోమవారం ఓ హెచ్చరిక జారీ చేసింది.
By అంజి Published on 5 March 2024 9:10 AM IST
ఇవాళ 'జయహో బీసీ సభ'.. హాజరవనున్న చంద్రబాబు, పవన్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఎన్నికలు వస్తుండటంతో అధికార, ప్రతిపక్షాలు కాలు దువ్వుకుంటున్నాయి.
By అంజి Published on 5 March 2024 7:51 AM IST