స్పోర్ట్స్ - Page 53
IPL 2025 : పంజాబ్ ఫైనల్కు వెళ్తుంది.. 300 పరుగులు చేసే శక్తి ఆ ఒక్క జట్టుకు మాత్రమే ఉంది
IPL 2024లో అనేక కొత్త రికార్డులు వెలుగు చూశాయి. 22 మార్చి 2025 నుండి ప్రారంభమయ్యే 18వ సీజన్లోనూ కొత్త రికార్డులు నమోదు కానున్నాయి.
By Medi Samrat Published on 21 March 2025 10:01 AM IST
FactCheck : ప్రాక్టీస్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 400కు పైగా పరుగులు చేసిందా.?
మార్చి 23న హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్తో జరిగే మ్యాచ్ ద్వారా సన్రైజర్స్ హైదరాబాద్ టైటిల్ వేటను...
By న్యూస్మీటర్ తెలుగు Published on 20 March 2025 6:09 PM IST
తుపాకుల మోతతో దద్దరిల్లిన ఛత్తీస్గఢ్.. 22 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్గఢ్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో 22 మంది మావోయిస్టులు మరణించారని అధికారులు గురువారం తెలిపారు.
By Medi Samrat Published on 20 March 2025 4:30 PM IST
విడాకుల కోసం ముసుగు వేసుకుని కోర్టుకు వెళ్లిన క్రికెటర్
క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ, మార్చి 20, గురువారం, ముంబైలోని బాంద్రాలోని ఒక కుటుంబ కోర్టుకు విడాకుల పిటిషన్ విచారణకు వచ్చారు.
By Medi Samrat Published on 20 March 2025 4:18 PM IST
కెప్టెన్గా కాదు.. కేవలం బ్యాట్స్మెన్గానే బరిలో దిగుతాడు..!
IPL 2025 లో మరో యువ క్రికెటర్ కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టనున్నాడు.
By Medi Samrat Published on 20 March 2025 2:44 PM IST
ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరానా
భారత జట్టుకు బీసీసీఐ కూడా భారీ నజరానాను ప్రకటించింది. జట్టు సభ్యులకు రూ.58 కోట్లను క్యాష్ రివార్డుగా అందించనుంది.
By Knakam Karthik Published on 20 March 2025 1:18 PM IST
చాహల్-ధనశ్రీ విడాకులు.. భరణం ఎన్ని కోట్లంటే.?
క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ విడిపోతున్నారని ప్రచారం సాగింది.
By Medi Samrat Published on 19 March 2025 8:45 PM IST
అప్పుడు కోహ్లీతో కలిసి భారత్ను ప్రపంచ ఛాంపియన్గా నిలిపాడు.. ఇప్పుడు ఐపీఎల్లో అంపైర్..!
భారత్కు అండర్-19 ప్రపంచకప్ టైటిల్ను అందించిన తన్మయ్ శ్రీవాస్తవ ఇప్పుడు పునరాగమనానికి సిద్ధమయ్యాడు.
By Medi Samrat Published on 19 March 2025 8:27 PM IST
కోహ్లీ కంప్లైంట్ చేసినా.. బీసీసీఐ వినేలా లేదు..!
విదేశీ పర్యటనలకు వెళ్లే భారత ఆటగాళ్ల విషయంలో ప్రస్తుతం అమలు చేస్తున్న మార్గదర్శకాలను మార్చబోమని భారత క్రికెట్ బోర్డు (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా...
By Medi Samrat Published on 19 March 2025 7:15 PM IST
ఆ మ్యాచ్కు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్..!
మార్చి 23 ఆదివారం చెన్నైలో చెన్నై సూపర్ కింగ్స్తో జరిగే IPL 2025 మొదటి మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్కు నాయకత్వం వహిస్తారని కెప్టెన్...
By Medi Samrat Published on 19 March 2025 6:21 PM IST
కోల్కతాలో అంగరంగ వైభవంగా IPL ప్రారంభోతవ్సం..ఎవరెవరు వస్తున్నారంటే?
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగే ఐపీఎల్ 2025 ప్రారంభోత్సవం అనేక ప్రదర్శనలతో అంగరంగ వైభవంగా జరగనుంది.
By Knakam Karthik Published on 19 March 2025 5:51 PM IST
చాహల్, ధనశ్రీల విడాకులపై రేపటిలోగా తుది నిర్ణయం తీసుకోండి : బాంబే హైకోర్టు
క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మల విడాకుల పిటిషన్పై మార్చి 20లోగా నిర్ణయం తీసుకోవాలని బాంబే హైకోర్టు ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది.
By Medi Samrat Published on 19 March 2025 4:01 PM IST














