స్పోర్ట్స్ - Page 387
డివిలియర్స్కు ఆఖరి ఛాన్స్.. వస్తే ఓకే.. లేకుంటే మాత్రం..
శరీరాన్ని విల్లులా వంచి బంతిని చాలా సునాయాసనంగా బౌండరీలు దాటించడంతో సిద్దహస్తుడతను. క్రికెట్ బుక్లోని లేని ఎన్నో షాట్లను అవలీలగా బాదుతూ.. మిస్టర్...
By Newsmeter.Network Published on 4 March 2020 3:36 PM IST
సగానికి తగ్గిన ఐపీఎల్ ప్రైజ్మనీ.. ఎందుకంటే..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్-13వ సీజన్ ఫ్రైజ్మనీని బీసీసీఐ తగ్గించింది. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని అన్ని...
By Newsmeter.Network Published on 4 March 2020 2:23 PM IST
ఐపీఎల్-13వ సీజన్కు కరోనా ఎఫెక్టు..?
కరోనా వైరస్(కొవిడ్-19) ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటి వరకు ఈ వైరస్ వల్ల 3వేలకు పైగా మృత్యువాత పడ్డారు. తాజాగా భారత్ను కూడా ఈ వైరస్...
By Newsmeter.Network Published on 4 March 2020 10:37 AM IST
ఓడినా.. టెస్టు ర్యాంకింగ్స్లో మనదే అగ్రస్థానం.. అయితే..
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా టెస్టు ర్యాంకింగ్స్ను విడుదల చేసింది. న్యూజిలాండ్ చేతిలో 0-2తో కోల్పోయిన భారత్ జట్టు.. ర్యాంకింగ్స్లో...
By Newsmeter.Network Published on 3 March 2020 9:53 PM IST
చుక్కలు చూపించిన హార్దిక్
టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. గాయంతో జాతీయ జట్టుకు దూరమైన పాండ్యా.. రీఎంట్రీ సిద్దంగా ఉన్నానంటూ బ్యాటుతో తన...
By న్యూస్మీటర్ తెలుగు Published on 3 March 2020 9:09 PM IST
టీ20 వరల్డ్కప్ : సెమీఫైనల్లో భారత్ మహిళల జట్టుతో తలపడేది ఎవరంటే..?
మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్లో భారత మహిళల జట్టు అందరి కంటే ముందుగా సెమీఫైనల్కు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. మార్చి 5 తేదిన...
By Newsmeter.Network Published on 3 March 2020 5:33 PM IST
ఇంగ్లాండ్ క్రికెటర్లకు కరోనా భయం.. ఇక నుంచి అవి బంద్..
కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి దాదాపు 3000 మందికి పైగా మృత్యువాత పడ్డారు. వేల సంఖ్యలో బాధితులు...
By Newsmeter.Network Published on 3 March 2020 3:24 PM IST
ధోని ప్రాక్టీస్.. దద్దరిల్లిన స్టేడియం
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి అభిమానులు ఏ రేంజ్లో ఉంటారో చెప్పనక్కరలేదు. 2019 ప్రపంచకప్ న్యూజిలాండ్తో సెమీ ఫైనల్ అనంతరం ఈ కూల్...
By Newsmeter.Network Published on 3 March 2020 1:07 PM IST
పూర్తిగా తెలుసుకొని ప్రశ్నించు.. జర్నలిస్టుపై కోహ్లీ ఆగ్రహం
రెండో టెస్ట్ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఓ జర్నలిస్టుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. వివరాల్లోకెళితే.. రెండో...
By న్యూస్మీటర్ తెలుగు Published on 2 March 2020 12:42 PM IST
టీమిండియా కెప్టెన్సీ రేసులో ఆ ముగ్గురు..?
న్యూజిలాండ్ పర్యటన అనంతరం టీమిండియా స్వదేశంలో దక్షణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. మార్చి 12 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. 12న తొలి వన్డే...
By Newsmeter.Network Published on 1 March 2020 5:42 PM IST
జడేజా సూపర్ క్యాచ్.. వీడియో వైరల్
భారత అత్యుత్తమ ఫీల్డర్లలో రవీంద్ర జడేజా ఒకడు. తాజాగా న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో జడేజా అద్భుత ఫీల్డింగ్తో మరోసారి ఆకట్టుకున్నాడు....
By Newsmeter.Network Published on 1 March 2020 2:52 PM IST
మారని బ్యాట్స్మెన్లు.. భారమంతా తెలుగు కుర్రాడి పైనే..
క్రైస్ట్చర్చ్ : తొలి ఇన్సింగ్స్లో ఆధిక్యం లభించిందన్న ఆనందం ఎంతో సేపు నిలవలేదు. మరోసారీ భారత బ్యాట్స్మెన్లు పెవిలీయన్కు క్యూ కట్టారు. కనీస...
By Newsmeter.Network Published on 1 March 2020 1:14 PM IST














