స్పోర్ట్స్ - Page 355
ధోనీ బాటలోనే రైనా..!
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ బాటలోనే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ సురేశ్ రైనా నడిచాడు. ధోని రిటైర్మెంట్ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే...
By న్యూస్మీటర్ తెలుగు Published on 15 Aug 2020 9:41 PM IST
అంతర్జాతీయ క్రికెట్కు ధోనీ గుడ్బై
ఎన్నో మరపురాని విజయాలను అందించిన భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ క్రీడాభిమానులకు చేదువార్త చెప్పాడు. అంతర్జాతీయ...
By న్యూస్మీటర్ తెలుగు Published on 15 Aug 2020 9:11 PM IST
చెన్నై చేరుకున్న సీఎస్కే సారథి.. అతనితో పాటు వారు కూడా..
టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్కీపర్.. చెన్నె సూపర్ కింగ్స్ (సీఎస్కే) సారథి మహేంద్ర సింగ్ ధోనీ ప్రత్యేక విమానంలో శుక్రవారం చెన్నై చేరుకున్నాడు....
By న్యూస్మీటర్ తెలుగు Published on 15 Aug 2020 5:34 PM IST
పదేళ్ల తర్వాత జట్టులోకి వచ్చాడు.. క్రీజులో అలా నిలబడడం చూసి అంతా షాక్..!
ఫవాద్ ఆలమ్.. పాకిస్థాన్ క్రికెటర్ 11 ఏళ్ల విరామం.. కరెక్ట్ గా చెప్పాలంటే 3910 రోజుల తర్వాత మ్యాచ్ ఆడడానికి వచ్చాడు. 88 టెస్ట్లు తర్వాత ఇంగ్లండ్తో...
By న్యూస్మీటర్ తెలుగు Published on 14 Aug 2020 1:02 PM IST
స్టార్ షట్లర్ సిక్కి రెడ్డికి కరోనా పాజిటివ్
మహిళల డబుల్స్ స్టార్ షట్లర్ నేలకుర్తి సిక్కి రెడ్డి కరోనా వైరస్ బారిన పడ్డారు. ఐదు నెలల విరామం తర్వాత.. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో...
By న్యూస్మీటర్ తెలుగు Published on 14 Aug 2020 7:55 AM IST
ధోనికి కరోనా టెస్టు.. రిజల్ట్ ఏమని వచ్చిందంటే..!
ఐపీఎల్ అతి త్వరలో మొదలుకాబోతున్న తరుణంలో ఫ్రాంచైజీలు సమాయత్తమవుతూ ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ కరోనా పరీక్షలు...
By న్యూస్మీటర్ తెలుగు Published on 13 Aug 2020 6:04 PM IST
ఆత్మహత్య చేసుకున్న 'జూనియర్ స్టెయిన్'
ఇండియన్ ప్రీమియర్ లీగ్-13వ సీజన్కు ఎంపిక అవ్వలేదని ఓ క్రికెటర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముంబైకి చెందిన కరణ్ తివారీ...
By తోట వంశీ కుమార్ Published on 13 Aug 2020 12:10 PM IST
ఐపీఎల్ ఆరంభానికి ముందే.. రాజస్థాన్ రాయల్స్కు షాక్..!
యూఏఈ వేదికగా సెప్టెంబర్ -19 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ ప్రారంభం కానుంది. ఈ సీజన్ ప్రారంభం కాకముందే రాజస్థాన్ రాయల్స్ ప్రాంచైజీకి...
By తోట వంశీ కుమార్ Published on 12 Aug 2020 2:32 PM IST
కుమారుడికి జరిమానా విధించిన తండ్రి
ఇంగ్లాండ్ పేసర్కు స్టువర్ట్ బ్రాడ్కు జరిమానా పడింది. ఇటీవల పాకిస్థాన్తో ముగిసిన తొలి టెస్టులో బ్రాడ్ ఐసీసీ నిమమావళిని ఉల్లంఘించడంతో.. మ్యాచ్...
By తోట వంశీ కుమార్ Published on 12 Aug 2020 12:58 PM IST
పోలీసులతో జడేజా భార్య వాగ్వాదం..!
టీమ్ఇండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా భార్య రివా సోలంకి ఓ వివాదంలో చిక్కుకుంది. కరోనా రూల్స్ను అతిక్రమించిన విషయంలో సోమవారం రాత్రి పోలీసులతో జడేజా...
By తోట వంశీ కుమార్ Published on 11 Aug 2020 5:36 PM IST
ఆ మ్యాచ్లో సచిన్ వెంటే అదృష్టం ఉంది
2011 వన్డే ప్రపంచ కప్లో సెమీఫైనల్ మ్యాచ్లో టీమ్ఇండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో తలపడిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్లో మాస్టర్ బ్లాస్టర్...
By తోట వంశీ కుమార్ Published on 11 Aug 2020 2:38 PM IST
అంబటి రాయుడిని తీసుకోకపోవడానికి అదే కారణం : మాజీ సెలక్టర్ గగన్ ఖోడా
టీమ్ఇండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడిని 2019 ప్రపంచకప్లో ఆడే భారత జట్టులో ఎంపిక చేయలేదు. రాయుడి బదులు ఆల్రౌండర్ విజయ్శంకర్ను ఎంపిక చేయగా.. తన...
By తోట వంశీ కుమార్ Published on 10 Aug 2020 5:09 PM IST














