స్పోర్ట్స్ - Page 107
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్.. టాప్-10లో ముగ్గురు భారత బ్యాట్స్మెన్లు
ఐసీసీ తాజా టెస్టు ర్యాంకింగ్స్లో భారత యువ బ్యాట్స్మెన్ యశస్వి జైస్వాల్, ప్రస్తుత వెటరన్ ఆటగాడు విరాట్ కోహ్లి ర్యాంకులు మెరుగవగా.. పాకిస్థాన్...
By Medi Samrat Published on 28 Aug 2024 4:34 PM IST
ఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన జయ్ షా.. బాధ్యతలు స్వీకరించేది మాత్రం అప్పుడే..
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) కార్యదర్శి జయ్ షా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు
By Medi Samrat Published on 27 Aug 2024 9:02 PM IST
టీ20 వరల్డ్ కప్కు భారత జట్టు ఎంపిక.. ఈ టీమ్తో టైటిల్ పక్కా..!
అక్టోబర్లో జరగనున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2024 కోసం భారత జట్టును ప్రకటించారు
By Medi Samrat Published on 27 Aug 2024 3:29 PM IST
బీసీసీఐ కార్యదర్శిగా రోహన్ జైట్లీ అంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చేశాడు!
బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జైషా.. త్వరలోనే ఐసీసీ చైర్మన్గా బాధ్యతలు తీసుకుంటారని తెలుస్తోంది.
By Srikanth Gundamalla Published on 27 Aug 2024 12:15 PM IST
Viral Video : కెప్టెన్ బౌలర్ భుజం మీద చేయి వేయకూడదా.?
రావల్పిండిలో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో పాకిస్థాన్ పై బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో సూపర్ విజయాన్ని నమోదు చేసింది.
By Medi Samrat Published on 26 Aug 2024 5:42 PM IST
సెకండ్ ఇన్నింగ్స్కు సిద్ధమైన ధావన్.. ఇకపై ఆ లీగ్లో ఆడుతూ అలరిస్తాడు..!
భారత జట్టు మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ ఇటీవల అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
By Medi Samrat Published on 26 Aug 2024 3:16 PM IST
చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్, పాక్పై తొలిటెస్టు విజయం
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు చరిత్ర క్రియేట్ చేసింది. పాకిస్థాన్పై తొలి టెస్టు విజయాన్ని నమోదు చేసుకుంది
By Srikanth Gundamalla Published on 26 Aug 2024 8:23 AM IST
ఆ ముగ్గురు క్రికెటర్లంటే చాలా ఇష్టం: మనూ బాకర్
భారత యువ షూటర్ మను బాకర్ పారిస్ ఒలింపిక్స్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 25 Aug 2024 10:08 AM IST
క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన శిఖర్ ధవన్
భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ శనివారం, ఆగస్టు 24న దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
By అంజి Published on 24 Aug 2024 9:00 AM IST
బంగ్లా ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్పై హత్య కేసు
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్పై హత్య కేసు నమోదైందని ఢాకా ట్రిబ్యూన్ నివేదిక వెల్లడించింది
By Medi Samrat Published on 23 Aug 2024 7:45 PM IST
'మహిళా రెజ్లర్లకు భద్రత పునరుద్ధరించండి'.. పోలీసులకు ఢిల్లీ హైకోర్టు ఆదేశం
బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై లైంగిక వేధింపుల కేసులో సాక్ష్యం చెప్పేందుకు సిద్ధంగా ఉన్న మహిళా రెజ్లర్లకు ఢిల్లీ పోలీసులు భద్రతను ఉపసంహరించుకున్నారని ఏస్...
By అంజి Published on 23 Aug 2024 8:42 AM IST
గంభీర్ ప్రకటించిన జట్టులో ఆ దిగ్గజ క్రికెటర్ల పేర్లు మిస్..!
మాజీ క్రికెటర్, భారత జట్టు ప్రస్తుత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ స్పోర్ట్స్ క్రీడాతో మాట్లాడుతూ.. తన ఆల్-టైమ్ వరల్డ్ XIని ప్రకటించాడు
By Medi Samrat Published on 21 Aug 2024 6:15 PM IST











