జాతీయం - Page 90
రోడ్లను ప్రియాంక గాంధీ చెంపల వలె.. స్మూత్గా మారుస్తా: బీజేపీ అభ్యర్థి
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను గెలిస్తే, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా చెంపల్లా.. నియోజకవర్గంలోని రోడ్లను సున్నితంగా చేస్తానని బీజేపీ అభ్యర్థి...
By అంజి Published on 5 Jan 2025 4:05 PM IST
షాకింగ్.. పెళ్లికాని జంటలకు ఓయోలో నో రూమ్స్
ప్రముఖ హోటల్ బుకింగ్ ప్లాట్ఫారమ్ అయిన ఓయో కీలక నిర్ణయం తీసుకుంది. ఓయో.. దాని చెక్-ఇన్ విధానాన్ని సవరించింది.
By అంజి Published on 5 Jan 2025 3:00 PM IST
జమ్ముకశ్మీర్లో లోయలో పడిన వాహనం.. నలుగురు మృతి
జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలోని మాసు-పాడర్ ప్రాంతంలో ఆరుగురు ప్రయాణికులతో వెళ్తున్న వాహనం లోతైన లోయలో పడటంతో నలుగురు మరణించారని అధికారులు...
By అంజి Published on 5 Jan 2025 1:27 PM IST
భారీ ఎన్కౌంటర్.. నలుగురు నక్సల్స్ హతం, పోలీసు అధికారి మృతి
ఛత్తీస్గఢ్లోని అబుజ్మద్లో శనివారం సాయంత్రం భద్రతా బలగాలు.. నలుగురు నక్సల్స్ను హతమార్చాయి.
By అంజి Published on 5 Jan 2025 10:46 AM IST
'మహాత్మా గాంధీ పాకిస్తాన్ జాతిపిత'.. సింగర్ అభిజీత్ భట్టాచార్యకు నోటీసు
మహాత్మా గాంధీని పాకిస్థాన్కు 'ఫాదర్ ఆఫ్ ది నేషన్' అని పిలిచినందుకు గాయకుడు అభిజీత్ భట్టాచార్యకు న్యాయవాది లీగల్ నోటీసు పంపారు.
By అంజి Published on 5 Jan 2025 7:35 AM IST
అరవింద్ కేజ్రీవాల్ను ఢీ కొట్టేది ఎవరంటే..?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 29 మంది అభ్యర్థులను ప్రకటించింది.
By Medi Samrat Published on 4 Jan 2025 9:00 PM IST
ఆర్మీ ట్రక్కు బోల్తా.. నలుగురు సైనికులు మృతి
జమ్మూ కశ్మీర్లోని బందిపోరా జిల్లాలో ఆర్మీ ట్రక్కు అదుపు తప్పి కొండపై నుంచి బోల్తా పడడంతో నలుగురు సైనికులు తుదిశ్వాస విడిచారు.
By Medi Samrat Published on 4 Jan 2025 5:12 PM IST
గంగూలీ కుమార్తెకు తప్పిన పెను ప్రమాదం
భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ చీఫ్ సౌరవ్ గంగూలీ కుమార్తె సనా గంగూలీ పెను ప్రమాదం నుండి తప్పించుకుంది.
By Medi Samrat Published on 4 Jan 2025 12:31 PM IST
అలాంటి కేసు భారత్ లో ఒక్కటి కూడా నమోదవ్వలేదు
భారతదేశంలో హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) కేసులు ఏవీ నమోదవ్వలేదని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) తెలిపింది.
By Medi Samrat Published on 3 Jan 2025 8:30 PM IST
సీఎంపై పోటీ చేసే అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్..!
అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ మూడో జాబితాను విడుదల చేసింది.
By Medi Samrat Published on 3 Jan 2025 5:50 PM IST
23 ఏళ్ల నాటి హత్య కేసు.. గుర్మీత్ రామ్ రహీమ్కు మళ్లీ పెరుగుతున్న కష్టాలు
డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ కష్టాలు మరోసారి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.
By Medi Samrat Published on 3 Jan 2025 2:54 PM IST
విషాదం.. పట్టాలపై కూర్చొని పబ్జీ.. రైలు ఢీకొనడంతో ముగ్గురు మృతి
రైలు పట్టాలపై కూర్చొని మొబైల్లో పబ్జీ ఆడుతున్న ముగ్గురిని రైలు ఢీకొట్టింది. దీంతొ ముగ్గురు మృతి చెందారు. ఈ విషాద ఘటన బిహార్లో చోటు చేసుకుంది.
By అంజి Published on 3 Jan 2025 11:17 AM IST