Video: ఎర్రకోటపై జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ

దేశ రాజధాని ఢిల్లీలో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ప్రధాని మోదీ

By అంజి
Published on : 15 Aug 2025 7:46 AM IST

Independence Day 2025, PM Modi, national flag, Red Fort

ఎర్రకోటపై జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ

దేశ రాజధాని ఢిల్లీలో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ప్రధాని మోదీ ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేశారు. ఈ వేడుకలకు కేంద్రమంత్రులు, రాజకీయ ప్రముఖులు సహా వేలాది మంది ప్రజలు హాజరయ్యారు. ఎర్రకోటపై ప్రధాని మోదీ జెండా ఎగురవేయడం ఇది వరుసగా 12వ సారి.

ఈ స్వాతంత్ర్య దినోత్సవాన్ని "ఆశ, ఆకాంక్షల పండుగ"గా అభివర్ణించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించే దిశగా దేశం కొత్త దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని కోరారు.

అంతకుముందు ఆయన.. రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి, అమరవీరులకు నివాళి అర్పించారు.

Next Story