You Searched For "PM Modi"
ప్రధాని మోదీ ఆ విషయంలో క్లారిటీ ఇవ్వాలి : వైఎస్ షర్మిల
ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన కన్ఫర్మ్ అయిన సంగతి తెలిసిందే.
By Medi Samrat Published on 17 April 2025 8:32 PM IST
ఎన్నికలు రాగానే దర్యాప్తు సంస్థలను వాడడం వాళ్లకు అలవాటైంది: టీపీసీసీ చీఫ్
రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సోనియాగాంధీ, రాహుల్గాంధీపై అక్రమ కేసులు నమోదు చేశారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 17 April 2025 12:52 PM IST
ఇది కేవలం రాజకీయ పోరాటం కాదు, సైద్ధాంతిక యుద్ధం: రాహుల్గాంధీ
గుజరాత్లోని ఆరవిల్లి జిల్లా మొడాసా పట్టణంలో బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో రాహుల్గాంధీ ప్రసంగించారు.
By Knakam Karthik Published on 17 April 2025 11:37 AM IST
దర్యాప్తు సంస్థలను మోడీ రాజకీయ స్వార్థకోసం వాడుకుంటున్నారు: టీపీసీసీ చీఫ్
ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను ప్రధాని మోడీ తన రాజకీయ స్వార్థం కోసం వాడుకుంటున్నారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 16 April 2025 4:23 PM IST
మన పథకాలతో మోడీ ఉక్కిరిబిక్కిరవుతున్నారు..అందుకే రంగంలోకి దిగారు: సీఎం రేవంత్
ఎంత మంచి చేసినా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతే ప్రయోజనం ఉండదని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 15 April 2025 3:11 PM IST
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం.. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు.
By Medi Samrat Published on 14 April 2025 9:18 PM IST
HCU భూములపై స్పందించిన మోడీ..కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
హర్యానా యమునా నగర్ ర్యాలీలో ప్రధాని మోడీ కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 14 April 2025 3:21 PM IST
'కనీసం సంతకాలైనా తమిళంలో చేయండి'.. ప్రధాని మోదీ కౌంటర్
త్రిభాషా విధానంపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్పై తీవ్ర విమర్శలు చేశారు.
By అంజి Published on 6 April 2025 6:00 PM IST
పంబన్ బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ
శ్రీరామ నవమి సందర్భంగా తమిళనాడులోని రామేశ్వరాన్ని కలుపుతూ నిర్మించిన పాంబన్ బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
By అంజి Published on 6 April 2025 3:06 PM IST
ప్రధాని మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం
భారత ప్రధాని మోదీకి శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార తమ దేశ అత్యున్నత పురస్కారం 'మిత్ర విభూషణ'ను అందజేశారు.
By అంజి Published on 5 April 2025 1:34 PM IST
ఇదో చరిత్రాత్మక మలుపు..వక్ఫ్కు ఆమోదంపై.. ప్రధాని మోడీ ట్వీట్
వక్ఫ్ బిల్లుకు ఆమోదం లభించడంపై ప్రధాని మోడీ స్పందించారు.
By Knakam Karthik Published on 4 April 2025 9:21 AM IST
త్వరలో బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడు!
ఏప్రిల్ 4న జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత భారతీయ జనతా పార్టీ (బిజెపి) తదుపరి జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ ఊపందుకుంటుందని...
By అంజి Published on 2 April 2025 9:23 AM IST