You Searched For "PM Modi"
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోడీ భేటీ.. 'ఆపరేషన్ సింధూర్'పై వివరణ
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోడీ సమావేశం అయ్యారు.
By Knakam Karthik Published on 7 May 2025 2:29 PM IST
ప్రతి భారతీయుడు హర్షించదగ్గ విషయం, మోడీకి మద్దతుగా నిలుస్తాం: పవన్
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు.
By Knakam Karthik Published on 7 May 2025 2:09 PM IST
నేడు సీసీఎస్తో ప్రధాని మోదీ కీలక భేటీ.. యుద్ధ సన్నద్ధతపై చర్చించే అవకాశం
ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ దాడి చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం 11 గంటలకు కేంద్ర...
By అంజి Published on 7 May 2025 6:46 AM IST
'మీరు కోరుకునేది ఖచ్చితంగా జరుగుతుంది'.. పాక్కు రాజ్నాథ్ సింగ్ హెచ్చరిక
భారతదేశాన్ని దెబ్బతీసే ధైర్యం చేసేవారికి "తగిన" సమాధానం ఇవ్వడం తన బాధ్యత అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం అన్నారు.
By అంజి Published on 5 May 2025 6:27 AM IST
పహల్గామ్ ఉగ్రదాడి: ప్రధాని మోడీతో ఎయిర్ చీఫ్ మార్షల్ సమావేశం
ప్రధాని మోడీతో భారత ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ ఢిల్లీలోని ప్రధాని నివాసంలో సమావేశం అయ్యారు.
By Knakam Karthik Published on 4 May 2025 5:52 PM IST
కేంద్రం నిర్ణయం, రాహుల్గాంధీ విజయమే..కులగణనపై సీఎం రేవంత్ రియాక్షన్
కులగణన నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
By Knakam Karthik Published on 1 May 2025 12:04 PM IST
రష్యా పర్యటనను వాయిదా వేసుకున్న ప్రధాని మోదీ.. కారణం ఏమిటంటే..?
జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిపై భారత్-పాక్ల మధ్య ఉద్రిక్తత నెలకొంది.
By Medi Samrat Published on 30 April 2025 4:00 PM IST
Pahalgam Attack: భద్రతా దళాలకు పూర్తి కార్యచరణ స్వేచ్ఛ.. ప్రధాని మోదీ సంచలన నిర్ణయం!
గత వారం జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పౌరులు మరణించగా, దీనిపై స్పందించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం భారత...
By అంజి Published on 30 April 2025 7:08 AM IST
అమరావతి పునఃప్రారంభానికి అందరూ రావాలి: సీఎం చంద్రబాబు
అమరావతి పునఃప్రారంభానికి రాష్ట్ర ప్రజలందరూ రావాలని సీఎం చంద్రబాబు కోరారు.
By Knakam Karthik Published on 28 April 2025 4:40 PM IST
ఏపీ రాజధాని నిర్మాణాన్ని పునఃప్రారంభించనున్న ప్రధాని మోదీ
మే 2న ప్రధాని నరేంద్ర మోడీ చే నిర్వహించబడే అమరావతి రాజధాని పునఃప్రారంభ కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు...
By అంజి Published on 28 April 2025 9:12 AM IST
15 ని.లు రోడ్ షో.. గంట బహిరంగ సభ.. మోడీ అమరావతి షెడ్యూల్ ఫిక్స్
ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పర్యటన ఖరారైంది.
By Knakam Karthik Published on 27 April 2025 4:16 PM IST
‘కచ్చితంగా న్యాయం జరుగుతుంది’.. మన్ కీ బాత్లో పహల్గామ్ దాడి బాధితులకు ప్రధాని మోదీ హామీ
ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగించారు. తన కార్యక్రమం ప్రారంభంలోనే ప్రధాని మోదీ పహల్గామ్ దాడిని ప్రస్తావించారు.
By Medi Samrat Published on 27 April 2025 11:37 AM IST