You Searched For "PM Modi"
నిజమెంత: ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలువురు ప్రముఖ రాజకీయ నాయకులతో కలిసి ఉన్నది జ్యోతి మల్హోత్రా అంటూ ప్రచారం.
పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేసిందనే ఆరోపణలపై యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను అరెస్టు చేశారు. అయితే ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నాయకుడు రాహుల్...
By న్యూస్మీటర్ తెలుగు Published on 27 May 2025 11:42 AM IST
అనవసర ప్రకటనలు చేయొద్దు..బీజేపీ నేతలకు మోడీ వార్నింగ్
ఢిల్లీలో ఎన్డీఏ నాయకులతో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ అనవసరమైన ప్రకటనలు చేయకుండా ఉండాలని ఆ పార్టీ నాయకులను కోరారు.
By Knakam Karthik Published on 26 May 2025 8:30 AM IST
సీఎం చంద్రబాబు బ్లూ ప్రింట్పై ప్రధాని ప్రశంసలు
నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ బ్లూ ప్రింట్ ద్వారా సీఎం చంద్రబాబు వివరించారు
By Medi Samrat Published on 24 May 2025 4:17 PM IST
'కేంద్రం-రాష్ట్రాలు టీమ్ ఇండియాలా పనిచేస్తే ఏ లక్ష్యం అసాధ్యం కాదు' : ప్రధాని మోదీ
నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం శనివారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగింది.
By Medi Samrat Published on 24 May 2025 2:42 PM IST
2018 తర్వాత తొలిసారి నీతి ఆయోగ్ మీటింగ్కు తెలంగాణ సీఎం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.
By Knakam Karthik Published on 23 May 2025 1:15 PM IST
లేఖలు రాసి దులుపుకోవడం కాదు, బుల్లెట్ దిగిందా? లేదా?: బండి సంజయ్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 22 May 2025 12:39 PM IST
నేడు దేశ వ్యాప్తంగా 103 అమృత్ భారత్ స్టేషన్ల ప్రారంభోత్సవం..తెలంగాణలో ఆ మూడు స్పెషల్
నేడు దేశ వ్యాప్తంగా 103 అమృత్ భారత్ రైల్వేస్టేషన్లను ప్రధాని మోడీ వర్చువల్గా ప్రారంభించనున్నారు.
By Knakam Karthik Published on 22 May 2025 7:17 AM IST
బసవరాజు తలపై రూ.1.5 కోట్ల భారీ రివార్డు.. ప్రధాని మోదీ స్పందన
ఛత్తీస్గఢ్ లోని నారాయణపూర్లో జరిగిన ఎదురు కాల్పుల్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందారు.
By Medi Samrat Published on 21 May 2025 6:30 PM IST
తెలంగాణలో మహిళలే నిర్వహించే రైల్వేస్టేషన్ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ
అమృత్ భారత్ స్టేషన్లను గురువారం ఉదయం 9.30 గంటలకు ప్రధానమంత్రి ప్రజలకు అంకితం చేయనున్నట్లు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు.
By Knakam Karthik Published on 21 May 2025 4:34 PM IST
ఇందిరాగాంధీ గుణపాఠం చెబితే..ఇప్పుడు మోడీ వెనకడుగు వేశారు: సీఎం రేవంత్
ప్రధానిగా దేశానికి వన్నె తెచ్చిన మహా నాయకుడు రాజీవ్ గాంధీ..అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 21 May 2025 1:08 PM IST
శాంతిచర్చలకు మేం రెడీ..మోడీ సర్కార్ సిద్ధమా?..మావోయిస్టుల సంచలన లేఖ
చర్చల ద్వారా శాంతి నెలకొల్పాలని కోరుతూ మావోయిస్టు పార్టీ మరో లేఖ విడుదల చేసింది.
By Knakam Karthik Published on 14 May 2025 3:20 PM IST
అదంపూర్ ఎయిర్బేస్కు ప్రధాని మోదీ.. జవాన్లతో ముచ్చట
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఉదయం పంజాబ్లోని అదంపూర్ ఎయిర్బేస్ను సందర్శించారు. ఐఏఎఫ్ సిబ్బందితో ఆయన సమావేశం అయ్యారు.
By అంజి Published on 13 May 2025 1:04 PM IST