You Searched For "PM Modi"
ధన్ఖడ్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం..మోదీ ఏమన్నారో తెలుసా?
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు.
By Knakam Karthik Published on 22 July 2025 1:39 PM IST
వర్షాకాల సమావేశాలు ఆపరేషన్ సింధూర్ విజయాన్ని జరుపుకుంటాయి: ప్రధాని మోదీ
ఆపరేషన్ సింధూర్లో సైనికుల విజయాన్ని జరుపుకునేందుకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుపుకుంటామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు .
By అంజి Published on 21 July 2025 11:22 AM IST
రైతుల ఖాతాల్లోకి రూ.2,000.. నేడు కీలక ప్రకటన!
పీఎం కిసాన్ 20వ విడత డబ్బుల గురించి రైతులు ఎదురుచూస్తున్నారు. దీనిపై నేటి బిహార్ పర్యటనలో ప్రధాని మోదీ ప్రకటన చేసే అవకాశం ఉంది.
By అంజి Published on 18 July 2025 7:40 AM IST
నేడు 51 వేల మందికి నియామక పత్రాలు
కేంద్రంలోని వివిధ విభాగాలు, సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికైన వారికి నేడు ప్రధాని నరేంద్ర మోదీ నియామక పత్రాలను అందజేయనున్నారు.
By అంజి Published on 12 July 2025 7:37 AM IST
భారత ప్రధాని మోదీకి బ్రెజిల్ అత్యున్నత పురస్కారం
భారత ప్రధాని మోదీకి మరో గౌరవం లభించింది. బ్రెజిల్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడి అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్నారు
By Knakam Karthik Published on 9 July 2025 7:40 AM IST
రైతుల ఖాతాల్లోకి రూ.2,000.. జమ అయ్యేది అప్పుడేనా?
దేశ వ్యాప్తంగా ఉన్న రైతులకు.. కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది.
By అంజి Published on 7 July 2025 12:13 PM IST
ఆఫ్రికా దేశాలపై భారత్ ఫోకస్..చైనా ఆధిపత్యానికి చెక్పెట్టేందుకు మోదీ ప్లాన్
భారత ప్రధాని మోదీ తన ఐదు దేశాల పర్యటనలో భాగంగా ఆఫ్రికా దేశమైన నమీబియాను సందర్శించనున్నారు.
By Knakam Karthik Published on 6 July 2025 7:51 PM IST
ప్రధాని మోదీకి అత్యున్నత పురస్కారం అందించిన ఘనా
ఘనా అధ్యక్షుడు జాన్ మహామా ప్రధానమంత్రి మోదీకి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం అయిన ‘ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనాను అందించారు
By Knakam Karthik Published on 3 July 2025 8:23 AM IST
ఆపరేషన్ కగార్ ఆపేసి మావోయిస్టులతో చర్చలెందుకు జరపరు?: టీపీసీసీ చీఫ్
కేంద్ర ప్రభుత్వం చేపట్టి ఆపరేషన్ కగార్పై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 30 Jun 2025 12:51 PM IST
నిజామాబాద్ రైతుల 40 ఏళ్ల కలను మోదీ నెరవేర్చారు: అమిత్ షా
నిజామాబాద్లో పసుపు రైతుల నలభై సంవత్సరాల కలను ప్రధాని మోదీ నెరవేర్చారని కేంద్ర హోంశాఖ అమిత్ షా పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 29 Jun 2025 3:49 PM IST
పోలవరం ఎత్తుపై పార్లమెంట్లో ప్రశ్నించేందుకు రాష్ట్రం నుంచి ఒక్క మగాడూ లేడా?: షర్మిల
పోలవరం ప్రాజెక్టు తగ్గించి అన్యాయం చేస్తున్నారు. మూడు పార్టీలు మోదీకి తొత్తులగా మారి పని చేస్తున్నారు..అని షర్మిల పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 27 Jun 2025 1:28 PM IST
ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలి: ఎమ్మెల్సీ కవిత
భద్రాచలం పట్టణంలో ఉన్న ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.
By Knakam Karthik Published on 25 Jun 2025 11:29 AM IST