జాతీయం - Page 89
ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ
భారతీయ జనతా పార్టీ (BJP) ఆధ్వర్యంలోని జాతీయ ప్రజాస్వామిక కూటమి (NDA) ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం తమ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించింది
By Knakam Karthik Published on 17 Aug 2025 8:11 PM IST
అఫిడవిట్ ఇవ్వండి లేదా క్షమాపణ చెప్పండి..రాహుల్కు ఈసీ డెడ్లైన్
కాంగ్రెస్ నేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన “వోట్ చోరీ” ఆరోపణలపై ఎన్నికల కమిషన్ (ECI) ఘాటుగా స్పందించింది.
By Knakam Karthik Published on 17 Aug 2025 5:07 PM IST
జమ్ముకశ్మీర్లో మళ్లీ క్లౌడ్బరస్ట్.. పోటెత్తిన వరద.. ఏడుగురు మృతి
జమ్మూ కాశ్మీర్లోని కథువా జిల్లాలో రెండు వేర్వేరు క్లౌడ్ బరస్ట్లు ఏర్పడటంతో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనల్లో ఏడుగురు మరణించారు.
By అంజి Published on 17 Aug 2025 1:31 PM IST
ఉట్టి కొట్టే వేడుకల్లో విషాదం.. ఇద్దరు మృతి, 200 మందికి పైగా గాయాలు
శనివారం ముంబైలో జరిగిన 'దహి హండి' (ఉట్టి కొట్టే) ఉత్సవాల్లో ఇద్దరు మరణించగా, 200 మందికి పైగా గాయపడ్డారు.
By అంజి Published on 17 Aug 2025 9:15 AM IST
Video: మాతృభూమిపై అడుగుపెట్టిన శుభాంశు శుక్లా
భారత్ తరఫున అంతరిక్షానికి వెళ్లొచ్చిన తొలి వ్యోమగామి శుభాంశు శుక్లా స్వదేశానికి చేరుకున్నారు.
By అంజి Published on 17 Aug 2025 6:50 AM IST
రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఈసీ మీడియా సమావేశం.. ఎందుకంటే..
భారత ఎన్నికల సంఘం ఆగస్టు 17 (ఆదివారం) మధ్యాహ్నం 3 గంటలకు న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్లో విలేకరుల సమావేశం నిర్వహించనుంది
By Medi Samrat Published on 16 Aug 2025 6:00 PM IST
విషాదం.. హుమాయున్ సమాధి గోడ కూలి ఆరుగురు మృతి
ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలోని హుమాయున్ సమాధి సముదాయం సమీపంలో ఉన్న దర్గా షరీఫ్ పట్టే షా లోపల గోడ కూలిపోవడంతో శుక్రవారం మధ్యాహ్నం ముగ్గురు మహిళలు,...
By అంజి Published on 16 Aug 2025 7:33 AM IST
పురాతన సమాధి పక్కన నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఐదుగురు మృతి
ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో ఘోర విషాదం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 15 Aug 2025 7:22 PM IST
క్లౌడ్ బరస్ట్ ఘటనలో 65కి చేరిన మరణాలు..వంద మందికి పైగా అదృశ్యం
జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వార్లో శుక్రవారం సంభవించిన భారీ మేఘాల విస్ఫోటనం కారణంగా మరణించిన వారి సంఖ్య 65 కి చేరుకుంది.
By Knakam Karthik Published on 15 Aug 2025 3:20 PM IST
పంద్రాగస్టు వేళ విషాదం.. స్కూల్ గోడ కూలి చిన్నారి మృతి
రాజస్థాన్లోని ఉదయపూర్లోని పత్తర్ పాడి గ్రామంలో నిర్మాణంలో ఉన్న పాఠశాల బాల్కనీ గోడ కూలిపోవడంతో ఒక బాలిక మరణించగా, మరొక బాలిక గాయపడినట్లు అధికారులు...
By అంజి Published on 15 Aug 2025 1:30 PM IST
వారికి రూ.15,000 ప్రోత్సాహకం.. కొత్త పథకాన్ని ప్రకటించిన ప్రధాని మోదీ
ప్రధాని మోదీ కొత్త పథకాన్ని ప్రకటించారు. ఎర్రకోటపై ఫ్రీడమ్ స్పీచ్ సందర్భంగా ప్రధానమంత్రి వికసిత్ భారత్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు చెప్పారు.
By అంజి Published on 15 Aug 2025 10:59 AM IST
దేశ ప్రజలకు గుడ్న్యూస్ చెప్పిన ప్రధాని మోదీ
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ గుడ్న్యూస్ చెప్పారు. ఈ దీపావళి లోపు ప్రజలపై జీఎస్టీ భారాన్ని తగ్గించనున్నట్టు ప్రకటించారు.
By అంజి Published on 15 Aug 2025 9:16 AM IST











