జాతీయం - Page 64
నాగ్పూర్ హింసాకాండ ప్రధాన సూత్రధారి అరెస్ట్.. గత ఎన్నికల్లో గడ్కరీపై కూడా పోటీ చేశాడు..!
సోమవారం నాగ్పూర్లో చెలరేగిన హింసాకాండకు సూత్రధారి అయిన ఫహీమ్ షమీమ్ ఖాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
By Medi Samrat Published on 19 March 2025 3:42 PM IST
ఓటర్ ఐడీ-ఆధార్ అనుసంధానంపై కీలక నిర్ణయం
ఓటరు గుర్తింపు కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయనున్నారు.
By Medi Samrat Published on 18 March 2025 7:50 PM IST
ఔరంగజేబు సమాధిని తీసేయొచ్చు కానీ చంద్రబాబు, నితీష్లను పిలవండి
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి విషయమై మహారాష్ట్రలోని నాగ్పూర్లో కాల్పులు, విధ్వంసం జరిగింది.
By Medi Samrat Published on 18 March 2025 7:17 PM IST
ఆయనతో ఏకీభవిస్తున్నాం.. ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని నివాళులర్పించలేదన్నదే మా ఫిర్యాదు
ప్రయాగ్రాజ్లో నిర్వహించిన మహాకుంభ్పై ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభలో ప్రశంసలు కురిపించారు.
By Medi Samrat Published on 18 March 2025 3:46 PM IST
ఔరంగజేబుపై 'ప్రజలలో కోపానికి' ఛావా సినిమానే కారణం
మహారాష్ట్రలోని నాగ్పూర్లో హింస చెలరేగింది. ఔరంగజేబు సమాధి వివాదం తర్వాత నాగ్పూర్లోని మహల్, హన్స్పురిలో రెండు వర్గాల మధ్య హింస జరిగింది.
By Medi Samrat Published on 18 March 2025 2:48 PM IST
దేశవ్యాప్తంగా 45 శాతం ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసులు.. అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్
దేశ వ్యాప్తంగా దాదాపు 45% (1,861 మంది ఎమ్మెల్యేలు) పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని తాజా రిపోర్ట్లో తేలింది.
By అంజి Published on 18 March 2025 11:13 AM IST
పార్లమెంట్లో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు
పార్లమెంటు ప్రాంగణంలో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటుకు స్పీకర్ ఆమోదం తెలిపారు.
By అంజి Published on 18 March 2025 8:33 AM IST
జనవరి-ఫిబ్రవరి వద్దు.. ప్రభుత్వ నోటిఫికేషన్లలో హిందూ నెలలు రాయండి.. సీఎం ఆర్డర్
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
By Medi Samrat Published on 18 March 2025 7:45 AM IST
విషాదం.. కూలిన వాటర్ ట్యాంక్.. ఇద్దరు పిల్లలు మృతి
మహారాష్ట్రలో విషాద ఘటన చోటు చేసుకుంది. పాల్ఘర్ జిల్లాలోని ఒక గ్రామంలో సోమవారం నీటి ట్యాంక్ కూలి 12 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు పిల్లలు మృతి చెందారు.
By అంజి Published on 18 March 2025 7:37 AM IST
ఈపీఎఫ్ నగదు విత్డ్రా.. మూడు రోజుల్లోనే..!
ఈపీఎఫ్లో క్లైయిమ్లను ఆటోమోడ్లో 3 రోజుల్లోనే పరిష్కారమవుతున్నాయని కేంద్ర కార్మిక & ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే తెలిపారు.
By అంజి Published on 18 March 2025 7:06 AM IST
ఔరంగజేబు సమాధి వివాదం .. నాగ్పూర్లో చెలరేగిన భారీ హింస.. 20 మందికి గాయాలు
మహారాష్ట్రలోని శంభాజీ నగర్లోని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని తొలగించాలని డిమాండ్ చేస్తూ హిందూ సంస్థలు నాగ్పూర్లో నిరసనకు నాయకత్వం వహించిన కొన్ని...
By అంజి Published on 18 March 2025 6:45 AM IST
ఔరంగజేబు సమాధి వద్ద భారీ భద్రత
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని తొలగించాలనే పిలుపులు తీవ్రమవుతున్న తరుణంలో, పోలీసు యంత్రాంగం భద్రతను పెంచింది.
By Medi Samrat Published on 17 March 2025 9:00 PM IST