జాతీయం - Page 65
పాక్ నుండి వచ్చే దిగుమతులపై భారత్ నిషేధం
పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా మరో కఠినమైన చర్యలో భాగంగా, పాకిస్తాన్ నుండి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వస్తువుల దిగుమతిని భారతదేశం నిషేధించిందని...
By అంజి Published on 3 May 2025 12:22 PM IST
'నాకు ఆత్మాహుతి బాంబు ఇవ్వండి.. పాక్పై దాడి చేస్తా'.. మంత్రి అహ్మద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు
కర్ణాటక మైనారిటీ శాఖ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ పొరుగు దేశంపై యుద్ధం చేయడానికి ఆత్మాహుతి బాంబుతో పాకిస్తాన్కు పంపాలని డిమాండ్ చేసిన వీడియో.. ఇప్పుడు...
By అంజి Published on 3 May 2025 11:13 AM IST
ఆలయంలో భారీ తొక్కిసలాట.. ఏడుగురు మృతి, 30 మందికి పైగా గాయాలు
శుక్రవారం రాత్రి గోవాలోని షిర్గావ్లో శ్రీ లైరాయ్ జాతర సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు మరణించగా, 30 మందికి పైగా గాయపడ్డారు.
By అంజి Published on 3 May 2025 8:11 AM IST
ఆ 6,266 కోట్లు ఎవరి దగ్గర ఉన్నాయో.?
అధికారిక సమాచారం ప్రకారం రిజర్వ్ బ్యాంక్ 2000 రూపాయల కరెన్సీని ఉపసంహరించుకున్న రెండు సంవత్సరాల తరువాత కూడా రూ.6,266 కోట్ల విలువైన రూ.2000 నోట్లు...
By Medi Samrat Published on 2 May 2025 5:50 PM IST
సోనియా, రాహుల్కు షాక్..ఆ కేసులో కోర్టు నోటీసులు
కాంగ్రెస్ మాజీ ఛైర్పర్సన్ సోనియాగాంధీ, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్గాంధీకి ఢిల్లీ రాస్ అవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసింది
By Knakam Karthik Published on 2 May 2025 4:04 PM IST
పహల్గామ్ ఉగ్రదాడి.. పాక్ హస్తంపై కీలక ఆధారాలు లభ్యం
పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై విచారణలో ఎన్ఐఏ కీలకమైన పురోగతి సాధించింది. ఈ దాడి వెనుక లష్కరే తోయిబా, పాక్ ఆర్మీ, ఐఎస్ఐ ఉన్నట్టు ప్రాథమిక నివేదిక...
By అంజి Published on 2 May 2025 1:16 PM IST
పాక్ ఎయిర్స్పేస్ మూత.. ఎయిర్ ఇండియాకు రూ.5,037 కోట్ల నష్టం?
విమానాలకు గగనతలాల మూసివేతతో పాకిస్తాన్తో పాటు భారత్కూ భారీ నష్టం వాటిల్లనుంది.
By అంజి Published on 2 May 2025 11:00 AM IST
ఢిల్లీలో గాలివాన బీభత్సం.. 100 విమానాలు ఆలస్యం, 40 ఫ్లైట్లు ఆలస్యం
దేశ రాజధాని ఢిల్లీలో గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షానికి తోడు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండటంతో మహానగరం చిగురుటాకులా...
By అంజి Published on 2 May 2025 8:38 AM IST
అగ్ని ప్రమాదం.. కేంద్ర మాజీమంత్రి గిరిజా వ్యాస్ కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు గిరిజా వ్యాస్ గురువారం సాయంత్రం 7:15 గంటల ప్రాంతంలో అహ్మదాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో...
By అంజి Published on 2 May 2025 8:19 AM IST
వాఘా-అటారీ సరిహద్దు మూసివేత.. చిక్కుకుపోయిన 70 మంది పాకిస్తానీలు
భారతదేశం విడిచి వెళ్లడానికి గడువు ముగియడంతో గురువారం 70 మంది పాకిస్తానీ జాతీయులు అట్టారి సరిహద్దులో చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు.
By అంజి Published on 2 May 2025 7:48 AM IST
8 కోట్ల రూపాయల అదృష్టం.. ఇండియాకు వస్తూ టికెట్ కొన్నాడు..!
దుబాయ్లో నివసిస్తున్న 49 ఏళ్ల భారతీయ ప్రవాసుడికి జాక్ పాట్ తగిలింది.
By Medi Samrat Published on 1 May 2025 9:20 PM IST
మూడు కొత్త కార్యక్రమాలు చేపట్టిన ఎన్నికల సంఘం
ఓటర్ల జాబితాల ఖచ్చితత్వాన్ని మరింతగా మెరుగుపరచడం, ఓటువేసే ప్రక్రియను పౌరులకు మరింత సులభతరం చేసే లక్ష్యంతో భారత ఎన్నికల సంఘం మూడు...
By Medi Samrat Published on 1 May 2025 8:28 PM IST