జాతీయం - Page 66
తుంగభద్ర నదిలో శవమై కనిపించిన యువతి.. విచారణ చేస్తే!!
కర్ణాటకలోని హవేరి జిల్లాలోని తుంగభద్ర నదిలో మార్చి 6, 2025న ఒక యువతి మృతదేహం కనిపించింది.
By Knakam Karthik Published on 14 March 2025 7:54 PM IST
భార్య వల్గర్గా చాటింగ్ చేస్తే ఏ భర్త సహించలేడు.. విడాకులు మంజూరు చేసిన కోర్టు
వివాహం తర్వాత భార్య తమ స్నేహితులతో 'అసభ్యకరమైన' సంభాషణలు జరపకూడదని, ఏ భర్త కూడా తన భార్య నుండి అలాంటి చాట్లను సహించలేడని మధ్యప్రదేశ్ హైకోర్టు...
By Medi Samrat Published on 14 March 2025 5:32 PM IST
ముంబై-అమరావతి ఎక్స్ప్రెస్-ట్రక్కు ఢీ.. తప్పిన పెను ప్రమాదం
మహారాష్ట్రలోని జల్గావ్లో శుక్రవారం పెను ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 4 గంటలకు ముంబై-అమరావతి ఎక్స్ప్రెస్ ట్రక్కును ఢీకొట్టింది.
By Medi Samrat Published on 14 March 2025 11:58 AM IST
రూపీ సింబల్ మార్పుపై విమర్శలు.. రూపకర్త ఏమన్నారంటే?
తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం రూపీ సింబల్ను మార్చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది విభజనవాదానికి దారి తీస్తుందని పలువురు ఆందోళన వ్యక్తం...
By అంజి Published on 14 March 2025 9:07 AM IST
హోలీ పండుగ.. బోర్డు పరీక్షలకు హాజరు కాలేని విద్యార్థులకు సీబీఎస్ఈ గుడ్న్యూస్
హోలీ కారణంగా మార్చి 15న జరగనున్న హిందీ పరీక్ష రాయలేని సీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థులకు మరోసారి పరీక్ష రాయడానికి అవకాశం కల్పిస్తున్నట్లు బోర్డు...
By అంజి Published on 14 March 2025 8:00 AM IST
ప్రఖ్యాత లీలావతి ఆసుపత్రిలో చేతబడి కలకలం
ముంబైలోని ప్రఖ్యాత లీలావతి హాస్పిటల్ ప్రాంగణంలో చేతబడి నిర్వహించినట్లు ఆధారాలు లభించాయి.
By Medi Samrat Published on 13 March 2025 8:30 PM IST
హోలీ కానుక.. 1.86 కోట్ల కుటుంబాలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు
హోలీకి ముందు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద రాష్ట్రంలోని 1.86 కోట్ల మంది అర్హులైన కుటుంబాలకు గ్యాస్ సిలిండర్ రీఫిల్...
By Medi Samrat Published on 13 March 2025 6:33 PM IST
ఇదే ఫస్ట్ టైమ్, అది కూడా యూట్యూబ్ నుంచే నేర్చుకున్నా..గోల్డ్ స్మగ్లింగ్పై నటి స్టేట్మెంట్
బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన కన్నడ నటి రన్యారావు విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి.
By Knakam Karthik Published on 13 March 2025 9:10 AM IST
ఇకపై 'పోలీసు' స్టిక్కర్ ఉండకూడదు..!
కొంతమంది పోలీసు అధికారులకు తమ సొంత వాహనాలపై 'పోలీసు' అనే స్టిక్కర్ వేయించుకుంటూ ఉండడం కర్ణాటక రాష్ట్రంలో వివాదాస్పదం అయింది.
By Medi Samrat Published on 12 March 2025 4:20 PM IST
నెలకు రూ.5,000.. దరఖాస్తు గడువు పొడిగింపు
పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ దరఖాస్తు గడువు రేపటితో ముగియాల్సి ఉండగా.. ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
By అంజి Published on 12 March 2025 6:52 AM IST
రైతులకు గుడ్న్యూస్.. అకౌంట్లలోకి రూ.6,000
రైతులకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గుడ్న్యూస్ చెప్పారు. ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకంలో ఇప్పుడు చేరినా పెట్టుబడి సాయం...
By అంజి Published on 12 March 2025 6:38 AM IST
పిల్లలకు మధ్యాహ్న భోజనంలో 'గుడ్డు'పై నిషేదం.. కారణమిదే..!
బీహార్ ప్రభుత్వ విద్యా శాఖ పాఠశాల MDM మెనూలో మార్పులు చేసింది.
By Medi Samrat Published on 11 March 2025 4:12 PM IST