జాతీయం - Page 63
సౌదీలో 'కఫాలా' వ్యవస్థ రద్దు.. భారతీయులతో పాటు విదేశీ కార్మికులకు బిగ్ రిలీఫ్
సౌదీ అరేబియాలో 1950 నుంచి 'కఫాలా' సిస్టమ్ అమల్లో ఉంది. పాస్పోర్టును యజమానికి సమర్పించడం, ఇంటికి వెళ్లాలన్నా,
By అంజి Published on 22 Oct 2025 8:03 AM IST
'ప్రధాని మోదీతో వాణిజ్యం గురించి చర్చించా'.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
దీపావళి పండుగను పురస్కరించుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం శ్వేతసౌధంలో దీపాలు వెలిగించారు.
By అంజి Published on 22 Oct 2025 7:42 AM IST
రైతులకు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న ఎరువుల ధరలు!
వానాకాలం సీజన్ ఆరంభంలో యూరియా కొరతతో రైతులు నానా అవస్థలు పడ్డ విషయం తెలిసిందే.
By అంజి Published on 22 Oct 2025 6:43 AM IST
మరిది ప్రైవేట్ పార్ట్స్ కట్ చేసిన వదిన.. ఎందుకంటే.?
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది
By Knakam Karthik Published on 21 Oct 2025 4:03 PM IST
హరీష్కు మంత్రి అడ్లూరి ఛాలెంజ్
మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఛాలెంజ్ విసిరారు.
By Medi Samrat Published on 21 Oct 2025 3:43 PM IST
ఉద్యోగి 28 పేజీల సూసైడ్ నోట్..ఓలా ఫౌండర్పై FIR నమోదు
ఉద్యోగి సూసైడ్ కేసులో ఓలా ఫౌండర్, సీఈవో భవిష్ అగర్వాల్ సహా సీనియర్ ఎగ్జిక్యూటివ్ సుబ్రత్ కుమార్ దాస్లపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు
By Knakam Karthik Published on 21 Oct 2025 2:20 PM IST
ఉజ్జయిని మహకాళేశ్వర్ ఆలయంలో విషాదం..గుండెపోటుతో భక్తుడు మృతి
ఉజ్జయినిలోని ప్రఖ్యాత మహాకాళేశ్వర ఆలయాన్ని సోమవారం సాధారణ దర్శనం కోసం సందర్శించిన భక్తుడు తెల్లవారుజామున గుండెపోటుతో మరణించాడని అధికారులు తెలిపారు
By Knakam Karthik Published on 21 Oct 2025 12:02 PM IST
సైన్యం, పోలీసులది ఒకటే లక్ష్యం : రాజ్నాథ్ సింగ్
ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతీయ భద్రత యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.
By Medi Samrat Published on 21 Oct 2025 10:21 AM IST
దీపావళి తర్వాత.. ఢిల్లీలో నెలకొన్న విషపూరిత వాతావరణం
దీపావళి తర్వాత ఢిల్లీ విషపూరిత గాలితో మేల్కొంది. ఆకాశంలో దట్టమైన పొగ కమ్ముకోవడంతో గాలి నాణ్యత సూచిక (AQI) 'తీవ్రమైన' వర్గానికి దిగజారింది.
By అంజి Published on 21 Oct 2025 7:37 AM IST
రేపు మద్యం దుకాణాలు బంద్
అక్టోబర్ 20న దీపావళి సందర్భంగా ఢిల్లీలో మద్యం అమ్మకాలపై పూర్తి నిషేధం విధించనున్నారు.
By Medi Samrat Published on 19 Oct 2025 7:00 PM IST
దీపావళికి ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
ఉత్తరాఖండ్లోని ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలో శనివారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్-ట్రాలీ పికప్ ట్రక్కును ఢీకొన్న ప్రమాదంలో..
By అంజి Published on 19 Oct 2025 10:31 AM IST
'ప్రతి అంగుళం బ్రహ్మోస్ పరిధిలో'.. పాకిస్తాన్కు రాజ్నాథ్సింగ్ హెచ్చరిక
కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం పాకిస్తాన్ను హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్ను ప్రశంసిస్తూ దానిని కేవలం ట్రైలర్ అని పేర్కొన్నారు.
By అంజి Published on 18 Oct 2025 2:05 PM IST














