జాతీయం - Page 63
వాహనదారులకు కేంద్రం గుడ్న్యూస్
ఫాస్టాగ్ చెల్లింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వం రెండు కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. జాతీయ రహదారుల్లో ఫాస్టాగ్ లేని వాహనదారులు..
By అంజి Published on 4 Oct 2025 9:12 AM IST
కోర్టు ముందు మూడు డిమాండ్లు ఉంచిన చైతన్యానంద
లైంగిక వేధింపులు, వేధింపులు, మోసం, ఫోర్జరీ వంటి తీవ్రమైన ఆరోపణలపై అరెస్టు అయిన చైతన్యానంద్ అలియాస్ పార్థసారథిని పాటియాలా హౌస్లోని మేజిస్ట్రేట్...
By Medi Samrat Published on 3 Oct 2025 5:36 PM IST
వందే భారత్ రైలు ఢీకొని ముగ్గురు యువకులు మృతి
బిహార్లోని పూర్నియా జిల్లా కస్బా పట్టణంలో శుక్రవారం తెల్లవారుజామున విషాదం చోటు చేసుకుంది
By Knakam Karthik Published on 3 Oct 2025 4:43 PM IST
నా కుమార్తెను నగ్న ఫోటోలు పంపమని కోరాడు : అక్షయ్ కుమార్
శుక్రవారం ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో నటుడు అక్షయ్ కుమార్ మహారాష్ట్ర ముఖ్యమంత్రికి కీలక సూచన చేశారు.
By Medi Samrat Published on 3 Oct 2025 4:23 PM IST
మ్యాప్లో ఉండాలంటే ఉగ్రవాదానికి మద్దతివ్వడం మానేయాలి.. పాక్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్
ఉగ్రవాదానికి మద్దతివ్వడం మానేయాలని, లేకుంటే భౌగోళిక ఉనికిని కోల్పోతారని పాకిస్థాన్కు భారత్ గట్టి వార్నింగ్ ఇచ్చింది.
By Medi Samrat Published on 3 Oct 2025 4:18 PM IST
విజయ్ అహంకారి : డీఎంకే
కరూర్ తొక్కిసలాట కేసుపై ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి.
By Medi Samrat Published on 3 Oct 2025 3:14 PM IST
పాకిస్థాన్ జెట్ల కూల్చివేతపై IAF చీఫ్ సంచలన ప్రకటన
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఏపీ సింగ్ సంచలన ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 3 Oct 2025 1:11 PM IST
సర్క్రీక్పై పాక్కు రాజ్నాథ్సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్
సర్క్రీక్ ప్రాంతంలో పాకిస్థాన్ ఏవైనా సాహసాలకు పాల్పడితే భారతదేశం “చరిత్రను, భూగోళాన్ని మార్చేలా” నిర్ణయాత్మక సమాధానం ఇస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్...
By Knakam Karthik Published on 3 Oct 2025 11:30 AM IST
దేశం కోసం.. ఏ ఆర్ఎస్ఎస్ సభ్యుడూ ప్రాణత్యాగం చేయలేదు: ఒవైసీ
భారత స్వాతంత్ర్య పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్ర గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల చేసిన వాదనలను...
By అంజి Published on 3 Oct 2025 7:48 AM IST
ఘోర విషాదం.. చెరువులో దుర్గా విగ్రహంతో కూడిన ట్రాక్టర్ బోల్తా.. 11 మంది మృతి
మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. గురువారం ఖాండ్వా జిల్లాలోని పంధాన ప్రాంతంలో దుర్గామాత విగ్రహ నిమజ్జనం కోసం...
By అంజి Published on 3 Oct 2025 7:05 AM IST
57 కొత్త కేంద్రీయ విద్యాలయాలను ప్రారంభించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం
దేశవ్యాప్తంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కేంద్రం ముఖ్యమైన వార్త చెప్పింది.
By Medi Samrat Published on 1 Oct 2025 6:30 PM IST
రైతులకు భారీ గుడ్న్యూస్ చెప్పిన కేంద్రం
2026-27 మార్కెటింగ్ సంవత్సరానికి గోధుమ కనీస మద్దతు ధర (MSP)లో 6.59 శాతం పెంచుతున్నట్లు ప్రభుత్వం బుధవారం ప్రకటించింది.
By Medi Samrat Published on 1 Oct 2025 5:48 PM IST














