జాతీయం - Page 41
విశాఖ-శంషాబాద్లను కలిపే సెమీ-హై-స్పీడ్ రైల్వే కారిడార్.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
విశాఖపట్నం మరియు శంషాబాద్లను కలిపే సెమీ-హై-స్పీడ్ రైల్వే కారిడార్ కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By Kalasani Durgapraveen Published on 26 Oct 2024 11:37 AM IST
పద్మశ్రీ అవార్డు గ్రహీత రోహిణి గాడ్బోలే కన్నుమూత
ప్రఖ్యాత సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత రోహిణి గాడ్బోలే కన్నుమూశారు.
By న్యూస్మీటర్ తెలుగు Published on 26 Oct 2024 9:52 AM IST
ఎట్టకేలకు స్పందించిన జెమీమా తండ్రి
ఖార్ జింఖానాలో మతమార్పిడులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత మహిళా క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్ తండ్రి ఇవాన్ రోడ్రిగ్స్ ఎట్టకేలకు స్పందించారు.
By Kalasani Durgapraveen Published on 26 Oct 2024 9:18 AM IST
ఆ రాష్ట్రంలో దీపావళికి ఐదు రోజులు సెలవులు..!
దీపావళి పండుగ దృష్ట్యా జమ్మూ డివిజన్లోని అన్ని పాఠశాలలు అక్టోబర్ 29 (మంగళవారం) నుండి నవంబర్ 2 (శనివారం) వరకు ఐదు రోజుల పాటు మూతపడనున్నాయి
By Medi Samrat Published on 25 Oct 2024 8:50 PM IST
ఆ గ్యాంగ్స్టర్ తమ్ముడిపై రూ.10 లక్షల రివార్డ్ ప్రకటించిన NIA
జైలులో ఉన్నా కూడా లారెన్స్ బిష్ణోయ్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోంది. బాబా సిద్ధిఖీ హత్య, సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పుల కారణంగా లారెన్స్ బిష్ణోయ్...
By Kalasani Durgapraveen Published on 25 Oct 2024 5:06 PM IST
విషాదం.. లిఫ్ట్ గుంతలో పడి ఐదేళ్ల బాలుడు మృతి
బెంగళూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. అక్టోబరు 23న మహదేవపురలో నీరు నిండిన గుంతలో పడి ఐదేళ్ల బాలుడు సుహాస్గౌడ్ మునిగిపోయాడు.
By అంజి Published on 25 Oct 2024 11:08 AM IST
వయసు నిర్ధారణకు ఆధార్ ప్రామాణికం కాదు: సుప్రీంకోర్టు
ఒక వ్యక్తి వయసు నిర్దారణకు స్కూల్ సర్టిఫికెట్ను ప్రామాణికంగా తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆధార్ కార్డు ఆధారంగా నిర్ణయానికి రాకూడదని...
By అంజి Published on 25 Oct 2024 8:35 AM IST
దానా తుఫాన్ ఎఫెక్ట్.. 40 విమానాలు, 750 రైళ్లు రద్దు..!
ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుపాను ఒడిశా తీరాన్ని తాకింది.
By Medi Samrat Published on 25 Oct 2024 8:30 AM IST
ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి.. ఇద్దరు పౌరులు, ఇద్దరు సైనికులు మృతి
జమ్మూ కాశ్మీర్లోని గుల్మార్గ్ సమీపంలో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇద్దరు పౌరులు, ఇద్దరు సైనికులు మరణించారని అధికారులు తెలిపారు
By అంజి Published on 25 Oct 2024 7:38 AM IST
ఉప ఎన్నికల్లో అక్కడ అభ్యర్థులను నిలబెట్టం : కాంగ్రెస్
ఉత్తరప్రదేశ్లో ఉపఎన్నికలు జరుగుతున్న తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టబోమని.. అయితే ఇండియా కూటమి అభ్యర్థులకు మద్దతు ఇస్తామని...
By Medi Samrat Published on 24 Oct 2024 5:32 PM IST
కోర్టులో పేలిన గ్రెనేడ్.. పోలీసుకు గాయాలు
జమ్మూకశ్మీర్లోని బారాముల్లా జిల్లాలోని కోర్టులోని సాక్ష్యాధారాల గదిలో జరిగిన పేలుడులో ఓ పోలీసు గాయపడ్డాడు
By Medi Samrat Published on 24 Oct 2024 4:02 PM IST
భర్తను అలా పిలవడం క్రూరత్వమే.. హైకోర్టు సంచలన తీర్పు
భర్తను హిజ్రా అని పిలవడం మానసిక క్రూరమైన చర్య పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు స్పష్టం చేసింది.
By అంజి Published on 24 Oct 2024 9:20 AM IST