జాతీయం - Page 41
విషాదం.. 22వ అంతస్తు బాల్కనీ నుంచి కిందపడి 5 ఏళ్ల బాలుడు మృతి
గురుగ్రామ్లోని ఒక ఎత్తైన నివాస భవనం యొక్క 22వ అంతస్తు బాల్కనీ నుండి పడి ఐదేళ్ల బాలుడు మరణించాడని పోలీసులు ఆదివారం తెలిపారు.
By అంజి Published on 17 Nov 2025 2:10 PM IST
ఎల్వోసీపై పాకిస్తాన్కు భారత ఆర్మీ చీఫ్ స్ట్రాంగ్ వార్నింగ్
పాకిస్తాన్కు భారత ఆర్మీ చీఫ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
By Knakam Karthik Published on 17 Nov 2025 1:30 PM IST
డిజిటల్ అరెస్ట్.. రూ.32 కోట్లు పోగొట్టుకున్న మహిళ
బెంగళూరులో 57 ఏళ్ల మహిళ ఆరు నెలలకు పైగా సాగిన 'డిజిటల్ అరెస్ట్' స్కామ్లో దాదాపు రూ. 32 కోట్లు మోసగించబడిందని ఆరోపణలు ఉన్నాయి.
By Knakam Karthik Published on 17 Nov 2025 12:40 PM IST
బీహార్లో ఈ నెల 20న కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం, హాజరుకానున్న మోదీ
కొత్త NDA ప్రభుత్వం నవంబర్ 20 (గురువారం) పాట్నాలోని చారిత్రాత్మక గాంధీ మైదానంలో ప్రమాణ స్వీకారం చేయనుంది.
By Knakam Karthik Published on 17 Nov 2025 12:10 PM IST
సౌదీ అరేబియా బస్సు ప్రమాదం.. స్పందించిన విదేశాంగ మంత్రి జైశంకర్
సోమవారం తెల్లవారుజామున సౌదీ అరేబియాలోని ముఫ్రిహాత్ సమీపంలో మక్కా నుండి మదీనాకు వెళ్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్ను..
By అంజి Published on 17 Nov 2025 11:39 AM IST
లాలూ ఫ్యామిలీలో సంక్షోభం..ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మరో ముగ్గురు కుమార్తెలు
ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో సంక్షోభం మరింత తీవ్రమైంది
By Knakam Karthik Published on 17 Nov 2025 7:55 AM IST
Delhi Blast : సూసైడ్ బాంబర్తో కలిసి పేలుళ్లకు కుట్ర పన్నిన వ్యక్తిని అరెస్టు చేసిన ఎన్ఐఏ
ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పురోగతి సాధించింది.
By Medi Samrat Published on 16 Nov 2025 8:32 PM IST
రేపే నితీశ్ కుమార్ సీఎం పదవికి రాజీనామా
బీహార్ లో త్వరలోనే కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈనెల 19 లేదా 20 తేదీల్లో సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుండగా మరోసారి బీహార్ సీఎంగా నితీష్...
By అంజి Published on 16 Nov 2025 8:30 PM IST
తెరుచుకున్న శబరిమల.. వారికి కీలక సూచన!!
శబరిమల లోని అయ్యప్ప స్వామి సన్నిధానం నవంబరు 16 సాయంత్రం 5 గంటలకు తెరుచుకుంది.
By అంజి Published on 16 Nov 2025 7:54 PM IST
ఛత్తీస్గఢ్ మళ్లీ ఎదురుకాల్పులు, ముగ్గురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య తీవ్ర కాల్పుల ఘటన జరిగింది.
By Knakam Karthik Published on 16 Nov 2025 1:09 PM IST
బిహార్ ఎన్నికల్లో రూ.14 వేల కోట్ల వరల్డ్ బ్యాంక్ నిధులు వాడుకున్నారు: జన సురాజ్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జన సురాజ్ పార్టీ చీఫ్ సంచలన ఆరోపణలు చేశారు.
By Knakam Karthik Published on 16 Nov 2025 12:40 PM IST
ఢిల్లీ పేలుడు ఘటన..ఆ నలుగురు డాక్టర్లపై NMC సంచలన నిర్ణయం
ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నాయన్నఆరోపణలపై జాతీయ మెడికల్ కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 16 Nov 2025 10:50 AM IST














