జాతీయం - Page 42
కేంద్రం గుడ్న్యూస్.. త్వరలో ఈపీఎస్ కనీస పెన్షన్ రూ.3వేలకు పెంపు?
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) పెన్షన్ దారులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో గుడ్న్యూస్ చెప్పింది.
By అంజి Published on 30 April 2025 9:23 AM IST
బరితెగించిన పాకిస్తాన్.. అర్ధరాత్రి వేళ ఎల్ఓసీ వెంబడి కాల్పులు
మంగళవారం రాత్రి జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసి) వెంబడి పలు చోట్ల పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరుపుతూ కవ్వింపు చర్యలకు పాల్పడింది.
By అంజి Published on 30 April 2025 9:08 AM IST
Kolkata : హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. 14 మంది దుర్మరణం
కోల్కతాలోని ఫల్పట్టి ఫిషర్మెన్ ఏరియా సమీపంలోని ఓ హోటల్లో మంగళవారం రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 14 మంది మరణించారు.
By Medi Samrat Published on 30 April 2025 8:17 AM IST
Pahalgam Attack: భద్రతా దళాలకు పూర్తి కార్యచరణ స్వేచ్ఛ.. ప్రధాని మోదీ సంచలన నిర్ణయం!
గత వారం జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పౌరులు మరణించగా, దీనిపై స్పందించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం భారత...
By అంజి Published on 30 April 2025 7:08 AM IST
15 నిమిషాల పాటూ లైట్స్ ఆఫ్ చేయండి : అసదుద్దీన్
వక్ఫ్ సవరణ బిల్లుకు నిరసనగా ఏప్రిల్ 30, బుధవారం నాడు దేశవ్యాప్తంగా 15 నిమిషాల పాటు లైట్లు ఆర్పివేయాలని ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇత్తెహాదుల్ ముస్లిమీన్...
By Medi Samrat Published on 29 April 2025 8:33 PM IST
అలాంటి ట్రైనింగ్ తీసుకుని.. పర్యాటకుల మీద విరుచుకుపడ్డారు..!
పహల్గామ్లో 26 మంది హత్యకు సూత్రధారిగా గుర్తించబడిన హషీమ్ ముసా పాకిస్తాన్లో ఎలైట్ పారా-కమాండో శిక్షణ పొందాడని భావిస్తున్నారు.
By Medi Samrat Published on 29 April 2025 8:09 PM IST
మేము ముస్లిములం.. కష్టంలో 'అల్లాహు అక్బర్' అంటాము : మెహబూబా ముఫ్తీ
జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) చీఫ్ మెహబూబా ముఫ్తీ, జిప్ లైన్ ఆపరేటర్ను 'అల్లాహు అక్బర్' అని నినాదాలు చేసినందుకు ఎన్ఐఏ...
By Medi Samrat Published on 29 April 2025 6:30 PM IST
'పాకిస్తాన్ జిందాబాద్' అన్నందుకు కొట్టి చంపారు.. వివరాలు వెల్లడించిన హోం మంత్రి
పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత పాక్పై దేశవ్యాప్తంగా ఆగ్రహ వాతావరణం నెలకొంది.
By Medi Samrat Published on 29 April 2025 3:31 PM IST
Video: పోలీస్ స్టేషన్లో చక్కర్లు కొట్టిన చిరుతపులి..లోపలే ఉన్న కానిస్టేబుల్ ఏం చేశాడంటే..?
తమిళనాడులోని నీలగిరి జిల్లా గూడలూర్ సమీపంలోని నడువట్టం సమీపంలోని ఓ పోలీస్ స్టేషన్లో ఊహించని ఘటన చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 29 April 2025 2:50 PM IST
'మీ మంత్రే ఒప్పుకున్నాడు'.. పాక్ ఉగ్ర కార్యకలాపాలపై యూఎన్ఓలో భారత్ ధ్వజం
సోమవారం ఐక్యరాజ్యసమితిలో పహల్గామ్ ఉగ్రవాద దాడిని భారత్ తీవ్రంగా లేవనెత్తింది. పాకిస్తాన్ ఉగ్ర కార్యకలాపాలపై యూఎన్వోలో భారత్ ధ్వజమెత్తింది.
By అంజి Published on 29 April 2025 12:42 PM IST
కెనడాలో 3 రోజుల క్రితం అదృశ్యమైన భారతీయ విద్యార్థిని..కాలేజీ సమీపంలోని బీచ్లో మృతదేహం
21 ఏళ్ల భారతీయ విద్యార్థిని ఒట్టావాలోని తన కళాశాల సమీపంలోని బీచ్లో మృతి చెందిందని కెనడాలోని భారత రాయబార కార్యాలయం మంగళవారం ధృవీకరించింది.
By Knakam Karthik Published on 29 April 2025 11:47 AM IST
మళ్లీ ఉగ్రదాడులు జరిగే ఛాన్స్.. కశ్మీర్లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
గత వారం పహల్గామ్లో జరిగిన ఉగ్ర దాడుల తర్వాత మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరించడంతో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కాశ్మీర్ అంతటా...
By అంజి Published on 29 April 2025 11:06 AM IST