జాతీయం - Page 42
వివాహంలో ఘర్షణకు దారితీసిన 'జూతా చుపాయి'..వరుడిని కొట్టిన వధువు బంధువులు
ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 7 April 2025 10:46 AM IST
సీపీఐ(ఎం) పార్టీ అధ్యక్షుడిగా ఎంఏ బేబీ ఎన్నిక
సీతారాం ఏచూరి స్థానంలో పార్టీ కొత్త ప్రధాన కార్యదర్శిగా సీనియర్ సీపీఐ(ఎం) నాయకుడు, కేరళ మాజీ మంత్రి ఎంఏ బేబీ ఎన్నికయ్యారు.
By అంజి Published on 6 April 2025 9:38 PM IST
'కనీసం సంతకాలైనా తమిళంలో చేయండి'.. ప్రధాని మోదీ కౌంటర్
త్రిభాషా విధానంపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్పై తీవ్ర విమర్శలు చేశారు.
By అంజి Published on 6 April 2025 6:00 PM IST
పంబన్ బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ
శ్రీరామ నవమి సందర్భంగా తమిళనాడులోని రామేశ్వరాన్ని కలుపుతూ నిర్మించిన పాంబన్ బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
By అంజి Published on 6 April 2025 3:06 PM IST
Video: కాలేజీ ఫేర్వెల్ మీటింగ్లో ప్రసంగిస్తూ కుప్పకూలిన విద్యార్థిని
కాలేజీ వీడ్కోలు కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా ఓ 20 ఏళ్ల విద్యార్థిని ఒక్కసారిగా కింద కుప్పకూలిపోయింది.
By Knakam Karthik Published on 6 April 2025 10:06 AM IST
దేశంలో మొట్టమొదటి వర్టికల్ సీ బ్రిడ్జిని నేడు ప్రారంభించనున్న మోడీ
శ్రీరామ నవమి సందర్భంగా తమిళనాడులోని రామేశ్వరంలో భారతదేశంలో మొట్టమొదటి నిలువు లిఫ్ట్ సముద్ర వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు ప్రారంభించనున్నారు...
By Knakam Karthik Published on 6 April 2025 8:44 AM IST
బాలికపై బ్యాడ్మింటన్ కోచ్ అత్యాచారం..నిందితుడి ఫోన్లో నగ్న ఫొటోలు, వీడియోలు
బెంగళూరులో మైనర్ బాలికపై అత్యాచారం చేసినందుకు బ్యాడ్మింటన్ కోచ్ అరెస్టు
By Knakam Karthik Published on 6 April 2025 8:22 AM IST
వక్ఫ్ సవరణల బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర
వక్ఫ్ సవరణల బిల్లు- 2025 కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు.
By Knakam Karthik Published on 6 April 2025 7:28 AM IST
వచ్చే నవరాత్రి నాటికి నక్సలిజం అంతం కావాలి : అమిత్ షా
ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం దంతేవాడ జిల్లాలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటించారు.
By Medi Samrat Published on 5 April 2025 9:20 PM IST
క్యాన్సర్ పేషేంట్ను కూడా వదలని కామాంధుడు
మహారాష్ట్రలోని థానే జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 5 April 2025 8:36 PM IST
థియేటర్ల యజమానులకు గుడ్ న్యూస్
థియేటర్ల యజమానులకు తమిళనాడు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది.
By Medi Samrat Published on 5 April 2025 5:56 PM IST
ప్రధాని మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం
భారత ప్రధాని మోదీకి శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార తమ దేశ అత్యున్నత పురస్కారం 'మిత్ర విభూషణ'ను అందజేశారు.
By అంజి Published on 5 April 2025 1:34 PM IST