జాతీయం - Page 43
తిరువణ్ణామలై ఆలయ ప్రాంగణంలో అపచారం.. మాంసాహారం తిన్న వ్యక్తి.. భక్తుల్లో తీవ్ర ఆగ్రహం
తమిళనాడులోని తిరువణ్ణామలైలో అన్నామలై ఆలయ ప్రాంగణంలో ఒక వ్యక్తి మాంసాహారం తింటున్నట్లు కనిపించడంతో అక్కడ ఉద్రిక్తత చెలరేగింది
By అంజి Published on 10 Jun 2025 8:28 AM IST
శుభాన్షు శుక్లా అంతరిక్ష ప్రయాణం వాయిదా
అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లాను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కు పంపే ఆక్సియం-4 మిషన్ ప్రయోగం...
By అంజి Published on 10 Jun 2025 7:59 AM IST
NIA చేతుల్లోకి సుహాస్ శెట్టి మర్డర్ కేస్
మాజీ బజరంగ్ దళ్ కార్యకర్త సుహాస్ శెట్టి హత్య కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కి బదిలీ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని బీజేపీ, హిందూ...
By Medi Samrat Published on 9 Jun 2025 9:12 PM IST
కేరళ తీరంలో అతిపెద్ద కంటైనర్ షిప్
ప్రపంచంలోనే అతిపెద్ద కంటైనర్ షిప్ MSC IRINA సోమవారం కేరళలోని తిరువనంతపురంలోని విజింజం అంతర్జాతీయ ఓడరేవుకు చేరుకుంది.
By Medi Samrat Published on 9 Jun 2025 8:20 PM IST
దేశంలో 6 వేలు దాటిన కరోనా కేసులు..మరణాలు ఎన్నో తెలుసా?
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి.
By Knakam Karthik Published on 9 Jun 2025 11:48 AM IST
ఛత్తీస్గఢ్లో పోలీసుల వాహనాన్ని పేల్చేసిన మావోయిస్టులు..ఏఎస్పీ మృతి
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు.
By Knakam Karthik Published on 9 Jun 2025 11:08 AM IST
విషాదం.. లోకల్ రైలు నుంచి కిందపడి ఐదుగురు మృతి
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ముంబైలో సోమవారం రద్దీగా ఉండే లోకల్ రైలు నుంచి పడి ఐదుగురు మరణించారని రైల్వే అధికారులు...
By అంజి Published on 9 Jun 2025 10:43 AM IST
మంగళూరులో అరుదైన బుద్ధ విగ్రహం లభ్యం
మంగళూరులోని కద్రి వద్ద ఒక ముఖ్యమైన పురావస్తు పరిశోధనలో, 4 నుండి 6వ శతాబ్దాల నాటివని భావిస్తున్న పురాతన రాతి గుహల సమూహంతో పాటు ధ్యాన భంగిమలో ఉన్న...
By అంజి Published on 9 Jun 2025 9:14 AM IST
2026లో ఆ రెండు రాష్ట్రాల్లో అధికారం మాదే: అమిత్ షా
తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో వచ్చే సంవత్సరం జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆశాభావం...
By Knakam Karthik Published on 8 Jun 2025 9:26 PM IST
దుబాయ్లో స్కూబా డైవింగ్ చేస్తూ 29 ఏళ్ల భారతీయ ఇంజనీర్ మృతి
కేరళకు చెందిన 29 ఏళ్ల ఇంజనీర్ దుబాయ్లో స్కూబా డైవింగ్ సెషన్లో మరణించాడు.
By Knakam Karthik Published on 8 Jun 2025 7:52 PM IST
9 రోజుల్లో 58 మరణాలు.. 16 రోజుల్లోనే 23 రెట్లు పెరిగిన కొవిడ్ కేసులు
దేశంలో కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 378 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
By Medi Samrat Published on 8 Jun 2025 2:34 PM IST
అర్థరాత్రి ఢిల్లీలో భూకంపం
ఢిల్లీ-ఎన్సీఆర్లో ఆదివారం అర్థరాత్రి భూకంపం సంభవించింది.
By Medi Samrat Published on 8 Jun 2025 9:13 AM IST