జాతీయం - Page 43

Zipline operator, Allahu Akbar, tourist video, NIA
Terror Attack: 'అల్లాహు అక్బర్' అని చెప్పిన తర్వాత కాల్పులు.. జిప్‌లైన్ ఆపరేటర్‌కు ఎన్‌ఐఏ సమన్లు

పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ఒక వీడియోలో "అల్లాహు అక్బర్" అని అరిచిన జిప్‌లైన్ ఆపరేటర్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు...

By అంజి  Published on 29 April 2025 8:06 AM IST


National News, India, France, Rafale Marine, fighter jets, defense deal, Indian Navy
ఫ్రాన్స్‌తో భారత్‌ రూ.63 వేల కోట్ల డీల్..26 రాఫెల్-ఎం జెట్‌ల కోసం

భారతదేశం, ఫ్రాన్స్ దేశంతో మరో కీలక రక్షణ ఒప్పందాన్ని విజయవంతంగా ముగించింది.

By Knakam Karthik  Published on 28 April 2025 6:15 PM IST


National News, Chattigarh, Telangana, Maoist, Security Forces, Drone
కర్రెగుట్టల్లో మావోయిస్టుల కోసం కూంబింగ్.. డ్రోన్ విజువల్ చూశారా?

పోలీస్‌ బలగాలు కూంబింగ్‌ను సాగిస్తూ ముందుకు సాగుతూనే ఏరియల్‌ సర్వేలో భాగంగా హెలికాప్టర్‌, డ్రోన్‌లతో తనిఖీలు చేపడుతున్నాయి.

By Knakam Karthik  Published on 28 April 2025 5:18 PM IST


Sedition Case, Singer Neha Singh, Provocative Posts, Pahalgam Attack
సింగర్ నేహాపై దేశ ద్రోహం కేసు నమోదు

పహల్గామ్ విషాదం తర్వాత ఒక నిర్దిష్ట మతాన్ని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టారని జానపద గాయని నేహా సింగ్ రాథోడ్ చేసిన...

By అంజి  Published on 28 April 2025 1:15 PM IST


Shoaib Akhtar, YouTube channel , India, Pahalgam
షోయబ్ అక్తర్ సహా పాకిస్తానీ యూట్యూబ్ ఛానెళ్ల బ్లాక్

26 మంది ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడి ఘటన తర్వాత భారత ప్రభుత్వం 16 పాకిస్తానీ యూట్యూబ్ ఛానెల్‌లను నిషేధించిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

By అంజి  Published on 28 April 2025 12:33 PM IST


Indian Government, BBC,  BBC coverage, Jammu Kashmir, terror attack
బీబీసీ ఇచ్చిన కవరేజ్ పై భారత ప్రభుత్వం అభ్యంతరం

పహల్గామ్ ఉగ్రవాద దాడి గురించి బీబీసీ చేస్తున్న కవరేజ్ పై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది.

By అంజి  Published on 28 April 2025 12:16 PM IST


Pakistan, India, Asaduddin Owaisi, Hyderabad
భారత్‌ కంటే పాక్‌ అరగంట కాదు.. అర్ధ శతాబ్దం వెనుకబడి ఉంది: ఓవైసీ

పాకిస్తాన్ భారతదేశం కంటే అర్ధ శతాబ్దం వెనుకబడి ఉందని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.

By అంజి  Published on 28 April 2025 8:02 AM IST


Tourists , Pahalgam, terror strike, Jammu Kashmir
ఉగ్రదాడి జరిగిన 6 రోజులకే.. పహల్గామ్‌ బాట పట్టిన పర్యాటకులు

26 మంది ప్రాణాలను బలిగొన్న విధ్వంసకర ఉగ్రవాద దాడి తర్వాత.. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రశాంతమైన లోయ క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటోంది.

By అంజి  Published on 28 April 2025 7:19 AM IST


ఢిల్లీలో ఐదు వేల మంది పాకిస్థానీలను గుర్తించిన ఇంటెలిజెన్స్ బ్యూరో
ఢిల్లీలో ఐదు వేల మంది పాకిస్థానీలను గుర్తించిన ఇంటెలిజెన్స్ బ్యూరో

పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై భారత్‌ కఠినంగా వ్యవహరిస్తుంది.

By Medi Samrat  Published on 27 April 2025 2:10 PM IST


తిరువనంతపురం విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
తిరువనంతపురం విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆదివారం ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చినట్లు విమానాశ్రయ అధికారులను ఉటంకిస్తూ ANI నివేదించింది.

By Medi Samrat  Published on 27 April 2025 1:53 PM IST


ఎన్‌ఐఏ చేతికి పహల్గాం ఉగ్రదాడి కేసు
ఎన్‌ఐఏ చేతికి పహల్గాం ఉగ్రదాడి కేసు

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి కేసు దర్యాప్తును హోం మంత్రిత్వ శాఖ ఎన్‌ఐఏకు అప్పగించింది.

By Medi Samrat  Published on 27 April 2025 1:14 PM IST


Students, namaz, NCC camp, Chhattisgarh, teachers
విద్యార్థులతో బలవంతంగా నమాజ్.. ఏడుగురు ఉపాధ్యాయులపై కేసు నమోదు

ఛత్తీస్‌ఘర్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో ఎన్‌సిసి శిబిరం సందర్భంగా గురు ఘాసిదాస్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన కొంతమంది విద్యార్థులను నమాజ్ చేయమని బలవంతం...

By అంజి  Published on 27 April 2025 12:22 PM IST


Share it