జాతీయం - Page 43
Video: ఘోర ప్రమాదం.. అతివేగంతో నదిలో పడిన XUV700.. ఐదుగురు స్పాట్ డెడ్
ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే నుంచి వేగంగా వస్తున్న XUV700 కారు మాహి నది సమీపంలోని గుంటలో పడిపోవడంతో ఐదుగురు మరణించారు.
By Knakam Karthik Published on 14 Nov 2025 3:55 PM IST
Bihar Results : బీహార్ ఎన్నికల ఫలితాల్లో సత్తా చాటిన యువనేత
బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం.. NDA అఖండ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
By Medi Samrat Published on 14 Nov 2025 3:39 PM IST
బీహార్ ఫలితాలపై శశి థరూర్ షాకింగ్ కామెంట్స్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ట్రెండ్స్ ప్రకారం.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మెజారిటీ గణాంకాల కంటే చాలా ముందుంది.
By Medi Samrat Published on 14 Nov 2025 2:44 PM IST
Bihar Results : అమిత్ షా చెప్పిన జోస్యం నిజమైన వేళ..!
2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైన రెండు గంటల్లోనే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ 160 స్థానాలను...
By Medi Samrat Published on 14 Nov 2025 12:22 PM IST
Bihar Results : సీమాంచల్లో వెనకబడ్డ AIMIM..!
సీమాంచల్ రాష్ట్రంలో తమ ఉనికిని కాపాడుకోవాలని AIMIM ఆశలు పెట్టుకుంది.
By Medi Samrat Published on 14 Nov 2025 12:15 PM IST
ఢిల్లీ పేలుడు ఘటన..డాక్టర్ ఉమర్ నబీ ఇంటిని పేల్చేసిన భద్రతా దళాలు
ఢిల్లీ ఎర్రకోట పేలుడులో కీలక అనుమానితుడైన డాక్టర్ ఉమర్ నబీ పుల్వామా నివాసాన్ని శుక్రవారం భద్రతా దళాలు నియంత్రిత కూల్చివేత చేపట్టాయి .
By Knakam Karthik Published on 14 Nov 2025 10:32 AM IST
కాశ్మీరీలందరినీ అనుమానితులుగా చూడటం మానేయండి: ఒమర్ అబ్దుల్లా
జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఢిల్లీ ఉగ్రవాద దాడిని ఖండిస్తూనే, కాశ్మీరీ ముస్లింలను సామూహిక అనుమానితులుగా చూడటం మానేయాలన్నారు.
By అంజి Published on 14 Nov 2025 10:00 AM IST
ఫాస్టాగ్ లేని వాహనదారులకు ఊరట
ఫాస్టాగ్ లేని వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటను ఇచ్చింది. సాధారణంగా నేషనల్ హైవేలపై ఫాస్టాగ్ లేకుంటే టోల్ ప్లాజాల...
By అంజి Published on 14 Nov 2025 9:10 AM IST
బ్రేక్ ఫెయిల్.. 6 వాహనాలను ఢీకొట్టిన గూడ్స్ ట్రక్కు.. 8 మంది సజీవ దహనం
గురువారం పూణేలోని ఒక వంతెనపై గూడ్స్ ట్రక్కు ఆరు వాహనాలను ఢీకొట్టిన ఘటనలో ఎనిమిది మంది సజీవ దహనం కాగా, 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.
By అంజి Published on 14 Nov 2025 7:30 AM IST
అంతర్జాతీయ మార్కెట్లలో గిరిజన ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధం
గిరిజన వర్గాలకు సాధికారత కల్పించేందుకు, వారి చేతివృత్తి నైపుణ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించడానికి సంయుక్తంగా కృషి చేయాలని కోరిన పీయూష్ గోయల్
By Medi Samrat Published on 13 Nov 2025 8:54 PM IST
ఢిల్లీ పేలుళ్లపై అనుచిత పోస్టులు.. సీఎం ఆగ్రహం
ఢిల్లీలో జరిగిన కారు బాంబు పేలుళ్ల ఘటన ఎంతో మంది కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.
By Medi Samrat Published on 13 Nov 2025 7:27 PM IST
'ఆమెకు కుక్కలంటే ఇష్టం.. అందుకే నాకు లైంగిక సమస్యలు..'
కుక్కలను ప్రేమించేవారికి కొదవలేదు. కుక్కలను పెంచుకునే వారు చాలా మంది ఉన్నారు.
By Medi Samrat Published on 13 Nov 2025 3:36 PM IST














