జాతీయం - Page 44
నక్కలు కూడా మోసంతోనే సింహాలను చంపుతాయి.. తండ్రి హత్యపై జీషన్
మహారాష్ట్రలో హై ప్రొఫైల్ బాబా సిద్ధిఖీ హత్య కేసుకు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి
By Medi Samrat Published on 19 Oct 2024 8:12 PM IST
మళ్లీ బాంబు బెదిరింపులు.. ఈ సారి ఏకంగా 20 విమానాలకు..
విమానాలకు బాంబు బెదిరింపుల ట్రెండ్ కొనసాగుతోంది. శనివారం భారతీయ విమానయాన సంస్థలకు చెందిన 20కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి
By Medi Samrat Published on 19 Oct 2024 4:17 PM IST
ఢిల్లీ నుంచి లండన్కు వెళుతున్న విమానం.. ఇంతలో..!
ఢిల్లీ నుంచి లండన్కు బయలుదేరిన విస్తారా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఫ్రాంక్ఫర్ట్కు మళ్లించాల్సి వచ్చింది.
By Kalasani Durgapraveen Published on 19 Oct 2024 11:50 AM IST
ఆ పార్టీతో పొత్తు ప్రకటించిన ఒవైసీ
ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అప్నాదళ్-కామెరవాడితో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తుందని ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం)...
By Kalasani Durgapraveen Published on 19 Oct 2024 7:48 AM IST
ఆ అక్కాచెల్లెళ్లు ఇష్టపూర్వకంగానే ఈశా ఆశ్రమంలో ఉంటున్నారు: సుప్రీం
సద్గురు జగ్గీ వాసుదేవ్కు చెందిన ఈశా ఫౌండేషన్ లో ఇద్దరు మహిళలను బందీలుగా ఉంచారని ఆరోపిస్తూ దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్ను సుప్రీంకోర్టు...
By Kalasani Durgapraveen Published on 18 Oct 2024 7:45 PM IST
దుబాయ్ లో పార్టీ చేసుకున్న దేవర డిస్ట్రిబ్యూటర్లు
దేవర సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో దర్శకుడు కొరటాల శివకు భారీ ఉపశమనం దక్కింది.
By Kalasani Durgapraveen Published on 18 Oct 2024 6:15 PM IST
ఆ హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది.. బాల్య వివాహాలపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం
బాల్య వివాహాల నిషేధ చట్టానికి సంబంధించి శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
By Medi Samrat Published on 18 Oct 2024 3:04 PM IST
కొనసాగుతున్న స్టాక్ మార్కెట్ పతనం
విదేశీ నిధుల ఉపసంహరణ, ఇన్ఫోసిస్ షేర్ల విక్రయాల మధ్య శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్లో స్టాక్ మార్కెట్ క్షీణించింది.
By Kalasani Durgapraveen Published on 18 Oct 2024 11:12 AM IST
సద్గురు ఆశ్రమానికి వెళ్లిన వారిలో చాలా మంది అదృశ్యం: పోలీసులు
సద్గురు జగ్గీ వాసుదేవ్కు చెందిన ఇషా ఫౌండేషన్కు వ్యతిరేకంగా తమిళనాడు పోలీసులు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్లో.. ఫౌండేషన్కు వెళ్లిన...
By అంజి Published on 18 Oct 2024 10:58 AM IST
టీబీని గుర్తించడానికి సరికొత్త యంత్రాన్ని తయారు చేసిన భారత్..!
టీబీని గుర్తించడానికి స్వదేశీ పోర్టబుల్ ఎక్స్-రే యంత్రాన్ని తయారు చేయడం ద్వారా ఈ వ్యాధికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో భారత్ భారీ విజయాన్ని...
By Kalasani Durgapraveen Published on 18 Oct 2024 9:05 AM IST
రైతులకు కేంద్రం గుడ్న్యూస్.. 6 పంటలకు మద్ధతు ధర పెంపు
రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రి మండలి రైతులకు లబ్ధి చేకూర్చేలా పలు కీలక నిర్ణయాలు...
By అంజి Published on 18 Oct 2024 6:34 AM IST
పట్టాలు తప్పిన లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్
అస్సాంలోని డిబ్లాంగ్ స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు తప్పింది. లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్కు చెందిన 8 కోచ్లు దిబాలాంగ్ వద్ద పట్టాలు తప్పాయి
By Medi Samrat Published on 17 Oct 2024 7:44 PM IST