జాతీయం - Page 44
వేడిగాలుల ఎఫెక్ట్.. ప్రభుత్వ కార్యాలయాల పని వేళలు మార్పు
తీవ్రమైన వేడిగాలుల కారణంగా కర్ణాటక ప్రభుత్వం ఉత్తర భాగంలో ఉన్న జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాల పని వేళలను సవరించింది.
By Medi Samrat Published on 2 April 2025 8:52 PM IST
చొక్కాలు విప్పి.. 'ఎక్స్ప్రెస్ వే'పై ఓవరాక్షన్
నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్ప్రెస్వేపై కదులుతున్న ఆటోరిక్షా మీద నిలబడి ఇద్దరు వ్యక్తులు నిర్లక్ష్యంగా వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
By Medi Samrat Published on 2 April 2025 7:30 PM IST
లోక్సభలో వక్ఫ్ (సవరణ) బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి
విపక్షాల నినాదాల మధ్య పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బుధవారం లోక్సభలో వక్ఫ్ (సవరణ) బిల్లును ప్రవేశపెట్టారు.
By అంజి Published on 2 April 2025 12:53 PM IST
హత్యాకాండ ఆపాలి, శాంతి చర్చలకు సిద్ధం..మావోయిస్టుల సంచలన లేఖ
ప్రజా ప్రయోజనాల కోసం చర్చలకు సిద్ధమని, మావోయిస్టులపై జరుగుతున్న హత్యాకాండ ఆపాలంటూ మావోయిస్టు అధికారి ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదల చేశారు.
By Knakam Karthik Published on 2 April 2025 12:33 PM IST
పారిశుద్ధ్య కార్మికుడికి రూ.33.88 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ నోటీసు!
ఆదాయపు పన్ను శాఖ ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోని అలీఘర్లోని ఒక పారిశుధ్య కార్మికుడికి రూ.33.88 కోట్ల నోటీసు పంపడం ఆశ్చర్యకరంగా మారింది.
By అంజి Published on 2 April 2025 10:45 AM IST
గాంధీ ముని మనవరాలు కన్నుమూత
మహాత్మ గాంధీ ముని మనవరాలు నీలంబెన్ పరీఖ్ కన్నుమూశారు. ఆమె వయస్సు 92 సంవత్సరాలు.
By అంజి Published on 2 April 2025 9:38 AM IST
త్వరలో బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడు!
ఏప్రిల్ 4న జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత భారతీయ జనతా పార్టీ (బిజెపి) తదుపరి జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ ఊపందుకుంటుందని...
By అంజి Published on 2 April 2025 9:23 AM IST
నేడు లోక్సభలో ప్రవేశపెట్టబడనున్న వక్ఫ్ సవరణ బిల్లు, 2024
ఇండియా కూటమి నుండి పెరుగుతున్న వ్యతిరేకత మధ్య వక్ఫ్ (సవరణ) బిల్లు, 2024 ను నేడు లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు.
By అంజి Published on 2 April 2025 8:09 AM IST
రోడ్లు ట్రాఫిక్ కోసం.. నమాజ్ చేయడం కోసం కాదు: యోగి
ఈద్ సందర్భంగా రోడ్ల మీద నమాజ్ చేయకూడదని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఆదేశాలను జారీ చేసింది.
By Medi Samrat Published on 1 April 2025 8:29 PM IST
'రేపు ఎంపీలందరూ పార్లమెంటుకు హాజరు కావాలి'.. విప్ జారీ చేసిన బీజేపీ
వక్ఫ్ సవరణ బిల్లును ఏప్రిల్ 2వ తేదీ బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు.
By Medi Samrat Published on 1 April 2025 4:32 PM IST
'బుల్డోజర్ చర్య అమానవీయం'.. యూపీ ప్రభుత్వాన్ని మందలించిన 'సుప్రీం'
ప్రయాగ్రాజ్లోని ఇళ్లపై బుల్డోజర్ చర్యపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
By Medi Samrat Published on 1 April 2025 3:04 PM IST
సీబీఎస్ఈ 10, 12 తరగతులకు కొత్త సిలబస్, గ్రేడింగ్ విధానం
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన కొత్త సిలబస్ను రూపొందించింది.
By అంజి Published on 1 April 2025 12:44 PM IST